• Home » Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: హైదరాబాద్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్

Rajnath Singh: హైదరాబాద్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్

హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆదివారం ఉదయం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా భారత దేశ రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హజరుకానున్నారు.

BJP : తెలంగాణకు బీజేపీ అగ్రనేతల నేతల క్యూ..

BJP : తెలంగాణకు బీజేపీ అగ్రనేతల నేతల క్యూ..

బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలంగాణకు చేరుకున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలంతా తమ అగ్ర నేతలకు ఘన స్వాగతం పలికారు. బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్‌లో అమిత్ షా ఆర్మూర్ బయలుదేరారు.

Diwali gift Women soldiers: సాయుధ బలగాల్లో మహిళా సోల్జర్లకు మోదీ సర్కార్ దీపావళి గిఫ్ట్

Diwali gift Women soldiers: సాయుధ బలగాల్లో మహిళా సోల్జర్లకు మోదీ సర్కార్ దీపావళి గిఫ్ట్

భారత సాయుధ బలగాల్లో పనిచేసే మహిళా సోల్జర్లకు కేంద్ర దీపావళి గిఫ్ట్ ప్రకటించింది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో సేవలందిస్తున్న మహిళా సోర్జర్లు, సైలర్లు, ఎయిర్ వారియర్లకు మెటర్నిటీ, చైల్డ్ కేర్, చైల్డ్ అడాప్షన్ లీవులను మంజూరు చేయాలనే అసాధారణ ప్రతిపాదనకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

Rajnath Singh: రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించినది వారే..

Rajnath Singh: రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించినది వారే..

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన ఘనత ఈ దేశంలోని సిక్కు కమ్యూనిటీదేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని గురుద్వారా ఆలంబాఘ్‌‌లో గురుగ్రంధ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్‌లో ఆదివారంనాడు ఆయన పాల్గొన్నారు.

Rajnath Singh: చైనా సరిహద్దుల్లోని తవాంగ్‌లో పర్యటించిన రాజ్‌నాథ్... బీఎస్ఎఫ్ జవాన్ల మధ్య దసరా వేడుక

Rajnath Singh: చైనా సరిహద్దుల్లోని తవాంగ్‌లో పర్యటించిన రాజ్‌నాథ్... బీఎస్ఎఫ్ జవాన్ల మధ్య దసరా వేడుక

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారంనాడు భారత్-చైనా సరహద్దుల్లోని తవాంగ్ జిల్లా బమ్ లా పాస్‌ ప్రాంతాన్ని సందర్శించారు. బమ్ లా పాస్ ఆవలివైపున ఉన్న చైనా పీఎల్ఏ పోస్టులను పరిశీలించారు. సరిహద్దు భద్రతా జవాన్లను కలుసుకుని వారితో దసరా వేడుకల్లో పాలుపంచుకున్నారు.

Rajnath Singh: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్..

Rajnath Singh: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్..

భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే సాయుధ బలగాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. త్రివిద దళాలు రక్షణ శాఖ ఆర్థిక వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

Indian Airforce: వైమానిక దళంలో చేరిన C-295 ఎయిర్ క్రాఫ్ట్

Indian Airforce: వైమానిక దళంలో చేరిన C-295 ఎయిర్ క్రాఫ్ట్

భారత వైమానిక దళానికి(Indian Airforce) అధునాతన సాంకేతికతలతో కూడిన మరో విమానం యాడ్ అయింది. C-295 మీడియం టాక్టికల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సోమవారం భారత వైమానిక దళంలోకి చేరింది. హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

Sainik Schools: రక్షణ శాఖ కీలక నిర్ణయం

Sainik Schools: రక్షణ శాఖ కీలక నిర్ణయం

భాగస్వామ్య పద్ధతిలో కొత్తగా 23 సైనిక స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త స్కూళ్లు సంబంధిత ఎడ్యుకేషన్ బోర్డుల అఫ్లియేషన్‌తో సైనిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తాయి.

Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్‌పై రాజ్‌నాథ్ సింగ్ అసంతృప్తి?

Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్‌పై రాజ్‌నాథ్ సింగ్ అసంతృప్తి?

కేంద్ర రక్షణ మంత్రితో నేడు ఎంపీ రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేయడం వంటి అంశాలు సైతం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

Rajnath Singh: రాహుల్యాన్‌ను లాంచ్ గానీ, ల్యాండ్ గానీ చేయలేం.. రాజ్‌నాథ్ సింగ్ సెటైర్లు

Rajnath Singh: రాహుల్యాన్‌ను లాంచ్ గానీ, ల్యాండ్ గానీ చేయలేం.. రాజ్‌నాథ్ సింగ్ సెటైర్లు

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మ డెంగ్యూ, మలేరియా లాంటిదని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి