• Home » Rajamahendravaram

Rajamahendravaram

ఉజ్జయిని మహంకాళి బోనంలో ‘పురాణపండ’ మంత్రపేటిక కానుక!

ఉజ్జయిని మహంకాళి బోనంలో ‘పురాణపండ’ మంత్రపేటిక కానుక!

భారతీయ సనాతన ధర్మం ప్రసాదించిన సర్వశక్తిమంతమైన అంశాలతో ‘శ్రీ లలితా విష్ణు’ అంశాలు ప్రధాన భూమికలుగా చేసుకుని ఈ ఏటి బోనాల పర్వాల వేళ ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించడానికి ముఖ్య అతిధి స్థానంలో విచ్చేసే ప్రభుత్వ, రాజకీయ, సినీరంగాల భక్తులకు ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అమృతశక్తుల అపురూప రచనాసంకలనాన్ని ఉచితంగా సమర్పించడం మహంకాళి తల్లి అనుగ్రహ విశేషమేనని సికింద్రాబాద్ ఉజ్జయిని మహాహాకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు రామతీర్థ శర్మ పేర్కొన్నారు.

AP Politics: మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో వీడిన చిక్కుముడి..

AP Politics: మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో వీడిన చిక్కుముడి..

సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ (Former MP Margani Bharat) ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో చిక్కుముడి వీడింది. నిందితుడు, వైసీపీ కార్యకర్త దంగేటి శివాజీని బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు.

Muppalla Subbarao: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ రద్దు చేయించాలి

Muppalla Subbarao: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ రద్దు చేయించాలి

‘వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మధ్యంతర బెయిల్‌ రద్దు చేయించాలి. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి’ అని ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు.

AP Politics: భరత్ ప్రచార రథానికి నిప్పు

AP Politics: భరత్ ప్రచార రథానికి నిప్పు

మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధంమైంది. రాజమహేంద్రవరం వీఎల్ పురంలో గల మార్గాన్ని ఎస్టేట్స్‌ ఆఫీసులో ప్రచార రథం ఉంది. శుక్రవారం (నిన్న) రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రచార రథానికి నిప్పు పెట్టారు. ప్రచార రథానికి మంటలు అంటుకోవడాన్ని గుర్తించి స్థానికులు మార్గాని భరత్‌కు సమాచారం ఇచ్చారు.

MLA Gorantla: ఈవీఎంలపై జగన్ అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గం: ఎమ్మెల్యే గోరంట్ల

MLA Gorantla: ఈవీఎంలపై జగన్ అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గం: ఎమ్మెల్యే గోరంట్ల

ఈవీఎం(EVM)లపై మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan) అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Gorantla Butchaiah Chaudhary) అన్నారు. ప్రజలంతా తిరుగుబాటు చేసి ఆయన్ను ఓడించారని, కానీ జగన్ మాత్రం ఈవీఎం వల్లే తాను ఓడిపోయానని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.

MP Purandeswari: ప్రజల సొమ్ముతో విలాస భవనాలు నిర్మించారు: ఎంపీ పురందేశ్వరి

MP Purandeswari: ప్రజల సొమ్ముతో విలాస భవనాలు నిర్మించారు: ఎంపీ పురందేశ్వరి

జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి హోదాలో ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారని ఎంపీ పురందేశ్వరి (MP Purandeshwari) అన్నారు. ప్రజల సొమ్ముతో విశాఖ రుషికొండ (Rushikonda)పై విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారని దుయ్యబట్టారు.

Crime News: రాజమహేంద్రవరంలో ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఇద్దరు ఆత్మహత్య..

Crime News: రాజమహేంద్రవరంలో ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఇద్దరు ఆత్మహత్య..

రాజమహేంద్రవరం(Rajamahendravaram) శంభునగర్‌లో రైల్వే ఫ్లైఓవర్(Railway Flyover) పైనుంచి దూకి ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫ్లై ఓవర్ పైనుంచి దూకడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

Purandeswari: మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుంది

Purandeswari: మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుంది

రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారని.. మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ ప్రజలు ఓటు వేసి గెలిపించాలన్నారు.

Jyotiraditya M. Scindia : రాజమండ్రి నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు పెంచుతాం

Jyotiraditya M. Scindia : రాజమండ్రి నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు పెంచుతాం

రాజమండ్రి నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని కేంద్ర పౌర విమానాయన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య ఎమ్ సింధియా ( Jyotiraditya M. Scindia ) తెలిపారు. కోరుకొండ మండలం బూరుగుపల్లిలో ఆదివారం నాడు జరిగిన వికాసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు.

Chandrababu: చంద్రబాబు హెల్త్‌ బులెటిన్‌ విడుదల.. ఆయన బరువు 67.5 కిలోలు

Chandrababu: చంద్రబాబు హెల్త్‌ బులెటిన్‌ విడుదల.. ఆయన బరువు 67.5 కిలోలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) హెల్త్‌ బులెటిన్‌ను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు

తాజా వార్తలు

మరిన్ని చదవండి