• Home » Rammohannaidu Kinjarapu

Rammohannaidu Kinjarapu

Airport Roof Collapse: కుప్పకూలిన ఎయిర్‌పోర్ట్‌ పైకప్పు.. ఒకరు మృతి, 8 మందికి గాయాలు

Airport Roof Collapse: కుప్పకూలిన ఎయిర్‌పోర్ట్‌ పైకప్పు.. ఒకరు మృతి, 8 మందికి గాయాలు

దేశరాజధానిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీ(delhi)లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 1లో కొంత పైకప్పు భాగం కుప్పకూలింది. కూలిన ప్రాంతం రోడ్డుపై పడటంతో అటుగా వచ్చిన పలు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

TDP: కేంద్రమంత్రితో నారా లోకేష్ భేటీ.. ఎందుకంటే..?

TDP: కేంద్రమంత్రితో నారా లోకేష్ భేటీ.. ఎందుకంటే..?

కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు (Rammohan Naidu) - మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ అభివృద్ధిపై పలు కీలక అంశాలపై చర్చించారు.

MP Rammohan Naidu : ఏపీని ఎయిర్‌లైన్‌ హబ్‌గా మారుస్తాం

MP Rammohan Naidu : ఏపీని ఎయిర్‌లైన్‌ హబ్‌గా మారుస్తాం

దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఎయిర్‌లైన్‌ హబ్‌గా మారుస్తామని పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు.

TDP: ఇబ్బంది అయితే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురండి: అచ్చెన్నాయుడు

TDP: ఇబ్బంది అయితే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురండి: అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం: ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని, కొన్ని శాఖల అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కక్ష సాధింపులు ఉండవని వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

AP News: అభినందన సభలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

AP News: అభినందన సభలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్ర రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆత్మీయ అభినందన సభ జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rammohan Naidu: ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు బాబాయి, అబ్బాయి..

Rammohan Naidu: ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు బాబాయి, అబ్బాయి..

నేడు శ్రీకాకుళం జిల్లాకు రాష్ట్ర, కేంద్ర మంత్రులైన బాబాయి, అబ్బాయి రానున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు కింజారపు అచ్చెన్నాయుడు, కేంద్ర విమానయాన శాఖామాత్యులు కింజారాపు రామ్మోహన్ నాయుడు నేడు జిల్లాకు రానున్నారు. ఉదయం 9.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి ర్యాలీ గా బయలుదేరనున్నారు.

Rammohan Naidu: కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్.. తెలుగు రాష్ట్రాలకు శుభవార్త!

Rammohan Naidu: కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్.. తెలుగు రాష్ట్రాలకు శుభవార్త!

టీడీపీ యంగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో మధ్యాహ్నం 01:10 గంటల సమయంలో కేంద్ర పౌర విమానా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దేశంలో అత్యంత పిన్న వయసులో..

Chandrababu Swear-In: చంద్రబాబు ప్రమాణస్వీకార సందడి.. చంద్రబాబు ఇంటికి అమిత్ షా

Chandrababu Swear-In: చంద్రబాబు ప్రమాణస్వీకార సందడి.. చంద్రబాబు ఇంటికి అమిత్ షా

ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవ సందడి నెలకొంది. బుధవారం ఉదయం 11.27 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నారా, నందమూరి, మెగా కుటుంబ సభ్యుల్లో పలువురు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు.

TDP: నాకు ఏరి కోరి ప్రధాని మోదీ ఆ శాఖ అప్పగించారు: రామ్మోహన్ నాయుడు

TDP: నాకు ఏరి కోరి ప్రధాని మోదీ ఆ శాఖ అప్పగించారు: రామ్మోహన్ నాయుడు

న్యూఢిల్లీ: పౌర విమానయాన శాఖ తనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏరి కోరి అప్పగించారని, అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించడంలో ఈ శాఖ పాత్ర చాలా ఉందని తెలుగుదేశం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.

Modi 3.0: మోదీ కేబినెట్.. తెలుగు వారి శాఖలు !

Modi 3.0: మోదీ కేబినెట్.. తెలుగు వారి శాఖలు !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన కేబినెట్ సమావేశమైంది. న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి 71 మంది మంత్రులు హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి