• Home » Rajya Sabha

Rajya Sabha

JP Nadda: జేపీ నడ్డాకు కీలక బాధ్యతలు..!

JP Nadda: జేపీ నడ్డాకు కీలక బాధ్యతలు..!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో ఆ పార్టీ నేతగా కొనసాగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జేపీ నడ్డా బీజేపీ అధ్యక్ష పదవి ఈ నెలతో ముగియనుంది. అయితే మరికొద్ది మాసాల్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

National: నాకు రేప్‌, హత్య బెదిరింపులు: స్వాతి మాలీవాల్‌

National: నాకు రేప్‌, హత్య బెదిరింపులు: స్వాతి మాలీవాల్‌

తనకు రేప్‌, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ తనకు వ్యతిరేకంగా ఏకపక్షంగా రూపొందించిన వీడియోతో ఈ బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయని ఆమె పేర్కొన్నారు.

Congress: 33 ఏళ్ల ప్రస్థానానికి తెర.. రాజ్యసభ నుంచి మన్మోహన్ పదవీ విరమణ.. ఆయన గురించి ఇవి పక్కా తెలుసుకోవాలి

Congress: 33 ఏళ్ల ప్రస్థానానికి తెర.. రాజ్యసభ నుంచి మన్మోహన్ పదవీ విరమణ.. ఆయన గురించి ఇవి పక్కా తెలుసుకోవాలి

పురాతన జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఒక శకం ముగిసింది. మాజీ ప్రధాని, ఎంపీ మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. ఏప్రిల్ 3తో పార్లమెంటులో మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. ఈ సందర్భంగా యావత్తు దేశం ఆయన సేవలను గుర్తు చేసుకుంటోంది.

Delhi: ఇంజినీర్ నుంచి రాజ్యసభ వరకు.. ఎంపీగా ప్రమాణం చేసిన సుధామూర్తి

Delhi: ఇంజినీర్ నుంచి రాజ్యసభ వరకు.. ఎంపీగా ప్రమాణం చేసిన సుధామూర్తి

రాజ్యసభ ఎంపీగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి గురువారం ప్రమాణం చేశారు. ఆమె భర్త నారాయణ మూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

Premalatha: రాజ్యసభ సీటు కోసం ‘ప్రేమలత’ పట్టు.. కొలిక్కిరాని చర్చలు

Premalatha: రాజ్యసభ సీటు కోసం ‘ప్రేమలత’ పట్టు.. కొలిక్కిరాని చర్చలు

వచ్చే యేడాది రాష్ట్రంలో ఖాళీ పడనున్న రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక సీటు కేటాయించాలని డీఎండీకే నాయకురాలు ప్రేమలత పట్టుబడుతుండటంతో అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాట్ల ప్రతిష్టంభన కొనసాగుతోంది.

'Infosys' Sudhamurthy: అద్భుత సేవలతో అత్యున్నత శిఖరాలు.. నిరాడంబరానికి పెట్టింది పేరు

'Infosys' Sudhamurthy: అద్భుత సేవలతో అత్యున్నత శిఖరాలు.. నిరాడంబరానికి పెట్టింది పేరు

రచనా వ్యాసంగం అంటే మహాఇష్టం. ఆధ్యాత్మిక సేవలంటే మక్కువ. సామాజిక సేవల గురించి చెప్పాల్సిన పనేలేదు. నిరాడంబరతకు పెట్టింది పేరు. ప్రచార ఆర్భాటాలకు బహుదూరం. వెరసి ఆమె పేరు డాక్టర్‌ సుధామూర్తి(Dr. Sudhamurthy). ఈ అపురూప సేవలే ఆమెను అత్యున్నత శిఖరాలకు చేర్చాయి.

Womens Day: రాజ్యసభకు సుధామూర్తి.. మోదీ అభినందనలు

Womens Day: రాజ్యసభకు సుధామూర్తి.. మోదీ అభినందనలు

రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ అయ్యారు. ఇన్పోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి. నారాయణ మూర్తికి రూ.10 వేలు ఇవ్వడంతో ఆయన ఇన్పోసిస్ కంపెనీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుధామూర్తి రచయిత. మహిళా దినోత్సవం రోజున సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

Delhi: 33 శాతం రాజ్యసభ ఎంపీలపై క్రిమినల్ కేసులు.. ఆసక్తికరంగా ఏడీఆర్ నివేదిక

Delhi: 33 శాతం రాజ్యసభ ఎంపీలపై క్రిమినల్ కేసులు.. ఆసక్తికరంగా ఏడీఆర్ నివేదిక

రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల్లో(Rajya Sabha MPs) 33 శాతం మందిపై క్రిమినల్ కేసులు(Criminal Cases) ఉన్నట్లు ఎన్నికల హక్కుల సంఘం ఏడీఆర్(ADR) నివేదిక తెలిపింది. 225 మంది రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల డేటాను విశ్లేషించిన ఏడీఆర్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సిట్టింగ్ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.19,602గా ఉన్నాయని తెలిపింది.

Rajya Sabha: కేవలం నాలుగే సీట్లు... రాజ్యసభలో మెజారిటీ మార్క్‌కు చేరువలో ఎన్డీయే

Rajya Sabha: కేవలం నాలుగే సీట్లు... రాజ్యసభలో మెజారిటీ మార్క్‌కు చేరువలో ఎన్డీయే

రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన హవా చాటుకుంది. పెద్దలసభలో మెజారిటీ మార్క్‌కు అత్యంత చేరువలోకి వచ్చింది. మంగళవారంనాడు జరిగిన 56 రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో బీజేపీ 30 సీట్లు కైవసం చేసుకుని పైచేయి సాధించింది. వీటిలో పోటీ లేకుండానే గెలిచిన 20 సీట్లు ఉన్నాయి. దీంతో రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ ఎంపీల సంఖ్య 97కు చేరింది.

Rajya Sabha Elections: కాంగ్రెస్ కొంప ముంచిన క్రాస్ ఓటింగ్.. హిమాచల్‌లో బీజేపీ విక్టరీ

Rajya Sabha Elections: కాంగ్రెస్ కొంప ముంచిన క్రాస్ ఓటింగ్.. హిమాచల్‌లో బీజేపీ విక్టరీ

హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏకైక రాజ్యసభ స్థానానికి మంగళవారంనాడు ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ గెలుపొందారు. కాంగ్రెస్ ప్రత్యర్థి అభిషేక్ మను సింఘ్విపై హర్ష్ మహాజన్ గెలుపొందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి