• Home » Rajamahendravaram

Rajamahendravaram

Rajamahendravaram : పోలీసులపై దొంగనోట్ల ముఠా ఎటాక్‌

Rajamahendravaram : పోలీసులపై దొంగనోట్ల ముఠా ఎటాక్‌

ముందు పోలీస్‌ వాహనం. వెనుక రెండు కార్లలో దొంగ నోట్ల ముఠా చేజింగ్‌. అనుకూలమైన టైం కోసం వెయిటింగ్‌.

K. Rammohan Naidu : దేశంలో మరో 50 కొత్త ఎయిర్‌పోర్టులు

K. Rammohan Naidu : దేశంలో మరో 50 కొత్త ఎయిర్‌పోర్టులు

దేశంలో కొత్తగా మరో 50 విమానాశ్రయాలు నిర్మించనున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ చెప్పారు.

Borugadda Anil: రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు

Borugadda Anil: రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, కూటమి నేతలను అసభ్య పదజాలంతో ధూషించిన బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. అనంతపురం కేసులో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అతన్ని అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.

IndiGo Services : రాజమహేంద్రవరం నుంచి ముంబయికి విమాన సేవలు

IndiGo Services : రాజమహేంద్రవరం నుంచి ముంబయికి విమాన సేవలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ముంబయికి ఆదివారం నుంచి ఇండిగో ఎయిర్‌ బస్‌ సేవలు ప్రారంభమెనట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు.

Rajamahendravaram : పడవెనుక పడవ పెట్టి...!

Rajamahendravaram : పడవెనుక పడవ పెట్టి...!

నిండు గోదావరిలో పడవెనుక పడవను పెట్టి... నీటిలో మునిగి బకెట్‌తో లోపలున్న ఇసుకను తోడి.. పైకి తెచ్చి పడవలో నింపి ఒడ్డుకు చేర్చడం...

పేకాట సొమ్ము నొక్కేసిన సీఐ, ఎస్‌ఐపై వేటు

పేకాట సొమ్ము నొక్కేసిన సీఐ, ఎస్‌ఐపై వేటు

పేకాట సొమ్ము నొక్కేసిన ఘటనలో సీఐ, ఎస్‌ఐ సహా నలుగురు పోలీసు సిబ్బందిపై వేటు పడింది.

Cinema Tree: ఊపిరి పోసుకున్న సినిమా చెట్టు.. ఫలించిన ప్రయత్నాలు..

Cinema Tree: ఊపిరి పోసుకున్న సినిమా చెట్టు.. ఫలించిన ప్రయత్నాలు..

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి ఒడ్డున సినీ వృక్షం ఉంది. దాని వయస్సు సుమారు 150 సంవత్సరాలు. దాదాపు 300సినిమాలు ఆ చెట్టు వద్ద చిత్రీకరించారు.

21వేల మంది విద్యార్థులతో స్వచ్ఛత హి సేవ మానవహారం

21వేల మంది విద్యార్థులతో స్వచ్ఛత హి సేవ మానవహారం

స్వచ్ఛత హి సేవ కార్యక్రమాల్లో భాగంగా 21వేల మంది విద్యార్థులతో మానవహారం నిర్వహించారు.

Nara Bhuvaneswari: ప్రజలకు ఎల్లప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుంది

Nara Bhuvaneswari: ప్రజలకు ఎల్లప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుంది

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్‌తో పాటు అంబులెన్స్ సేవలను నారా భువనేశ్వరి ప్రారంభించారు. ప్రజల రుణం తీర్చుకుంటున్నామని అన్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి బ్లడ్ బ్యాంక్‌ల ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉచితంగా రక్తం అందించామని ప్రకటించారు.

రాజమహేంద్రవరం సరికొత్తగా!

రాజమహేంద్రవరం సరికొత్తగా!

ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా ముందుచూపుతో తీసుకునే నిర్ణయాలే ఆధారమవుతాయి. సరైన ప్రణాళిక ఉంటేనే ఆ నగరం అందంగా, శుభ్రతకు మారుపేరుగా నిలుస్తుంది. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతో అభివృద్ధి చేసుకుంటూపోతే నిష్ప్రయోజనమే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి