Home » Rajnath Singh
భాగస్వామ్య పద్ధతిలో కొత్తగా 23 సైనిక స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త స్కూళ్లు సంబంధిత ఎడ్యుకేషన్ బోర్డుల అఫ్లియేషన్తో సైనిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తాయి.
కేంద్ర రక్షణ మంత్రితో నేడు ఎంపీ రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడం వంటి అంశాలు సైతం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మ డెంగ్యూ, మలేరియా లాంటిదని..
భారత దేశ గౌరవ, ప్రతిష్ఠలను కాపాడుకోవడం కోసం నియంత్రణ రేఖ (LoC)ని దాటి వెళ్లగలమని భారత దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. ఈ దుందుడుకు వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది.
దేశ గౌరవ, మర్యాదలను కాపాడే విషయంలో ఎందాకైనా వెళ్తామని, అవసరమైతే నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ను కూడా దాటుతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) పేర్కొన్నారు.
శ గౌరవ, మర్యాదలను కాపాడటం కోసం నియంత్రణ రేఖ (LoC)ని దాటడానికైనా వెనుకాడేది లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితి వచ్చినపుడు ప్రజలు సైనికులకు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా మణిపూర్ పరిస్థితిపై ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు, మే 3 నుంచి కొనసాగుతున్న హింసాకాండ గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
జమ్మూకశ్మీర్లోని ఎక్కువ భాగం పాకిస్థాన్ ఆక్రమణలో ఉందని, అక్కడి ప్రజలు ప్రశాంత జీవనం కోసం ఇండియా వైపు చూస్తున్నారని, పాకిస్థాన్ ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ ఇండియాలో భాగంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని, రాష్ట్రంలో ఒకే ఒక్కసారి బీజేపీకి అధికారం కట్టబెడితే, అవినీతి రహిత పాలన అందిస్తామని
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్(Union Defense Minister Rajnath Singh) మంగళవారం చెన్నై రానున్నారు. ప్రధానమంత్రి నరేం