Home » Ranga Reddy
Apsara murder case: తెలంగాణలో సంచలనం సృష్టించిన సరూర్నగర్ అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది కోర్టు.
Farmhouse case investigation: ఫామ్హౌస్లో కోడిపందాల కేసుకు సంబంధించి పోలీసుల ఎదుట విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Rangareddy: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో లాల్యానాయక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అదే స్టేషన్కు జబీనాబేగం ఎస్సైగా ఎంపికై అక్కడకు వచ్చారు. అయితే జబీనాబేగంను చూసి లాల్యానాయక్ ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకో స్టోరీలో చూద్దాం.
Megastar Chiranjeevi: హైదరాబాద్ శివారులో ఎక్స్ పీరియం పార్క్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని.. అందుకే మనసుకు దగ్గరయ్యారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. 25 ఏళ్లుగా రామ్దేవ్ మొక్కలు, శిలలపై రీసెర్చ్ చేస్తున్నారని అన్నారు. ఎక్స్ పీరియం పార్క్ తెలంగాణ రాష్ట్రానికి అందం తెస్తుందని.. ఈ పార్క్ ను కళాహృదయంతో చూడాలని అన్నారు.
KTR: ‘‘రాష్ట్రంలో రుణమాఫీ వంద శాతం పూర్తయిందని నిరూపిస్తే.. నేను, మా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తాం’’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీలు ఇచ్చి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. కేవలం ఫ్రీ బస్సుతో సరిపెట్టారని అన్నారు.
TELANGANA: ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రవరం అటవీ ప్రాంతంలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం ప్రెషర్ బాంబ్ పేలింది. ఈ సంఘటనలో వెంకటాపురం మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ: ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఇవాళ(శనివారం) ఉదయం ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేల్లో అప్పు విషయంలో ఇద్దరి మధ్య వాద్వాగం చోటు చేసుకుంది. అతి కాస్త ఘర్షణకు దారి తీసి ఇద్దరూ దారుణంగా కొట్టుకున్నారు.
Telangana: రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్ పల్లిలో రోడ్డుపై అనుమానాస్పదంగా ఉన్న ఓ గోనెసంచిని జీహెచ్ఎంసీ కార్మికులు గుర్తించారు. వెంటనే దాన్ని తెరిచి చూడగా.. అందులో ఉన్నదాన్ని చూసి కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి అయ్యాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. యువకుడిపై మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.