• Home » Rammohannaidu Kinjarapu

Rammohannaidu Kinjarapu

Rammohan Naidu: ప్రపంచానికే డ్రోన్ హబ్‌గా  ఏపీ.. ఇది బెస్ట్ పాలసీ అన్న కేంద్రమంత్రి

Rammohan Naidu: ప్రపంచానికే డ్రోన్ హబ్‌గా ఏపీ.. ఇది బెస్ట్ పాలసీ అన్న కేంద్రమంత్రి

Andhrapradesh: ‘‘నేను మంత్రిని అయ్యాక చాలా మంది ముఖ్యమంత్రులు ఎయి‌ర్‌పోర్టులు, హెలిపోర్టుల గురించి అడిగారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి మాత్రం ఎయిర్‌పోర్టులతో పాటు కనెక్టివిటీ, డ్రోన్‌ల ప్రాధాన్యం గురించి మాట్లాడారు’’ అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Rammohan Naidu: సిట్టు గిట్టు లేదనడం ఎంతవరకు సంస్కారం

Rammohan Naidu: సిట్టు గిట్టు లేదనడం ఎంతవరకు సంస్కారం

Andhrapradesh: సిట్ అంటే ఎందుకంత భయమని జగన్‌ను ప్రశ్నించారు. సుప్రీం ఆదేశాలను జగన్మోహన్ రెడ్డి స్వాగతిస్తారని భావించామని.. కానీ సిట్ లేదు గిట్ లేదని పలుచన చేయడం ఎంతవరకు సంస్కారమని నిలదీశారు.

NDA: అమిత్ షాతో రామ్మోహన్ నాయుడి భేటీ.. ఈ అంశాలపై చర్చ

NDA: అమిత్ షాతో రామ్మోహన్ నాయుడి భేటీ.. ఈ అంశాలపై చర్చ

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah)తో పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఆదివారం భేటీ అయ్యారు. భారత విమానయాన రంగం పురోగతిపై సమీక్షించడంతోపాటు ఎయిర్ పోర్టుల్లో మౌలిక సదుపాయాలు కల్పనపై అమిత్ షాతో చర్చించారు.

Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాకు మంచి రోజులు వచ్చాయ్.. సంవత్సరంలో..

Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాకు మంచి రోజులు వచ్చాయ్.. సంవత్సరంలో..

అటు ప్రధాని మోదీ, ఇటు సీఎం చంద్రబాబు ఇద్దరూ కలిసి ఏపీని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పటికే రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు, పోలవరం మెుదటి దశ పనుల కోసం రూ.12,567కోట్లు కేంద్రం ప్రకటించిందని ఆయన తెలిపారు.

Rammohannaidu: అది చంద్రబాబు పనితీరు వల్లే సాధ్యం

Rammohannaidu: అది చంద్రబాబు పనితీరు వల్లే సాధ్యం

Andhrapradesh: విజయవాడలో అంత పెద్ద వరద వచ్చాక పది రోజుల్లో మళ్లీ నార్మల్ స్థాయికి తేవటం కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు వల్లే సాధ్యం అయ్యిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ‘‘ఇది నేను కాదు.. వరదల్లో ఇబ్బందులు పడ్డ ప్రజలను ఎవరిని అడిగినా చెబుతారు’’ అని అన్నారు.

Bhogapuram: శరవేగంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు

Bhogapuram: శరవేగంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు

శ్రీకాకుళం జిల్లాలోని భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను మరో రెండేళ్లలో అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల తెలిపారు.

Rammohannaidu: ఎన్నో ఎయిర్‌పోర్టులు ఉన్నా గన్నవరం ఎయిర్పోర్ట్‌పైనే దృష్టి

Rammohannaidu: ఎన్నో ఎయిర్‌పోర్టులు ఉన్నా గన్నవరం ఎయిర్పోర్ట్‌పైనే దృష్టి

Andhrapradesh: విజయవాడ ఎయిర్ పోర్ట్‌లో కొత్త రోడు ప్రారంభించడం జరిగిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... మైసూర్ ఎంపీ యువరాజ్ ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో చాలా ఎయిర్‌పోర్టులు ఉన్నా కానీ గన్నవరం ఎయిర్పోర్ట్‌పై దృష్టి పెట్టినట్లు తెలిపారు.

Rammohannaidu: జగన్ వల్ల రాష్ట్రానికి ప్రమాదం.. రామ్మోహన్ సంచలన కామెంట్స్

Rammohannaidu: జగన్ వల్ల రాష్ట్రానికి ప్రమాదం.. రామ్మోహన్ సంచలన కామెంట్స్

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ ఇంకా నెగిటివ్ యాటిట్యూడ్‌తో ముందుకు వెళుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.

Rammohan Naidu: ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడంలో చంద్రబాబుకు సాటి లేరు

Rammohan Naidu: ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడంలో చంద్రబాబుకు సాటి లేరు

Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం చంద్రబాబు పనితీరు మరోసారి ప్రూవ్ అయ్యిందన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు తనకు తానే సాటి అని నిరూపించుకున్నారని తెలిపారు. తితిలీ తుఫాన్ సమయంలో బాబు విశేష సేవలు అందించారని గుర్తుచేశారు.

AP News: ఏపీకి డబుల్ బొనాంజా.. భారీగా నిధులు కేటాయించిన కేంద్రం..

AP News: ఏపీకి డబుల్ బొనాంజా.. భారీగా నిధులు కేటాయించిన కేంద్రం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబుల్ బొనాంజా. రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ. 12 వేల కోట్లకు ఆమోదం తెలుపడంతో పాటు.. రాష్ట్రంలో 2 ఇండిస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం సిద్ధమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి