• Home » Ranga Reddy

Ranga Reddy

TS News: సైబరాబాద్‌లో కల్తీ ముఠా గుట్టురట్టు... కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో..

TS News: సైబరాబాద్‌లో కల్తీ ముఠా గుట్టురట్టు... కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో..

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కల్తీ వస్తువులు తయారు చేస్తున్న కల్తీరాయుళ్ల ముఠా గుట్టును ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు.

TS News: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

TS News: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

ఇటీవల కాలంలో గుండె పోటు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృత్యువు ఏ విధంగా వస్తుందో చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకు హుషారుగా ఉన్న వారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు.

TS News: ఘట్‌కేసర్‌లో అదృశ్యమైన బాలుడు మృతి

TS News: ఘట్‌కేసర్‌లో అదృశ్యమైన బాలుడు మృతి

ఘట్‌కేసర్‌లో విషాదం చోటు చేసుకుంది.

Rangareddy Dist.: రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల కలకలం..

Rangareddy Dist.: రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల కలకలం..

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల కలకలం రేగింది. గుప్త నిధులు (Hidden funds) ఉన్నాయన్న అనుమానంతో సొరంగం (Tunnel)లోకి యువకులు వెళ్లారు.

Amit Shah: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణకు అమిత్ షా

Amit Shah: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణకు అమిత్ షా

ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5గంలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అమిత్ షా వస్తున్నారు.

TS News:  దారుణం.. రాళ్లగూడ వద్ద మైనర్ బాలిక హత్య

TS News: దారుణం.. రాళ్లగూడ వద్ద మైనర్ బాలిక హత్య

జిల్లాలోని శంషాబాద్ రాళ్ల గూడ వద్ద దారుణఘటన చోటుచేసుకుంది.

TS News: వికారాబాద్ జిల్లాలో దారుణం

TS News: వికారాబాద్ జిల్లాలో దారుణం

వికారాబాద్: జిల్లాలో దారుణం జరిగింది. ప్రబ్యూటీ బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ భర్త విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

 Vikarabad Dist.: కుక్కల దాడిలో కృష్ణ జింక మృతి

Vikarabad Dist.: కుక్కల దాడిలో కృష్ణ జింక మృతి

వికారాబాద్ జిల్లా: కుక్కల (Dogs) దాడిలో కృష్ణ జింక (Deer) మృతి చెందింది. వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలం, హన్మపూర్ గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

TS News: మూడు నెలల పాపతో ఆ దంపతులు...

TS News: మూడు నెలల పాపతో ఆ దంపతులు...

జిల్లాలోని చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

Vikarabad: ప్రభుత్వ పాఠశాలలో విషాదం..విద్యుత్ షాక్‎తో విద్యార్థిని మృతి

Vikarabad: ప్రభుత్వ పాఠశాలలో విషాదం..విద్యుత్ షాక్‎తో విద్యార్థిని మృతి

జిల్లాలోని పూడూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మంచన్‎పల్లి ప్రభుత్వ పాఠశాలలో

తాజా వార్తలు

మరిన్ని చదవండి