• Home » Rajasthan

Rajasthan

2024 Elections: సొంత పార్టీ అభ్యర్థికి ఓటేయొద్దంటూ కాంగ్రెస్ ప్రచారం.. ఎందుకో తెలుసా?

2024 Elections: సొంత పార్టీ అభ్యర్థికి ఓటేయొద్దంటూ కాంగ్రెస్ ప్రచారం.. ఎందుకో తెలుసా?

ఏ రాజకీయ పార్టీ అయినా తన సొంత అభ్యర్థికే ఓటు వేయొద్దని ప్రచారం చేస్తుందా? అసలు అలాంటి సందర్భం ఎప్పుడైనా చోటు చేసుకుందా? గతం సంగేతేమో కానీ.. తాజాగా 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అలాంటి విచిత్ర పరిణామం వెలుగు చూసింది. రాజస్థాన్‌లోని గిరిజనులు అధికంగా..

Lok Sabha polls 2024: హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా చూశారు: మోదీ

Lok Sabha polls 2024: హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా చూశారు: మోదీ

కాంగ్రెస్ హయాంలో 'హనుమాన్ చాలీసా' వినడం కూడా నేరంగా చూసేవారని, ఇందువల్ల రాజస్థా్న్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఏడాది తొలిసారిగా 'రామనవమి' సందర్భంగా రాష్ట్రంలో శోభా యాత్ర ఊరేగింపు జరిగిందని చెప్పారు.

Amit Shah : కాంగ్రెస్‌కు ఓటు వేస్తే...

Amit Shah : కాంగ్రెస్‌కు ఓటు వేస్తే...

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తే.. నిషేధిత సంస్థలు పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) వంటి సంస్థలు పునరజ్జీవనం పొందుతాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని.. దీంతో పీఎప్‌ఐ సంస్థకు రాజస్థాన్‌లోని కోట కేంద్రంగా మారిందని ఆరోపించారు.

IPL 2024: ‘కోహ్లీ, ధోనీనే కాదు.. ఆ ఆటగాడు కూడా ఓ లెజెండ్’

IPL 2024: ‘కోహ్లీ, ధోనీనే కాదు.. ఆ ఆటగాడు కూడా ఓ లెజెండ్’

మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సాధించిన అద్భుతమైన విజయంలో జోస్ బట్లర్ పాత్ర అత్యంత ప్రధానమైందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. 224 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా.. ఆ జట్టు 14 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగులే చేసినప్పుడు, బట్లర్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు.

KKR vs RR: శతక్కొట్టిన సునీల్ నరైన్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

KKR vs RR: శతక్కొట్టిన సునీల్ నరైన్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ దుమ్ము దులిపేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (56 బంతుల్లో 109) సెంచరీతో శివాలెత్తడం వల్లే.. కేకేఆర్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది.

Rajasthan: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం...ఒకే కుటుంబంలోని ఆరుగురు సజీవదహనం

Rajasthan: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం...ఒకే కుటుంబంలోని ఆరుగురు సజీవదహనం

రాజస్థాన్‌ లోని చురు-సాలాసర్ హైవేపై ఆదివారంనాడు మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఒక ట్రక్కును వెనుకవైపు నుంచి ఢీకొనడంతో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో కారులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనమయ్యారు.

Punjab Kings: సామ్ కరన్ vs జితేశ్ శర్మ.. వైస్ కెప్టెన్ వివాదం పంజాబ్ కింగ్స్ క్లారిటీ

Punjab Kings: సామ్ కరన్ vs జితేశ్ శర్మ.. వైస్ కెప్టెన్ వివాదం పంజాబ్ కింగ్స్ క్లారిటీ

సాధారణంగా.. ఒక మ్యాచ్‌కి కెప్టెన్ దూరమైనప్పుడు, అతని స్థానంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న ఆటగాడు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అయితే.. ఏప్రిల్ 13వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ దూరమైనప్పుడు, సామ్ కరన్ ఆ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు భారీ దెబ్బ.. ఆ స్టార్ ప్లేయర్ దూరం

Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు భారీ దెబ్బ.. ఆ స్టార్ ప్లేయర్ దూరం

గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఒకట్రెండు మ్యాచ్‌లకు ధవన్ అందుబాటులో ఉండడని ఆ జట్టు క్రికెట్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ సంజయ్‌ భంగార్ పేర్కొన్నాడు.

Lok Sabha Elctions: దేశ గౌరవం, ప్రజాస్వామ్యానికి మోదీ తూట్లు... విరుచుకుపడిన సోనియాగాంధీ

Lok Sabha Elctions: దేశ గౌరవం, ప్రజాస్వామ్యానికి మోదీ తూట్లు... విరుచుకుపడిన సోనియాగాంధీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. దేశ గౌరవం, ప్రజాస్వామ్యానికి మోదీ తూట్లు పొడుస్తున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకునేందుకు బీజేపీలో చేరాల్సిందిగా విపక్ష నేతలను బెదిరిస్తున్నారని ఆక్షేపించారు.

Narendra Modi: పదేళ్లలో చేసింది కేవలం ట్రయిలరే... చేయాల్సింది చాలానే ఉంది

Narendra Modi: పదేళ్లలో చేసింది కేవలం ట్రయిలరే... చేయాల్సింది చాలానే ఉంది

భారతీయ జనతా పార్టీ సారధ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు 'ట్రయిలర్' మాత్రమేనని, చేయాల్సింది మాత్రం చాలానే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్‌ లోని చురులో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి