• Home » Rajamahendravaram

Rajamahendravaram

AP News: పరుగులు పెడుతున్న రైల్లో పండంటి బిడ్డ జననం

AP News: పరుగులు పెడుతున్న రైల్లో పండంటి బిడ్డ జననం

పరుగులు పెడుతున్న రైలులో పండంటి బిడ్డకు ఓ తల్లి జన్మనిచ్చింది. బుధవారం బొకారో ఎక్స్‌ప్రెస్‏లో మరో

Ayyanna patrudu: ఉండవల్లి ఓ ఊసరవెల్లి

Ayyanna patrudu: ఉండవల్లి ఓ ఊసరవెల్లి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉండవల్లి ఓ ఊసరవెల్లి అని వ్యాఖ్యలు చేశారు.

Kesineni Chinni: యువగళం పాదయాత్ర గమ్యం చేరే వరకు ఆగదు

Kesineni Chinni: యువగళం పాదయాత్ర గమ్యం చేరే వరకు ఆగదు

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణిని టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్ధ వెంకన్న, నాగులు మీరా మంగళవారం కలిశారు.

 AP NEWS: రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీ మృతి.. అధికారులు ఏమన్నారంటే..?

AP NEWS: రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీ మృతి.. అధికారులు ఏమన్నారంటే..?

రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail )లో రిమాండ్‌లో ఉన్న ఖైదీ గంజేటి వీరవెంకట సత్యనారాయణ ఈ రోజు మృతిచెందాడు.

AP News: ఏపీలో దళిత యువకుడిపై ఖాకీల దౌర్జన్యం.. ఆస్పత్రిలో చికిత్స

AP News: ఏపీలో దళిత యువకుడిపై ఖాకీల దౌర్జన్యం.. ఆస్పత్రిలో చికిత్స

తూర్పుగోదావరి జిల్లాలో ఓ దళిత యువకుడిపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. విచారణ పేరుతో దళిత యువకుడ్ని చిత్ర హింసలకు గురిచేశారంటూ కడియం పోలీసులపై కుటుంబ సభ్యులు ఆరోపించారు. చాగల్లు మండలానికి చెందిన వడ్డి వెంకటప్రసాద్‌ను

Rajahmundry City: ఫుల్ కన్ఫ్యూజన్‌లో జగన్.. నాలుగేళ్లలో.. ఐదో కృష్ణుడి పేరు తెరపైకి..!

Rajahmundry City: ఫుల్ కన్ఫ్యూజన్‌లో జగన్.. నాలుగేళ్లలో.. ఐదో కృష్ణుడి పేరు తెరపైకి..!

రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నాలుగేళ్ళలో సిటీ నియోజకవర్గానికి శ్రీనివాస్‌ ఐదో కృష్ణుడు. సోమవారం ఎంపీ భరత్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ను సీఎం దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేసి పార్టీలో చేర్పించారు.

Special train: ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం మీదుగా నేడు ప్రత్యేక రైలు

Special train: ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం మీదుగా నేడు ప్రత్యేక రైలు

చెన్నై సెంట్రల్‌ నుంచి షాలిమార్‌కు బుధవారం ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. చెన్నై సెంట్రల్‌ నుంచి బయలుదేరే ‘కోరమాం

MLA Gorantla: బటన్ నొక్కుడు తప్పా ప్రజలకు చేసిందేమీలేదు..

MLA Gorantla: బటన్ నొక్కుడు తప్పా ప్రజలకు చేసిందేమీలేదు..

రాజమండ్రి: సీఎం జగన్ స్థానిక సంస్థలను మోసం చేశారని, కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులను పక్కదారి పట్టించారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

Undavalli Arunkumar: జగన్‌కు తెలిసే జరిగితే.. ఏపీకి జగన్ ద్రోహం చేసినట్టే: ఉండవల్లి

Undavalli Arunkumar: జగన్‌కు తెలిసే జరిగితే.. ఏపీకి జగన్ ద్రోహం చేసినట్టే: ఉండవల్లి

తూ.గో.: అమరావతితో పాటు ఏపీ (AP) విభజనపై.. సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ (Undavalli Arunkumar) అన్నారు.

Ycp Diksa: వైసీపీ దీక్షకు హర్షకుమార్ సంఘీభావం

Ycp Diksa: వైసీపీ దీక్షకు హర్షకుమార్ సంఘీభావం

రాజమండ్రి పేపర్ మిల్లు(Rajahmundry Paper Mill) కాలుష్యం నుంచి గోదావరి జలాలను కాపాడాలంటూ వైసీపీ నేత విశ్వేశ్వర‌రెడ్డి(YCP leader Visveswara Reddy) చేపట్టిన దీక్షకు మాజీ ఎంపీ హర్షకుమార్(Former MP Harsh Kumar) సంఘీబావం

తాజా వార్తలు

మరిన్ని చదవండి