• Home » Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: దేశం కోసం ఎందాకైనా వెళతాం

Rajnath Singh: దేశం కోసం ఎందాకైనా వెళతాం

దేశ గౌరవ, మర్యాదలను కాపాడే విషయంలో ఎందాకైనా వెళ్తామని, అవసరమైతే నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ను కూడా దాటుతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Rajnath Singh) పేర్కొన్నారు.

Rajnath Singh : దేశ ప్రతిష్ఠను కాపాడటం కోసం దేనికైనా సిద్ధం : రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh : దేశ ప్రతిష్ఠను కాపాడటం కోసం దేనికైనా సిద్ధం : రాజ్‌నాథ్ సింగ్

శ గౌరవ, మర్యాదలను కాపాడటం కోసం నియంత్రణ రేఖ (LoC)ని దాటడానికైనా వెనుకాడేది లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితి వచ్చినపుడు ప్రజలు సైనికులకు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Parliament : వర్షాకాల సమావేశాల్లో రెండో రోజూ రసాభాస.. లోక్ సభ సోమవారానికి వాయిదా..

Parliament : వర్షాకాల సమావేశాల్లో రెండో రోజూ రసాభాస.. లోక్ సభ సోమవారానికి వాయిదా..

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా మణిపూర్ పరిస్థితిపై ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు, మే 3 నుంచి కొనసాగుతున్న హింసాకాండ గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.

Rajnath Singh: పీఓకే ఎప్పటికీ ఇండియాలో భాగమే... తెగేసిచెప్పిన రాజ్‌నాథ్

Rajnath Singh: పీఓకే ఎప్పటికీ ఇండియాలో భాగమే... తెగేసిచెప్పిన రాజ్‌నాథ్

జమ్మూకశ్మీర్‌లోని ఎక్కువ భాగం పాకిస్థాన్ ఆక్రమణలో ఉందని, అక్కడి ప్రజలు ప్రశాంత జీవనం కోసం ఇండియా వైపు చూస్తున్నారని, పాకిస్థాన్ ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ ఇండియాలో భాగంగానే ఉంటుందని స్పష్టం చేశారు.

Union Minister: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆపార్టీది అవినీతి పాలన.. మాకు ఒక్కసారి అవకాశమిస్తే మేమేంటో చూపిస్తాం..

Union Minister: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆపార్టీది అవినీతి పాలన.. మాకు ఒక్కసారి అవకాశమిస్తే మేమేంటో చూపిస్తాం..

రాష్ట్రంలో డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని, రాష్ట్రంలో ఒకే ఒక్కసారి బీజేపీకి అధికారం కట్టబెడితే, అవినీతి రహిత పాలన అందిస్తామని

Rajnath Singh: నేడు చెన్నైకి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

Rajnath Singh: నేడు చెన్నైకి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌(Union Defense Minister Rajnath Singh) మంగళవారం చెన్నై రానున్నారు. ప్రధానమంత్రి నరేం

Rajnath Singh: యూపీ డిఫెన్స్ కారిడార్‌లో బ్రహ్మోస్ క్షిపణలు, డ్రోన్ల తయారీ

Rajnath Singh: యూపీ డిఫెన్స్ కారిడార్‌లో బ్రహ్మోస్ క్షిపణలు, డ్రోన్ల తయారీ

ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ కేవలం నట్లు, బోల్టుల తయారీనే కాకుండా, బ్రహ్మోస్ క్షిపణలు, డ్రోన్లు , ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్‌లను కూడా తయారు చేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ శాఖ ఎగుమతిదారుగా భారతదేశం త్వరలోనే ప్రపంచ పటంలోనే చోటు సంపాదించుకోనుందని చెప్పారు.

Jammu: 2024 లోక్‌సభ ఎన్నికలే టార్గెట్.. ప్రచారానికి దిగుతున్న అమిత్‌షా, రాజ్‌నాథ్

Jammu: 2024 లోక్‌సభ ఎన్నికలే టార్గెట్.. ప్రచారానికి దిగుతున్న అమిత్‌షా, రాజ్‌నాథ్

2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు, మంత్రులు జమ్మూకశ్మీర్‌లో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన విజయాలను హైలైట్ చేస్తూ జమ్మూకశ్మీర్‌లో ఈ నెల చివరి వారంలో ప్రచారానికి నేతలంతా సమాయత్తమవుతున్నారు.

Jammu and Kashmir : పుల్వామాలో తప్పిన ఘోర ఉగ్ర ముప్పు.. 6 కేజీల ఐఈడీల స్వాధీనం..

Jammu and Kashmir : పుల్వామాలో తప్పిన ఘోర ఉగ్ర ముప్పు.. 6 కేజీల ఐఈడీల స్వాధీనం..

జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో భారీ ఉగ్ర ముప్పు తప్పింది. దాదాపు 6 కేజీల ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లొసివ్ డివైసెస్ (IEDs)ను స్వాధీనం చేసుకోవడంతో

Rajnath Singh: మాల్దీవులకు భారత్ ఖరీదైన గిఫ్ట్‌లు

Rajnath Singh: మాల్దీవులకు భారత్ ఖరీదైన గిఫ్ట్‌లు

భారత్ తమ భాగస్వామ్య, మిత్ర దేశాల సౌమర్థ్యాలను పెంచే క్రమంలో పొరుగు దేశమైన మాల్దీవులకు ఖరీదైన బహుమతులు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి