• Home » Rajasimha

Rajasimha

BJP MLA: చొరబాటుదారులను గుర్తించేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలి

BJP MLA: చొరబాటుదారులను గుర్తించేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలి

తెలంగాణలో అక్రమ చొరబాటుదారులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవడానికి ఐపీఎస్‌ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌(BJP MLA Raja Singh) ఎక్స్‌ ట్విటర్‌లో డిమాండ్‌ చేశారు.

MLA: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

MLA: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిందని గోషామహల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌(Goshamahal MLA T. Rajasingh) విమర్శించారు. ఒకప్పుడు కానిస్టేబుల్‌, ఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్లు లంచాలు తీసుకోవాలంటే భయపడేవారని, కానీ ఇప్పుడు అలా లేదన్నారు.

Hyderabad: సీఎం రేవంత్‏కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ.. దాంట్లో ఏమున్నదంటే..

Hyderabad: సీఎం రేవంత్‏కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ.. దాంట్లో ఏమున్నదంటే..

గోషామహల్‌ స్టేడియం(Goshamahal Stadium)లో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించొద్దని ఎమ్మెల్యే రాజాసింగ్‌(MLA Raja Singh) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. ‘మీరు గోషామహల్‌ స్టేడియంలో నిర్మించతలపెట్టిన ఉస్మానియా భవనం ప్రాజెక్టును మరోచోటుకు మార్చాలని కోరుతున్నాను.

Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌..

Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌..

తనను చంపుతామని కొందరు దుండగులు ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగారని గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Goshamahal BJP MLA Rajasingh) తెలిపారు. ఇప్పటికే పలుమార్లు బెదిరింపు కాల్స్‌ రాగా.. పోలీసులకు ఫిర్యాదు చేశానని ‘ఎక్స్‌’లో వెల్లడించారు.

Lok Sabha Polls: రాజాసింగ్‌ డుమ్మా వెనుక ఉన్న మతలబు ఏమిటో..?

Lok Sabha Polls: రాజాసింగ్‌ డుమ్మా వెనుక ఉన్న మతలబు ఏమిటో..?

హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత(BJP candidate Kompella Madhavilatha) బుధవారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఆ పార్టీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Goshamahal MLA Rajasingh) ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి