• Home » Rammohannaidu Kinjarapu

Rammohannaidu Kinjarapu

Rammohan Naidu:  ఏపీ మిర్చి రైతుల సమస్యలపై కేంద్రం నిర్ణయం ఇదే..

Rammohan Naidu: ఏపీ మిర్చి రైతుల సమస్యలపై కేంద్రం నిర్ణయం ఇదే..

Rammohan Naidu: ఏపి మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన చేశారు.

 K. Ram Mohan Naidu : కొత్తగా 120 ప్రాంతాలకువిమాన సౌకర్యం

K. Ram Mohan Naidu : కొత్తగా 120 ప్రాంతాలకువిమాన సౌకర్యం

విమానాశ్రయాల నిర్మాణం, సీప్లేన్‌, హెలికాప్టర్లు.. ఇలా ఏదో ఒక రూపంలో కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. మంగళవారం గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్‌ (2025-26)పై ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు.

Minister Nara Lokesh : ఏఐ సెంటర్‌ మాకివ్వండి

Minister Nara Lokesh : ఏఐ సెంటర్‌ మాకివ్వండి

కృత్రిమ మేధ (ఏఐ)తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం చేయూతనివ్వాలని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్‌ విన్నవించారు.

Arasavalli.. శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

Arasavalli.. శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం, అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

 Ram Mohan Naidu : బడ్జెట్‌పై బాబు ప్రభావం

Ram Mohan Naidu : బడ్జెట్‌పై బాబు ప్రభావం

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉందని పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

Union Budget 2025: ఏపీకి అదిరిపోయే శుభవార్త... కేంద్రమంత్రి కీలక ప్రకటన

Union Budget 2025: ఏపీకి అదిరిపోయే శుభవార్త... కేంద్రమంత్రి కీలక ప్రకటన

Ram Mohan Naidu: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సముచిత స్థానం కల్పించారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అమరావతికి వచ్చే నాలుగేళ్లలో కూడా నిధులు వస్తాయని చెప్పారు.

Minister Ram Mohan Naidu : బాబు కష్టాన్ని దావోస్‌లో ప్రత్యక్షంగా చూశా

Minister Ram Mohan Naidu : బాబు కష్టాన్ని దావోస్‌లో ప్రత్యక్షంగా చూశా

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణలో పాల్గొనేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మా ట్లాడారు.

Rammohan Naidu: రామ్మోహన్‌నాయుడికి అవమానం.. గుంటూరు పర్యటనలో మనసులో మాట బయటపెట్టిన కేంద్రమంత్రి

Rammohan Naidu: రామ్మోహన్‌నాయుడికి అవమానం.. గుంటూరు పర్యటనలో మనసులో మాట బయటపెట్టిన కేంద్రమంత్రి

Rammohan Naidu: బీసీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పంచాయతీ మెట్లు ఎక్కలేని బీసీలను పార్లమెంటు మెట్లు ఎక్కేలా టీడీపీ అవకాశం ఇచ్చిందని అన్నారు. ఎన్టీఆర్ వేసిన పునాదులను పటిష్టం చేసేలా చంద్రబాబు పని చే'స్తున్నారని చెప్పారు. బీసీలకు ఏదైనా కొత్త పథకం ప్రారంభమైందంటే అది కేవలం టీడీపీ హయాంలోనే అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం

Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం

Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొంత మంది కార్మికులు స్టీల్ స్ట్రెక్చర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక స్టీల్ స్ట్రక్చర్ కిందకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం.

Davos: అట్టహాసంగా ప్రారంభమైన వరల్డ్ ఎకనికమిక్ ఫోరం సదస్సు

Davos: అట్టహాసంగా ప్రారంభమైన వరల్డ్ ఎకనికమిక్ ఫోరం సదస్సు

దావోస్‌లో ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్‌ను కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి