• Home » Ranga Reddy

Ranga Reddy

Road Accident: కీసర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..

Road Accident: కీసర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..

జిల్లాలోని కీసరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్నేహితులంతా కలిసి కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

TS News: రాజేంద్రనగర్‌లో భారీ చోరీ

TS News: రాజేంద్రనగర్‌లో భారీ చోరీ

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరి జరిగింది. ఓ ఇంట్లో 70 తులాల‌ బంగారం, 1 లక్ష రూపాయల నగదును దుండగులు దోచుకెళ్లారు.

TS News: కుంటలోకి దూసుకెళ్లిన న్యూబ్రిలియంట్ స్కూల్ బస్

TS News: కుంటలోకి దూసుకెళ్లిన న్యూబ్రిలియంట్ స్కూల్ బస్

జిల్లాలో న్యూ బ్రిలియంట్ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.

ACB Raids: రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ దాడులు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఆర్జేడీ విజయలక్ష్మి

ACB Raids: రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ దాడులు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఆర్జేడీ విజయలక్ష్మి

రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లో ఏసీబీ దాడులు(ACB Raids) చేసింది. ఈదాడుల్లో ఆర్జేడీ విజయలక్ష్మి(RJD Vijayalakshmi) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్(ACB DSP Srikanth) మీడియాకు వివరాలు తెలిపారు.

Ranga reddy Crime: అప్పుడు జరిగితే.. ఇప్పుడు పట్టుకున్నారు.. కానీ మర్డర్ మిస్టరీ మామూలుగా లేదు

Ranga reddy Crime: అప్పుడు జరిగితే.. ఇప్పుడు పట్టుకున్నారు.. కానీ మర్డర్ మిస్టరీ మామూలుగా లేదు

ఓ ప్రబుద్ధుడు వరుసకు కూతురయ్యే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన పెద్దలు.. అతన్ని అతి కిరాతకంగా హత్య చేసి పాతిపెట్టి పరారైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Sad incident: రంగారెడ్డి జిల్లాలో  కలకలం రేపుతోన్న పరువు హత్య

Sad incident: రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోన్న పరువు హత్య

రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District)లో దారుణం జరిగింది. జిల్లాలోని కేశంపేట మండలం నిర్దవెల్లిలో పరువు హత్య(Sad incident) జరిగింది. ఈ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది.

T.High Court: రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే

T.High Court: రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే

రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై ఈనెల 19 వరకు హైకోర్టు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల పదోన్నతులపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

TS News: రాజేంద్రనగర్‌లో భారీ కొండచిలువ

TS News: రాజేంద్రనగర్‌లో భారీ కొండచిలువ

జిల్లాలోని రాజేంద్రనగర్ హసన్‌నగర్‌లో భారీ కొండచిలువ కలకలం రేపింది.

Road Accident: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి..

Road Accident: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి..

రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలం, ఆలూరు స్టేజి వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వివిధ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులని సమాచారం.

TS News: గ్యాంగ్ రేప్ కేసు.. మీర్‌పేట్ నందనవనం ప్రధాన రహదారిపై ఉద్రిక్తత

TS News: గ్యాంగ్ రేప్ కేసు.. మీర్‌పేట్ నందనవనం ప్రధాన రహదారిపై ఉద్రిక్తత

గ్యాంగ్ రేప్‌కు గురైన బాలికకు న్యాయం చేయాలంటూ స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి