• Home » Ramakrishna

Ramakrishna

CPI Ramakrishna: ఏపీని గజదొంగల ముఠా పరిపాలిస్తుంది

CPI Ramakrishna: ఏపీని గజదొంగల ముఠా పరిపాలిస్తుంది

ఏపీని గజదొంగల ముఠా పరిపాలిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(CPI Ramakrishna) విమర్శించారు.

Ramakrishna: అమరావతికి జగన్, పోలవరంకు మోదీ శనిలా పట్టారు

Ramakrishna: అమరావతికి జగన్, పోలవరంకు మోదీ శనిలా పట్టారు

అమరావతికి సీఎం జగన్మోహన్ రెడ్డి, పోలవరంకు ప్రధాని నరేంద్ర మోడీ ఒక శనిలా పట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విరుచుకుపడ్డారు.

CPI: అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేడు సీపీఐ బస్సుయాత్ర

CPI: అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేడు సీపీఐ బస్సుయాత్ర

అల్లూరి జిల్లా: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నేతృత్వంలో ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో బస్సుయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు సమాధిని రామకృష్ణ సందర్శించనున్నారు.

Ramakrishna: రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఎండగట్టాలి...

Ramakrishna: రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఎండగట్టాలి...

ప్రకాశం జిల్లా: అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ రక్షించాలని, అసెంబ్లీ, పార్లమెంట్‌లోకి సామాన్య ప్రజలు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.

CPI: 2025 నాటికి జగన్‌ సీఎంగా ఉంటారా?.. పోలవరంపై రామకృష్ణ

CPI: 2025 నాటికి జగన్‌ సీఎంగా ఉంటారా?.. పోలవరంపై రామకృష్ణ

పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి విరుచుకుపడ్డారు.

Ramakrishna: అసైన్డ్ భూములు పేదలకే దక్కాలి

Ramakrishna: అసైన్డ్ భూములు పేదలకే దక్కాలి

అసైన్డ్ భూములు పేదలకే దక్కేలా చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

Ramakrishna: పోలవరం విలీన మండలాల ప్రజల కష్టాలు మీకు పట్టవా?

Ramakrishna: పోలవరం విలీన మండలాల ప్రజల కష్టాలు మీకు పట్టవా?

పోలవరం విలీన మండలాల ప్రజల కష్టాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టవా అంటూ సీపీఐ రాష్ట్ర కారదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ramakrishna: అందుకే సోమును తప్పించి పురంధేశ్వరికి ఇచ్చారేమో...

Ramakrishna: అందుకే సోమును తప్పించి పురంధేశ్వరికి ఇచ్చారేమో...

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పుపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు.

Ramakrishna: డీజీపీ వ్యాఖ్యలపై నవ్వాలో.. ఏడవాలో తెలియని పరిస్థితి

Ramakrishna: డీజీపీ వ్యాఖ్యలపై నవ్వాలో.. ఏడవాలో తెలియని పరిస్థితి

రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు అదుపులో ఉన్నాయని , విశాఖ లో భూ కబ్జాలు లేవని డీజీపీ చెబుతుంటే నవ్వాలో, ఏడవలో అర్ధం కాని పరిస్థితి ఉందని వ్యాఖ్యలు చేశారు.

Ramakrishna: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు జగన్ సర్కార్ తుంగలో తొక్కింది

Ramakrishna: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు జగన్ సర్కార్ తుంగలో తొక్కింది

కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ప్రైవేటీకరణలో భాగంగా వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించే విధానాన్ని విరమించుకోవాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.

Ramakrishna Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి