Home » Rajastan
ఓ రాజకీయ నాయకునికి యువ ఐఏఎస్ అధికారిణి ఏడు సెకన్ల వ్యవధిలో అయిదు సార్లు నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారింది.
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఈ విషాధ ఘటన రాజస్థాన్లోని ధోల్పూర్లో జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
బడి దేవాలయంగా.. పాఠాలు చెప్పే టీచర్లను దేవుళ్లలా కొలుస్తారు. అలాంటి టీచర్లు వక్ర బుద్ధిలో వెళ్తే పర్యవసనాలు ఎదుర్కోక తప్పదు. తాజాగా ఓ మహిళ టీచర్ విద్యార్థులతో సపర్యలు చేయించుకుంటున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
జోధ్పూర్కు చెందిన అనితకు వారి తల్లిదండ్రులు నాలుగు నెలల వయసులోనే వివాహాం చేశారు. దీంతో యువతికి 15 ఏళ్లు వచ్చేసరికి కాపురానికి పంపాలని ఆమె అత్తమామలు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. భర్తతో ఉండటానికి ఇష్టపడని అనిత బాల్య వివాహానికి వ్యతిరేకంగా ..
ప్రయాణికులతో ఉన్న తుఫాన్ వాహనానికి ఆలయానికి వెళ్లి వస్తున్న క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
దేశంలో మళ్లీ రుతుపవనాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురియనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఆ ప్రాంతాలేంటో ఇప్పుడు చుద్దాం.
యూపీఐ చెల్లింపుల్లో జరిగే పొరపాట్లను సరిదిద్దడానికి బ్యాంకులు అందించే ‘చార్జ్బ్యాక్’ ఆప్షన్ను వాడుకుని రూ.4 కోట్ల మేర మోసానికి పాల్పడ్డరాజస్థాన్ ముఠాను సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కన్న ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు(Promotions in Govt Jobs) కల్పించొద్దనే రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై.. ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.
భారత వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానం(ఫైటర్ జెట్) నుంచి అనుకోకుండా జారిపడిన ‘ఎయిర్ స్టోర్’ తీవ్ర కలకలం రేపింది.
రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు హెరాయిన్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.