• Home » Rajanna Sircilla

Rajanna Sircilla

Rajanna Sircilla: ఉద్యోగం రాదనే బెంగతో యువకుడి ఆత్మహత్య

Rajanna Sircilla: ఉద్యోగం రాదనే బెంగతో యువకుడి ఆత్మహత్య

ఉద్యోగం రాదనే బెంగతో బీటెక్‌ చదివిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఆదివారం జరిగింది.

Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య

Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య

నేత కార్మికుడిగా నెలలో పూర్తిగా పని లేక, భార్యా కూతుళ్లకు అనారోగ్యంతో శస్త్ర చికిత్సల కోసం అప్పులు చేసిన వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న-సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

Road Accident: కొడంగల్‌లో బొలెరో, కారు ఢీ.. భార్య, భర్త వారి కుమార్తె మృతి

Road Accident: కొడంగల్‌లో బొలెరో, కారు ఢీ.. భార్య, భర్త వారి కుమార్తె మృతి

దైవ దర్శనం చేసుకొని తిరిగొస్తుండగా కొడంగల్‌లో కారును బొలెరో ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బైక్‌ను కారు ఢీకొని ఓ బాలుడు, మరో యువకుడు చనిపోయారు.

Inscription: వెలుగులోకి 500 ఏళ్ల నాటి తెలుగు శాసనం.. దేని గురించంటే

Inscription: వెలుగులోకి 500 ఏళ్ల నాటి తెలుగు శాసనం.. దేని గురించంటే

వందల ఏళ్ల క్రితం తెలుగులో చెక్కిన రాతి శాసనం ఒకటి వెలుగులోకి వచ్చింది. అప్పటి తెలుగు భాష ఎంత అద్భుతంగా, అందంగా ఉందో ఆ శాసనం చూస్తే అర్థం అవుతుంది. ఇంతకు అది ఎక్కడ లభ్యం అయ్యింది అంటే..

Ambulance Tragedy: రాత్రంతా అంబులెన్స్‌లోనే  మృతదేహం

Ambulance Tragedy: రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం

అతనో చేనేత కార్మికుడు.. అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అనారోగ్యంతో మృతిచెందగా.. అద్దె ఇంటికి తీసుకెళ్లే వీలు లేకపోవడంతో మృతదేహాన్ని రాత్రంతా రోడ్డుపై అంబులెన్స్‌లోనే ఉంచి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు తరలించిన హృదయ విదారకర ఘటన చూపరులను కలచి వేసింది.

Rajanna Sircilla: ‘పరీక్షా పే చర్చ’లో తెలంగాణ విద్యార్థి సాయితేజ

Rajanna Sircilla: ‘పరీక్షా పే చర్చ’లో తెలంగాణ విద్యార్థి సాయితేజ

పరీక్షల కాలంలో విద్యార్థుల్లో ఉండే సందేహాలు, భయాలను తొలగించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో నిర్వహించే ‘ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ’లో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి పాల్గొన్నారు.

Leopard: ఆ జిల్లాను వణికిస్తున్న చిరుత పులులు.. తాజాగా ఏం జరిగిందంటే..

Leopard: ఆ జిల్లాను వణికిస్తున్న చిరుత పులులు.. తాజాగా ఏం జరిగిందంటే..

రాజన్న సిరిసిల్ల: కొన్ని నెలలుగా చిరుత పులుల సంచారం జిల్లా వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మనుషులు, మూగజీవాలపై దాడులు చేస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ శివారు ప్రాంతంలో చిరుతపులి సంచరించినట్లు గ్రామస్థులు తెలిపారు.

CM Revanth Reddy: పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దా?

CM Revanth Reddy: పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దా?

‘‘రాష్ట్రంలో భూసేకరణ చేయడం నేరమా? పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ చేయొద్దా? నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వొద్దా? పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? భూసేకరణ చేయకుండా మీరు ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేపట్టారు?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.

Rajanna Sirisilla: వేములవాడ అభివృద్ధికి రూ.127 కోట్లు

Rajanna Sirisilla: వేములవాడ అభివృద్ధికి రూ.127 కోట్లు

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజన్న సిరిస్లిల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.

Stock Market: ఇల్లు తాకట్టు పెట్టి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు

Stock Market: ఇల్లు తాకట్టు పెట్టి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు

స్టాక్‌ మార్కెట్‌లో లాభాలొస్తాయనే నమ్మకంతో ఓ యువకుడు తను దాచుకున్న డబ్బుతో పాటు ఇల్లు తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు పెట్టాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి