Home » Rajnath Singh
ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ కేవలం నట్లు, బోల్టుల తయారీనే కాకుండా, బ్రహ్మోస్ క్షిపణలు, డ్రోన్లు , ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్లను కూడా తయారు చేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ శాఖ ఎగుమతిదారుగా భారతదేశం త్వరలోనే ప్రపంచ పటంలోనే చోటు సంపాదించుకోనుందని చెప్పారు.
2024 లోక్సభ ఎన్నికల ప్రచారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు, మంత్రులు జమ్మూకశ్మీర్లో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన విజయాలను హైలైట్ చేస్తూ జమ్మూకశ్మీర్లో ఈ నెల చివరి వారంలో ప్రచారానికి నేతలంతా సమాయత్తమవుతున్నారు.
జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో భారీ ఉగ్ర ముప్పు తప్పింది. దాదాపు 6 కేజీల ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లొసివ్ డివైసెస్ (IEDs)ను స్వాధీనం చేసుకోవడంతో
భారత్ తమ భాగస్వామ్య, మిత్ర దేశాల సౌమర్థ్యాలను పెంచే క్రమంలో పొరుగు దేశమైన మాల్దీవులకు ఖరీదైన బహుమతులు..
సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని
ఉగ్రవాదంపై సమష్టి పోరాటం జరపాలని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణశాఖ మంత్రుల సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ..
భారత్, చైనా రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh), జనరల్ లీ షాంగ్ఫు (General Li Shangfu) గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
దొంగల ఇంటి పేరు మోదీ అని ఉండటం ఆశ్చర్యంగా ఉందన్న రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష పడిన నేపథ్యంలో రక్షణ మంత్రి
భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గతవారం లండన్లో చేసిన..
రెండేళ్ల క్రితం గల్వాన్ ఘర్షణలో, దేశ రక్షణలో నేలకొరిగిన అమర జవాన్ జై కిశోర్ సింగ్ స్మారకం విషయంలో ఆయన తండ్రి రాజ్కపూర్ సింగ్పై ..