Home » Rakhi festival
రక్షాబంధన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోది ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని మహిళందరికీ 'రాఖీ' కానుక ప్రకటించారు. ఆగస్టు 30, 31 తేదీల్లో అన్ని సిటీ బస్సులలోనూ ఉచితంగా మహిళలు ప్రయాణించే వెసులుబాటు కల్పించారు.
రాఖీ పండుగ ప్రతి శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది పౌర్ణమి 30నా, 31నా అనే సందేహం ఉంది. ఈ ఏడాది పౌర్ణమి రెండు రోజులలో వచ్చింది. అంటే 30,31 రెండురోజులలో పౌర్ణమి ఉంది. అయితే 30తేదీ భద్రకాలం ఉంది. దీని గురించి తెలుసుకోకుండా రాఖీ కట్టే పొరపాటు ఎవ్వరూ చేయకూడదు.