• Home » Rajini Vidadala

Rajini Vidadala

Corruption : విడదల రజనీపై ఏసీబీ కేసు!

Corruption : విడదల రజనీపై ఏసీబీ కేసు!

జగన్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విడదల రజనీని చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీ బాలాజీ స్టోన్‌ క్రషర్‌ యజమాని చలపతి ని బెదిరించి రూ.2కోట్లు వసూలుచేసిన పాపం వెంటాడింది.

AP High Court : ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందే ప్రాథమిక విచారణ   జరపాలా? వద్దా?

AP High Court : ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందే ప్రాథమిక విచారణ జరపాలా? వద్దా?

చిలకలూరిపేట పట్టణ పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ మాజీ మంత్రి విడదల రజని, ఆమె పీఏలు దాఖలు చేసిన పిటిషన్‌ హైకోర్టులో

AP Police : మాజీ మంత్రి రజనీపై కేసు

AP Police : మాజీ మంత్రి రజనీపై కేసు

వైసీపీ మాజీమంత్రి విడదల రజనీపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది. ఆ

Victim’s Mother : విడదల రజిని, అప్పిరెడ్డి మనుషులే నా కూతురిని చంపేశారు!

Victim’s Mother : విడదల రజిని, అప్పిరెడ్డి మనుషులే నా కూతురిని చంపేశారు!

మాజీ మంత్రి విడదల రజిని, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తులే తన కూతురిని చంపడంతోపాటు ఎదురు తమపైనే హత్య కేసు పెట్టారని ఓ యువతి తల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదుట బోరుమన్నారు.

Home Minister Anita : బలవంతంగా రూ.2.2 కోట్లు వసూలు

Home Minister Anita : బలవంతంగా రూ.2.2 కోట్లు వసూలు

మాజీ మంత్రి విడదల రజని... బెదిరించి, భయపెట్టి కోట్లు వసూలు చేశారంటూ హోం మంత్రి అనితకు ఫిర్యాదు అందింది. పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్‌ క్రషర్‌ భాగస్వామి నల్లపనేని చలపతిరావు ఈమేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

YS Jagan: బాలినేని శ్రీనివాసరెడ్డితో విడదల రజినీ చర్చలు

YS Jagan: బాలినేని శ్రీనివాసరెడ్డితో విడదల రజినీ చర్చలు

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి.. వైసీపీ వీడేందుకు దాదాపుగా సిద్దమైనట్లు సమాచారం. అందులోభాగంగా ఒంగోలులోని తన వైసీపీ కార్పొరేటర్లు, తన ముఖ్య అనుచరులతో హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. మరోవైపు పార్టీ వీడకుండా బాలినేని ఉండేందుకు మాజీ మంత్రి విడదల రజినీని మాజీ సీఎం వైఎస్ జగన్ రంగంలోకి దింపారు.

AP Politics: జనసేనతో టచ్‌లోకి వైసీపీ మాజీ మంత్రులు.. పవన్ రిప్లై‌తో కంగుతిన్న నేతలు..!

AP Politics: జనసేనతో టచ్‌లోకి వైసీపీ మాజీ మంత్రులు.. పవన్ రిప్లై‌తో కంగుతిన్న నేతలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో కొందరు వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Chilukaluripeta: మాజీ మంత్రి రజినీకి ఝలక్‌

Chilukaluripeta: మాజీ మంత్రి రజినీకి ఝలక్‌

ప్రభుత్వం మారడంతో జగన్‌ హయాంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడదల రజిని రూ.1.16 కోట్ల కమిషన్‌ నొక్కేశారు.

AP Elections: గెలుపుపై గ్యారంటీ లేక జిత్తులమారి వేషాలు

AP Elections: గెలుపుపై గ్యారంటీ లేక జిత్తులమారి వేషాలు

మళ్లీ అధికారంలోకి రావాలంటే.. ఏం చేయాలి.. ప్రతీ నియోజకవర్గంలో పోలింగ్ బూతుల్లో ఓటర్లను కన్ఫ్యూజ్ చేయ్యాలి.... అదీ కూడా టోటల్‌గా వారిని కన్ప్యూజ్ చేసి పారేయాలి. అలా అయితేనే మనం అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలం. అదీకూడా ప్రజాస్వామ్య బద్దంగా.. అధికారన్ని అందుకోగలం.

AP HighCourt: మంత్రి రజనీ, ఎంపీ అవినాష్‌ మామకు హైకోర్టు నోటీసులు

AP HighCourt: మంత్రి రజనీ, ఎంపీ అవినాష్‌ మామకు హైకోర్టు నోటీసులు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి