• Home » Ranga Reddy

Ranga Reddy

Apsara Murder Case: తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు

Apsara Murder Case: తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు

Apsara murder case: తెలంగాణలో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది కోర్టు.

Farmhouse case investigation: విచారణకు హాజరైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ..

Farmhouse case investigation: విచారణకు హాజరైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ..

Farmhouse case investigation: ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసుకు సంబంధించి పోలీసుల ఎదుట విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Teacher And Student: గురువుకు షాక్ ఇచ్చిన శిష్యురాలు.. చూడగానే ఎగిరి గంతేసి మరీ..

Teacher And Student: గురువుకు షాక్ ఇచ్చిన శిష్యురాలు.. చూడగానే ఎగిరి గంతేసి మరీ..

Rangareddy: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్‌లో లాల్యానాయక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అదే స్టేషన్‌కు జబీనాబేగం ఎస్సైగా ఎంపికై అక్కడకు వచ్చారు. అయితే జబీనాబేగంను చూసి లాల్యానాయక్‌ ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకో స్టోరీలో చూద్దాం.

Chiranjeevi: ఎక్స్‌ పీరియం పార్క్‌ బాగా నచ్చింది.. ఇక్కడ షూటింగ్ చేస్తా

Chiranjeevi: ఎక్స్‌ పీరియం పార్క్‌ బాగా నచ్చింది.. ఇక్కడ షూటింగ్ చేస్తా

Megastar Chiranjeevi: హైదరాబాద్ శివారులో ఎక్స్ పీరియం పార్క్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని.. అందుకే మనసుకు దగ్గరయ్యారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. 25 ఏళ్లుగా రామ్‌దేవ్ మొక్కలు, శిలలపై రీసెర్చ్ చేస్తున్నారని అన్నారు. ఎక్స్ పీరియం పార్క్ తెలంగాణ రాష్ట్రానికి అందం తెస్తుందని.. ఈ పార్క్ ను కళాహృదయంతో చూడాలని అన్నారు.

KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..

KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..

KTR: ‘‘రాష్ట్రంలో రుణమాఫీ వంద శాతం పూర్తయిందని నిరూపిస్తే.. నేను, మా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తాం’’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీలు ఇచ్చి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. కేవలం ఫ్రీ బస్సుతో సరిపెట్టారని అన్నారు.

TG NEWS: పేలిన ప్రెషర్ బాంబ్..  భయాందోళనలో జనం

TG NEWS: పేలిన ప్రెషర్ బాంబ్.. భయాందోళనలో జనం

TELANGANA: ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రవరం అటవీ ప్రాంతంలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం ప్రెషర్ బాంబ్ పేలింది. ఈ సంఘటనలో వెంకటాపురం మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Hyderabad: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..

Hyderabad: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..

తెలంగాణ: ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఇవాళ(శనివారం) ఉదయం ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

Rangareddy: రూ.500 కోసం మద్యం మత్తులో ఘర్షణ.. చివరికి ఏమైందంటే..

Rangareddy: రూ.500 కోసం మద్యం మత్తులో ఘర్షణ.. చివరికి ఏమైందంటే..

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేల్‌‌లో అప్పు విషయంలో ఇద్దరి మధ్య వాద్వాగం చోటు చేసుకుంది. అతి కాస్త ఘర్షణకు దారి తీసి ఇద్దరూ దారుణంగా కొట్టుకున్నారు.

TG News:  రోడ్డుపై గోనెసంచి.. తెరిచిచూడగా షాక్

TG News: రోడ్డుపై గోనెసంచి.. తెరిచిచూడగా షాక్

Telangana: రంగారెడ్డి జిల్లా మైలర్‌దేవ్ పల్లిలో రోడ్డుపై అనుమానాస్పదంగా ఉన్న ఓ గోనెసంచిని జీహెచ్‌ఎంసీ కార్మికులు గుర్తించారు. వెంటనే దాన్ని తెరిచి చూడగా.. అందులో ఉన్నదాన్ని చూసి కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Online Betting : ఆన్‌లైన్‌లో ఆటలు.. ఛిద్రమవుతున్న జీవితాలు

Online Betting : ఆన్‌లైన్‌లో ఆటలు.. ఛిద్రమవుతున్న జీవితాలు

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. యువకుడిపై మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి