• Home » Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: రక్షణ భూములివ్వండి!

Rajnath Singh: రక్షణ భూములివ్వండి!

హైదరాబాద్‌తోపాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకుగాను రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Rajnath Singh: రాజ్‌నాథ్ నివాసంలో ఎన్డీయే నేతల కీలక సమవేశం..ఎజెండా ఏమిటంటే..?

Rajnath Singh: రాజ్‌నాథ్ నివాసంలో ఎన్డీయే నేతల కీలక సమవేశం..ఎజెండా ఏమిటంటే..?

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే నేతలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు కీలక సమావేశం జరుపనున్నారు. 18వ లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరుగుతోంది.

Modi 3.0: మోదీ కేబినెట్‌లోకి మాజీ ముఖ్యమంత్రులు.. ఎందరంటే?

Modi 3.0: మోదీ కేబినెట్‌లోకి మాజీ ముఖ్యమంత్రులు.. ఎందరంటే?

ప్రధాని మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకర కార్యక్రమం ఢిల్లీలోని రాష్ర్టపతి భవన్‌లో ఘనంగా జరుతోంది. మోదీ మంత్రి వర్గంలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు భాగం కానున్నారు.

Modi Cabinet: మోదీ కొత్త కేబినెట్ ఇదే.. తొలి విడతలో 57 మంది.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరంటే..

Modi Cabinet: మోదీ కొత్త కేబినెట్ ఇదే.. తొలి విడతలో 57 మంది.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరంటే..

వరుసగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ రాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఆయనతో పాటు 57 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

NDA: కేంద్ర హోంమంత్రి ఎవరు..!?

NDA: కేంద్ర హోంమంత్రి ఎవరు..!?

కేంద్ర హోం శాఖ.. ఈ మినిస్ట్రీ ఎవరికి దక్కుతుంది? అనేది ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు నిర్వర్తించారు కానీ ఈసారి కంటిన్యూ చేసే పరిస్థితుల్లేవనే తెలుస్తోంది.

Ramoji Rao: రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన రాజ్‌నాథ్‌సింగ్‌,  మల్లికార్జున ఖర్గే

Ramoji Rao: రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన రాజ్‌నాథ్‌సింగ్‌, మల్లికార్జున ఖర్గే

రామోజీరావు(Ramoji Rao) మృతి పట్ల భాజపా, కాంగ్రెస్ అగ్రనేతలు రాజ్‌నాథ్‌సింగ్‌ (Rajnath Singh), మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) సంతాపం ప్రకటించారు. రామోజీరావు మరణం మీడియా, సినీ రంగానికి తీరని లోటని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.

Delhi :నడ్డా అధ్యక్షతన బీజేపీ నేతల కీలక భేటీ

Delhi :నడ్డా అధ్యక్షతన బీజేపీ నేతల కీలక భేటీ

లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందున బీజేపీ సీనియర్‌ నేతలు సోమవారం భేటీ అయ్యారు. పార్టీ చీఫ్‌ జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.

LokSabha Elections: మోదీ రోడ్ షోలో చెప్పిందే.. జరగబోతుంది

LokSabha Elections: మోదీ రోడ్ షోలో చెప్పిందే.. జరగబోతుంది

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ.. దాని మిత్ర పక్షాలు నాలుగు వందలకుపైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Lok Sabha Election 2024: తెలంగాణపై బీజేపీ అగ్రనేతల దండయాత్ర

Lok Sabha Election 2024: తెలంగాణపై బీజేపీ అగ్రనేతల దండయాత్ర

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ (BJP) స్పీడప్ చేసింది. తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు వరుసగా దండయాత్ర మొదలెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు.

Srinagar: పాకిస్థాన్ గాజులు తొడుక్కోలేదు.. భారత్‌కు వార్నింగ్ ఇచ్చిన ఫరూక్ అబ్దుల్లా

Srinagar: పాకిస్థాన్ గాజులు తొడుక్కోలేదు.. భారత్‌కు వార్నింగ్ ఇచ్చిన ఫరూక్ అబ్దుల్లా

పీఓకేను భారత్‌లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) ఆదివారం స్పందించారు. పీఓకేను భారత్‌లో కలపాలని చూస్తే పాకిస్థాన్ గాజులు తొడుక్కుంటూ కూర్చోదని భారత్‌కు వార్నింగ్ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి