• Home » Rajamundry

Rajamundry

టెక్నాలజీతో కేటుగాళ్లను పట్టుకున్న విజయవాడ పోలీసులు

టెక్నాలజీతో కేటుగాళ్లను పట్టుకున్న విజయవాడ పోలీసులు

రైలు ఎక్కారు.. నిఘా పెట్టారు. అందరూ నిద్రపోయిన వెంటనే పని మొదలు పెట్టారు. ఇలా డబ్బు బ్యాగ్‌తో ఉడాయించిన కేటుగాళ్లను విజయవాడ పోలీసులు టెక్నాలజీ సాయంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి నగదును రికవరీ చేశారు.

Home Minister Anita : విశాఖ జైల్లో గంజాయి మొక్క

Home Minister Anita : విశాఖ జైల్లో గంజాయి మొక్క

విశాఖపట్నంలోని కేంద్ర కారాగారం లోపల గంజాయి మొక్క కనిపించడం ఆందోళనకు దారితీసింది. హోం మంత్రి అనిత ఆదివారం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు.

Investigation : విశాఖ సెంట్రల్‌ జైల్లో సెల్‌ఫోన్ల కలకలం

Investigation : విశాఖ సెంట్రల్‌ జైల్లో సెల్‌ఫోన్ల కలకలం

విశాఖ కేంద్ర కారాగారంలో రెండు సెల్‌ఫోన్లు, రెండు పవర్‌ బ్యాంకులు, రెండు చార్జింగ్‌ వైర్లు లభించడం కలకలం రేపింది.

Human Rights Violations : వివాదాల జైళ్లు

Human Rights Violations : వివాదాల జైళ్లు

క్షణికావేశంలోనో, తెలిసీ తెలియకో తప్పులు చేసి జైలుపాలైన ఖైదీలను సంస్కరించాల్సిన కారాగారాలు వివాదాలకు నిలయాలుగా మారుతున్నాయి.

Women's Gratitude : మొక్కు తీర్చుకున్న తెలుగు మహిళలు

Women's Gratitude : మొక్కు తీర్చుకున్న తెలుగు మహిళలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మహిళలు మొక్కు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా...

Special trains: గుంతకల్లు మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు..

Special trains: గుంతకల్లు మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు..

గుంతకల్లు రైల్వే డివిజన్‌ మీదుగా శబరిమల(Shabari mala)కు సింగిల్‌ ట్రిప్‌ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు-కొల్లాం(Guntur-Kollam) ప్రత్యేక రైలు (నం. 07181) జనవరి 4, 11, 18 తేదీల్లో రాత్రి 11-45 గంటలకు గుంటూరులో బయలుదేరి 6, 13, 20 తేదీల్లో ఉదయం 6-20 గంటలకు కొల్లాంకు చేరుకుంటుందన్నారు.

 Prison Officer's : ఖైదీపై క్రూర లాఠీ

Prison Officer's : ఖైదీపై క్రూర లాఠీ

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ విషయంలో జైళ్ల ఉన్నతాధికారి ప్రవర్తించిన తీరు ఆ శాఖనేదిగ్ర్భాంతికి గురిచేస్తోంది. ఇంటి అవసరాలకు వాడుకుంటున్న ఖైదీని..

రాజమహేంద్రవరం సరికొత్తగా!

రాజమహేంద్రవరం సరికొత్తగా!

ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా ముందుచూపుతో తీసుకునే నిర్ణయాలే ఆధారమవుతాయి. సరైన ప్రణాళిక ఉంటేనే ఆ నగరం అందంగా, శుభ్రతకు మారుపేరుగా నిలుస్తుంది. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతో అభివృద్ధి చేసుకుంటూపోతే నిష్ప్రయోజనమే.

TDP: మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయ్: మంత్రి అనిత

TDP: మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయ్: మంత్రి అనిత

వైసీపీ(YSRCP) పాలనలో సీఎం చంద్రబాబుని (CM Chandrababu Naidu) ఎన్ని అవమానాలకు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) అన్నారు.

AP News : రాజమండ్రి లో 2.20 కోట్ల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సొమ్ము తో  పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు .

AP News : రాజమండ్రి లో 2.20 కోట్ల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సొమ్ము తో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు .

రాజమండ్రి లో 2.20 కోట్ల రూపాయలతో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు . తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో హెచ్ డీ

తాజా వార్తలు

మరిన్ని చదవండి