Home » Ramesh Naidu
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో కోతలు తప్ప ఇంకేమీ లేవని, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కరెంట్ కోతలు చూస్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు విమర్శించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీకి కరెంటు కోతలు ఉండవని.. తెలంగాణకు ఆ సమస్యలు ఉంటాయని మన పెద్దలు చెప్పారన్నారు.