• Home » Rajastan

Rajastan

Accident: అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు దుర్మరణం

Accident: అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు దుర్మరణం

హైవేపై వేగంగా వెళ్తున్న కారు(car) ఆకస్మాత్తుగా ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది(accident). ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌(Rajasthan) బికనీర్(Bikaner) డివిజన్‌లోని భరత్‌మాల రహదారిపై జైత్‌పూర్ టోల్ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Viral Video: మొసళ్ల సరస్సులోకి బైక్‌తో దూసుకెళ్లిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

Viral Video: మొసళ్ల సరస్సులోకి బైక్‌తో దూసుకెళ్లిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

చాలా మంది వ్యూస్, లైక్‌ల కోసం విచిత్ర విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కొందరు ఎవరూ చేయలేని సాహసాలు చేస్తుంటే.. మరికొందరు ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ...

Viral Video: పరీక్ష కేంద్రంలో స్వయంగా సమాధానాలు చెబుతున్న టీచర్లు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

Viral Video: పరీక్ష కేంద్రంలో స్వయంగా సమాధానాలు చెబుతున్న టీచర్లు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

పరీక్షలంటేనే విద్యార్థులు తెగ భయపడిపోతుంటారు. ఈ క్రమంలో చాలా మంది విద్యార్థులు.. ఇన్విజిలేటర్లు, స్వ్కాడ్‌లకు దొరక్కుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినా కొన్నిసార్లు వారికి దొరికిపోతుంటారు. అయితే మరికొన్నిసార్లు ..

Om Birla: స్పీకర్ ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా గురించి ఆసక్తికర విషయాలు

Om Birla: స్పీకర్ ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా గురించి ఆసక్తికర విషయాలు

దేశ చరిత్రలో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ పదవికి పోటీ జరగబోతోంది. అధికార ఎన్డీయే తరఫున మరోసారి ఓం బిర్లా బరిలో నిలవగా.. విపక్ష ఇండియా కూటమి సైతం కేరళకు చెందిన కొడికున్నిల్ సురేష్‌ను పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించింది.

Viral Video: కాగితాలు చూపించమని ట్రాఫిక్ పోలీస్ అడిగితే.. కారు డ్రైవర్ ఏం చేశాడంటే..

Viral Video: కాగితాలు చూపించమని ట్రాఫిక్ పోలీస్ అడిగితే.. కారు డ్రైవర్ ఏం చేశాడంటే..

రెడ్ సిగ్నల్ పడింది. కారు ఆగింది. ఆ క్రమంలో కాగితాలు చూపించాలంటూ ట్రాఫిక్ పోలీస్.. కారు వద్దకు వెళ్లి డ్రైవర్‌కు సూచించాడు. దీంతో కారు డ్రైవర్‌, ట్రాఫిక్ పోలీస్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

BJP: బీజేపీ అత్యధిక ఓట్లు కోల్పోయిన రాష్ట్రమిదే..

BJP: బీజేపీ అత్యధిక ఓట్లు కోల్పోయిన రాష్ట్రమిదే..

లోక్ సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ(BJP) అనుకున్న మేర ఫలితాలు రాబట్టలేకపోయింది. కొన్ని రాష్ట్రాల్లో 30కిపైగా స్థానాల్లో కొత్తగా ఎంపీ సీట్లను గెలవగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

Road Accident: అర్ధరాత్రి అనంతలోకాలకు.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..

Road Accident: అర్ధరాత్రి అనంతలోకాలకు.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..

వివాహానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో 13 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని(Rajasthan) మోతీపురాకు చెందిన వివాహ బృందం 28 మందితో బంధువుల ఇంట్లో వివాహానికి ఆదివారం రాత్రి బయల్దేరింది.

TG: రోహిణి ఎండలు మొదలు..!

TG: రోహిణి ఎండలు మొదలు..!

రోళ్లు పగిలేంతగా ఎండలు మండే రోహిణి కార్తె శనివారమే ప్రారంభమైంది. 15 రోజుల పాటు ఎండలు, వడగాలులు మరింత తీవ్రమవనున్నాయి. రాష్ట్రంలో నాలుగైదు రోజుల కిందటి వరకు 40 డిగ్రీలకు అటుఇటుగా నమోదైన ఉష్ణోగ్రత.. మళ్లీ 45 డిగ్రీలు దాటుతోంది.

Viral Video: మండే ఎండకు ఉడికిన గుడ్డు.. వైరల్ అవుతున్న బీఎస్ఎఫ్ జవాన్ వీడియో

Viral Video: మండే ఎండకు ఉడికిన గుడ్డు.. వైరల్ అవుతున్న బీఎస్ఎఫ్ జవాన్ వీడియో

దేశవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదువుతున్న క్రమంలో రాజస్థాన్‌లో(Rajasthan) గత వారంలోనే ఏకంగా 12 మంది వడదెబ్బతో మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Viral Video: బైక్ మీద రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన జంట.. వీడియో లీకవడంతో ఏం జరిగిందంటే..!

Viral Video: బైక్ మీద రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన జంట.. వీడియో లీకవడంతో ఏం జరిగిందంటే..!

ఈ మధ్యకాలంలో యువ జంటలు బైకుల మీద చేస్తున్న నిర్వాకాలు చాలా వైరల్ గా మారుతున్నాయి. నాలుగ్గోడల మధ్య జరగాల్సిన పనులు పబ్లిక్ గా చేస్తూ సోషల్ మీడియా దృష్టిలో పడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి