• Home » Rajastan

Rajastan

Rain Alert: ఐఎండీ రెయిన్ అలర్ట్.. ఈ 17 రాష్ట్రాలకు హెచ్చరిక

Rain Alert: ఐఎండీ రెయిన్ అలర్ట్.. ఈ 17 రాష్ట్రాలకు హెచ్చరిక

ఆగస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా ఉన్న క్రమంలో వర్షాలు(rains) విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ చుట్టుపక్కల నగరాల్లో నిన్న జోరు వాన కురిసింది. ఈ క్రమంలో ఢిల్లీలో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా 17 రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచనలు జారీ చేసింది. వాటిలో ఏయే రాష్ట్రాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Shimla : ఉత్తరాదిలో వర్ష బీభత్సం.. 28 మంది మృతి

Shimla : ఉత్తరాదిలో వర్ష బీభత్సం.. 28 మంది మృతి

కుండపోత వర్షాలతో ఉత్తరాది అతలాకుతలమవుతోంది. ఆదివారం ఢిల్లీ, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టాయి.

Cybercrime: ఇద్దరు నిందితులు.. 23 సైబర్‌ నేరాలు..

Cybercrime: ఇద్దరు నిందితులు.. 23 సైబర్‌ నేరాలు..

తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు కీలక నిందితులు పోలీసులకు చిక్కారు.

Jishnu Dev Varma: గవర్నర్‌గా రేపు జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం..

Jishnu Dev Varma: గవర్నర్‌గా రేపు జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం..

తెలంగాణ కొత్త గవర్నర్‌గా నియమితులైన త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే నూతన గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Viral News: వీడియోకాల్‌లో పెళ్లి.. భారత్‌లోకి చొరబడ్డ పాక్ మహిళ.. మొదటి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి

Viral News: వీడియోకాల్‌లో పెళ్లి.. భారత్‌లోకి చొరబడ్డ పాక్ మహిళ.. మొదటి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి

రాజస్థాన్‌లోని గ్వాలియర్‌కు చెందిన వివాహిత అంజూ పాక్‌.. నస్రుల్లా అనే పాకిస్థాన్ యువకుడితో 2019లో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుంది. నస్రుల్లాను కలిసేందుకు పాక్‌కు వెళ్లిన ఆమె, అతడ్ని పెళ్లి చేసుకుంది.

Chandipura Virus: పెరుగుతున్న చండీపురా వైరస్ కేసులు.. ఇప్పటికే 16 మంది మృతి

Chandipura Virus: పెరుగుతున్న చండీపురా వైరస్ కేసులు.. ఇప్పటికే 16 మంది మృతి

గత కొన్ని రోజులుగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో చండీపురా వైరస్(Chandipura virus) అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఒక్క గుజరాత్‌(gujarat)లోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధి ప్రభావం కనిపిస్తోంది.

రూ.7 కోట్ల హెరాయిన్‌ పట్టివేత..

రూ.7 కోట్ల హెరాయిన్‌ పట్టివేత..

నగరంలో హెరాయిన్‌ విక్రయించే ముఠా ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌), శంషాబాద్‌ ఎస్‌వోటీ, మాదాపూర్‌ పోలీసులు కట్టించారు. ఈ ముఠా నుంచి రూ.7 కోట్ల విలువైన కిలో హెరాయిన్‌ను సీజ్‌ చేశారు.

Accident: అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు దుర్మరణం

Accident: అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు దుర్మరణం

హైవేపై వేగంగా వెళ్తున్న కారు(car) ఆకస్మాత్తుగా ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది(accident). ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌(Rajasthan) బికనీర్(Bikaner) డివిజన్‌లోని భరత్‌మాల రహదారిపై జైత్‌పూర్ టోల్ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Viral Video: మొసళ్ల సరస్సులోకి బైక్‌తో దూసుకెళ్లిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

Viral Video: మొసళ్ల సరస్సులోకి బైక్‌తో దూసుకెళ్లిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

చాలా మంది వ్యూస్, లైక్‌ల కోసం విచిత్ర విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కొందరు ఎవరూ చేయలేని సాహసాలు చేస్తుంటే.. మరికొందరు ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ...

Viral Video: పరీక్ష కేంద్రంలో స్వయంగా సమాధానాలు చెబుతున్న టీచర్లు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

Viral Video: పరీక్ష కేంద్రంలో స్వయంగా సమాధానాలు చెబుతున్న టీచర్లు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

పరీక్షలంటేనే విద్యార్థులు తెగ భయపడిపోతుంటారు. ఈ క్రమంలో చాలా మంది విద్యార్థులు.. ఇన్విజిలేటర్లు, స్వ్కాడ్‌లకు దొరక్కుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినా కొన్నిసార్లు వారికి దొరికిపోతుంటారు. అయితే మరికొన్నిసార్లు ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి