• Home » Rajamundry

Rajamundry

Home Minister Anita : విశాఖ జైల్లో గంజాయి మొక్క

Home Minister Anita : విశాఖ జైల్లో గంజాయి మొక్క

విశాఖపట్నంలోని కేంద్ర కారాగారం లోపల గంజాయి మొక్క కనిపించడం ఆందోళనకు దారితీసింది. హోం మంత్రి అనిత ఆదివారం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు.

Investigation : విశాఖ సెంట్రల్‌ జైల్లో సెల్‌ఫోన్ల కలకలం

Investigation : విశాఖ సెంట్రల్‌ జైల్లో సెల్‌ఫోన్ల కలకలం

విశాఖ కేంద్ర కారాగారంలో రెండు సెల్‌ఫోన్లు, రెండు పవర్‌ బ్యాంకులు, రెండు చార్జింగ్‌ వైర్లు లభించడం కలకలం రేపింది.

Human Rights Violations : వివాదాల జైళ్లు

Human Rights Violations : వివాదాల జైళ్లు

క్షణికావేశంలోనో, తెలిసీ తెలియకో తప్పులు చేసి జైలుపాలైన ఖైదీలను సంస్కరించాల్సిన కారాగారాలు వివాదాలకు నిలయాలుగా మారుతున్నాయి.

Women's Gratitude : మొక్కు తీర్చుకున్న తెలుగు మహిళలు

Women's Gratitude : మొక్కు తీర్చుకున్న తెలుగు మహిళలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మహిళలు మొక్కు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా...

Special trains: గుంతకల్లు మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు..

Special trains: గుంతకల్లు మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు..

గుంతకల్లు రైల్వే డివిజన్‌ మీదుగా శబరిమల(Shabari mala)కు సింగిల్‌ ట్రిప్‌ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు-కొల్లాం(Guntur-Kollam) ప్రత్యేక రైలు (నం. 07181) జనవరి 4, 11, 18 తేదీల్లో రాత్రి 11-45 గంటలకు గుంటూరులో బయలుదేరి 6, 13, 20 తేదీల్లో ఉదయం 6-20 గంటలకు కొల్లాంకు చేరుకుంటుందన్నారు.

 Prison Officer's : ఖైదీపై క్రూర లాఠీ

Prison Officer's : ఖైదీపై క్రూర లాఠీ

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ విషయంలో జైళ్ల ఉన్నతాధికారి ప్రవర్తించిన తీరు ఆ శాఖనేదిగ్ర్భాంతికి గురిచేస్తోంది. ఇంటి అవసరాలకు వాడుకుంటున్న ఖైదీని..

రాజమహేంద్రవరం సరికొత్తగా!

రాజమహేంద్రవరం సరికొత్తగా!

ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా ముందుచూపుతో తీసుకునే నిర్ణయాలే ఆధారమవుతాయి. సరైన ప్రణాళిక ఉంటేనే ఆ నగరం అందంగా, శుభ్రతకు మారుపేరుగా నిలుస్తుంది. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతో అభివృద్ధి చేసుకుంటూపోతే నిష్ప్రయోజనమే.

TDP: మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయ్: మంత్రి అనిత

TDP: మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయ్: మంత్రి అనిత

వైసీపీ(YSRCP) పాలనలో సీఎం చంద్రబాబుని (CM Chandrababu Naidu) ఎన్ని అవమానాలకు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) అన్నారు.

AP News : రాజమండ్రి లో 2.20 కోట్ల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సొమ్ము తో  పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు .

AP News : రాజమండ్రి లో 2.20 కోట్ల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సొమ్ము తో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు .

రాజమండ్రి లో 2.20 కోట్ల రూపాయలతో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు . తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో హెచ్ డీ

MP Purandeswari: ప్రజల సొమ్ముతో విలాస భవనాలు నిర్మించారు: ఎంపీ పురందేశ్వరి

MP Purandeswari: ప్రజల సొమ్ముతో విలాస భవనాలు నిర్మించారు: ఎంపీ పురందేశ్వరి

జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి హోదాలో ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారని ఎంపీ పురందేశ్వరి (MP Purandeshwari) అన్నారు. ప్రజల సొమ్ముతో విశాఖ రుషికొండ (Rushikonda)పై విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారని దుయ్యబట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి