• Home » Rajanna Sircilla

Rajanna Sircilla

Rajanna Sirisilla: వేములవాడ అభివృద్ధికి రూ.127 కోట్లు

Rajanna Sirisilla: వేములవాడ అభివృద్ధికి రూ.127 కోట్లు

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజన్న సిరిస్లిల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.

Stock Market: ఇల్లు తాకట్టు పెట్టి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు

Stock Market: ఇల్లు తాకట్టు పెట్టి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు

స్టాక్‌ మార్కెట్‌లో లాభాలొస్తాయనే నమ్మకంతో ఓ యువకుడు తను దాచుకున్న డబ్బుతో పాటు ఇల్లు తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు పెట్టాడు.

TG News: మా భర్తలతో అలాంటి పనులు చేయిస్తారా.. పోలీసు భార్యల ధర్నా

TG News: మా భర్తలతో అలాంటి పనులు చేయిస్తారా.. పోలీసు భార్యల ధర్నా

Telangana: తెలంగాణలో పోలీసు భార్యలు ధర్నాకు దిగడం హాట్ టాపిక్‌ మారింది. తమ భర్తలతో వేరే పనులు చేయిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. మా భర్తలను కుటుంబానికి దూరం చేస్తున్నారంటూ పోలీసు భార్యలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Financial Struggles: ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య..

Financial Struggles: ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య..

వ్యాపారంలో నష్టం, కుటుంబకలహాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

Sircilla: పీఈటీని తొలగించాలంటూ విద్యార్థినుల ధర్నా

Sircilla: పీఈటీని తొలగించాలంటూ విద్యార్థినుల ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు.

Award: బహుభాషా కోవిదుడు నలిమెల భాస్కర్‌కు కాళోజీ సాహితీ పురస్కారం

Award: బహుభాషా కోవిదుడు నలిమెల భాస్కర్‌కు కాళోజీ సాహితీ పురస్కారం

సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్‌కు 2024కు గాను ప్రతిష్ఠాత్మక కాళోజీ సాహితీ పురస్కారం లభించింది.

CM Revanth Reddy: వేములవాడ ఆలయ విస్తరణకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోండి

CM Revanth Reddy: వేములవాడ ఆలయ విస్తరణకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోండి

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని అధికారులు, అర్చకుల్ని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

Vemulawada: రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనం.. ఎప్పటినుంచి అంటే..?

Vemulawada: రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనం.. ఎప్పటినుంచి అంటే..?

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ. ఇక్కడ శివుడు.. రాజరాజేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇస్తారు. సోమవారంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం, శివరాత్రి సమయంలో ఇసుకవేస్తే రాలనంత జనం ఉంటారు. ఆ పరమశివుడిని దర్శించుకొని తరిస్తుంటారు. ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఆ క్రమంలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (YTADA) కీలక నిర్ణయం తీసుకుంది.

Vemulawada Temple: వేములవాడ రాజన్న భక్తులకు బ్రేక్‌ దర్శనం!

Vemulawada Temple: వేములవాడ రాజన్న భక్తులకు బ్రేక్‌ దర్శనం!

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలోనే బ్రేక్‌ దర్శనం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు దేవాదాయ శాఖకు వేములవాడ దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు పంపించారు.

Sircilla: వేములవాడ రాజన్నకు రూ.35 లక్షల విరాళం

Sircilla: వేములవాడ రాజన్నకు రూ.35 లక్షల విరాళం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి ఓ భక్తుడు గురువారం రూ.35 లక్షల విరాళం అందజేసి మంచి మనసు చాటుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి