Home » Rajastan
నేడు రాజస్థాన్లో మంత్రి విస్తరణ జరగనుంది. సీఎం భజన్ లాల్ శర్మ మంత్రి వర్గంలోని కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. గవర్నర్ కల్రాజ్ మిశ్రా నూతన మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు.
సాధారణంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తమ మాతృ భాష లేదంటే ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. కానీ రాజస్థాన్(Rajasthan)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సంస్కృతంలో(Sanskrit) ప్రమాణ స్వీకారం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో యుగంలో ట్రావెలింగ్ పేరుతో కొందరు రీల్స్, వీడియోలు చేస్తూ అనేక ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఇక్కడి వాళ్లు విదేశాలను సందర్శిస్తుంటే.. మరోవైపు విదేశీయులు కూడా భారత దేశంలో పర్యటించడం సర్వసాధారణమైంది. అయితే..
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్(Bajanlal) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్రనేతల సమక్షంలో ఘనంగా జరిగింది.
రాజస్థాన్ బీజేపీ ముఖ్యమంత్రిగా(Rajasthan CM) భజన్ లాల్(Bajanlal) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవంబర్ 25న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 69 సీట్లు సాధించింది.
రాజస్థాన్ సీఎం ఎవరని వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది. కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేలు మంగళవారం సమావేశం కానున్నారు.
రాజస్థాన్ రాష్ట్రం కోటా(Kota)లోని విద్యార్థుల వరుస సూసైడ్లు కలకలం రేపిన విషయం విదితమే. అయితే ఆత్మహత్యలను అరికట్టడానికి విద్యార్థుల కోసం అధికారులు హెల్ప్ డెస్క్ ను సెప్టెంబర్ లో ప్రారంభించారు.
రాజస్థాన్లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అర్ధరాత్రి ఛండీగఢ్లో హత్యలో పాల్గొన్న ఇద్దరు షూటర్లు, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
తమ అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు నిరసనగా నేడు రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన, ఇతర కమ్యూనిటీ సంస్థలు బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో నేడు రాజస్థాన్ వ్యాప్తంగా బంద్ వాతావరణం ఉంది.