• Home » Rammohannaidu Kinjarapu

Rammohannaidu Kinjarapu

AP Elections 2024: చంద్రబాబు వెళ్లొచ్చాక ఢిల్లీలో మారిన సీన్.. స్వయంగా రంగంలోకి మోదీ!

AP Elections 2024: చంద్రబాబు వెళ్లొచ్చాక ఢిల్లీలో మారిన సీన్.. స్వయంగా రంగంలోకి మోదీ!

AP Politics: అవును.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrabau Naidu) ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత హస్తిన వేదికగా శరవేగంగా రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. ఢిల్లీకి రండి ‘పొత్తు’పై మాట్లాడుకుందామని స్వయంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) నుంచి ఫోన్ రావడం.. చంద్రబాబు వెళ్లి చర్చించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి...

 MP Rammohan Naidu:జనాన్ని భయపెట్టి అధికారంలోకి వద్దామనేదే జగన్ ప్లాన్

MP Rammohan Naidu:జనాన్ని భయపెట్టి అధికారంలోకి వద్దామనేదే జగన్ ప్లాన్

జనాన్ని భయపెట్టి అధికారంలోకి వద్దామనేదే సీఎం జగన్‌(CM Jagan) ప్లాన్ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు( MP Rammohan Naidu) అన్నారు.

Rammohan Naidu: జగన్ అవినీతిని ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తాం

Rammohan Naidu: జగన్ అవినీతిని ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తాం

శ్రీకాకుళం: ఉత్తరాంధ్రపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది దొంగ ప్రేమని, ఇక్కడి ప్రజలను ఉద్ధరించటానికి కాదు...దోచుకోవటానికి వస్తున్నారని, పెద్దిరెడ్డి పుంగనూరులో రౌడీ మాఫియాలను నడుపుతున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు.

Rammohan Naidu: ఎన్నికల భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు

Rammohan Naidu: ఎన్నికల భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు

టీడీపీ అధినేత చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోలేక ఏపీ సీఎం జగన్ అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టాడని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చంద్రబాబుకు అండగా నిలబడ్డారన్నారు.

Rammohan Naidu : అమిత్ షాకు  సీఐడీ చీఫ్ సంజయ్‌పై  ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఫిర్యాదు

Rammohan Naidu : అమిత్ షాకు సీఐడీ చీఫ్ సంజయ్‌పై ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఫిర్యాదు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఐడీ చీఫ్ సంజయ్‌పై ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి మ‌రీ సంజయ్ వైసీపీకి తొత్తుగా ప‌నిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

Rammohan Naidu: పులివెందుల పంచాయతీలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: రామ్మోహన్ నాయుడు

Rammohan Naidu: పులివెందుల పంచాయతీలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: రామ్మోహన్ నాయుడు

లోక్‌సభలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఖండించారు. పార్లమెంట్ అన్నది కూడా మరిచిపోయి పులివెందుల పంచాయతీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్‌పై వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు

పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్‌పై వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు

పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుపై వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వేదికగా తన నోటి దూలను ప్రదర్శించారు.

Chandrababu Case : త్వరలో బయటికి చంద్రబాబు.. పట్టాభిషేకమే!

Chandrababu Case : త్వరలో బయటికి చంద్రబాబు.. పట్టాభిషేకమే!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది...

Rammohan Naidu: జగన్ క్రిమినల్ మైండ్ ఏ విధంగా ఉందో చూడొచ్చు..

Rammohan Naidu: జగన్ క్రిమినల్ మైండ్ ఏ విధంగా ఉందో చూడొచ్చు..

న్యూఢిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అవినీతి జరగలేదని, కేసు నిలబడదని అందరికీ తెలుసునని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌కు చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని కూడా చెప్పలేదని..

Rammohan Naidu : వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని జగన్‌కి తెలుసు

Rammohan Naidu : వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని జగన్‌కి తెలుసు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి