• Home » Rajamahendravaram

Rajamahendravaram

Rajamahendravaram: ఆ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి..

Rajamahendravaram: ఆ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి..

వైసీపీ హయాంలో ఏపీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి 20 వేల కిలోమీటర్ల రహదారులను కూటమి ప్రభుత్వం బాగు చేసినట్లు ఆయన చెప్పారు.

గోదావరిలో బోట్‌ రేస్‌

గోదావరిలో బోట్‌ రేస్‌

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 28( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం గోదావరి నదిలో బోట్‌ రేస్‌ అట్టహాసంగా జరిగింది. నదీజలాలపై అవగాహన కల్పించడానికి జాతీయ జలవనరుల శాఖ, జలశక్తి విభాగం, నదీసంరక్షణ సంస్థ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరిలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. దీనిని కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ జెండా ఊపి ప్రారంభించారు. పుష్కరాలరేవు ఎదురుగా ఉన్న గోదావరి లం

River Accident : శివరాత్రి స్నానాలకు వెళ్లి 9 మంది మృతి

River Accident : శివరాత్రి స్నానాలకు వెళ్లి 9 మంది మృతి

శ్రీశైలంలో నీటిలో మునిగిపోతున్న కొడుకును రక్షించబోయి తండ్రి, బలివే దగ్గర తమ్మిలేరులో అన్నదమ్ములు, గోదావరి నదిలో మునిగిపోతున్న స్నేహితుల రక్షణ కోసం వెళ్లిన విద్యార్థులు చనిపోయారు.

East Godavari Police : ఇంటర్‌ నెట్‌ చూసి దొంగనోట్లు అచ్చేశాడు!

East Godavari Police : ఇంటర్‌ నెట్‌ చూసి దొంగనోట్లు అచ్చేశాడు!

ఎస్పీ నరసింహ కిషోర్‌ శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పాత గుంటూరులోని బాలాజీనగర్‌కి చెందిన కర్రి మణికుమార్‌కి...

Road Accident: ఘోర ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు..

Road Accident: ఘోర ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు..

ఆంధ్రప్రదేశ్: రాజమహేంద్రవరం కాతేరు సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు బుధవారం అర్దరాత్రి అదుపుతప్పి బోల్తా పడింది.

Union Minister Srinivasavarma : రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం

Union Minister Srinivasavarma : రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం

సీటీఆర్‌ఐ గత 75 ఏళ్లుగా పొగాకు రైతుల ఆర్థిక జీవన స్థితి గతులను మెరుగు పరచడానికి విశేషంగా కృషి చేసిందని కేంద్ర భారీ పరిశ్రమలు....

Rajamahendravaram : ఎన్‌ఐఆర్‌సీఏగా మారనున్న సీటీఆర్‌ఐ

Rajamahendravaram : ఎన్‌ఐఆర్‌సీఏగా మారనున్న సీటీఆర్‌ఐ

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌ టుబాకో రీసెర్చ్‌ ఇన్సిస్టిట్యూట్‌(సీటీఆర్‌ఐ) ఇక నుంచి జాతీయ వాణిజ్య...

త్వరలో తెలుగు మాండలికాల గ్రంథస్థం

త్వరలో తెలుగు మాండలికాల గ్రంథస్థం

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీ జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ముగిశాయి.

Paper Mill Workers : ఆంధ్ర పేపరు మిల్లు  కార్మికుల సమ్మె విరమణ

Paper Mill Workers : ఆంధ్ర పేపరు మిల్లు కార్మికుల సమ్మె విరమణ

ఆంధ్రప్రదేశ్‌ పేపరుమిల్లు కార్మికులు వేతన ఒప్పందం కోసం చేపట్టిన సమ్మెను 9 యూనియన్లు విరమించుకున్నాయి.

‘బ్లాక్‌’ నిరోధానికే టికెట్ల ధరల పెంపు

‘బ్లాక్‌’ నిరోధానికే టికెట్ల ధరల పెంపు

‘‘సినిమా టికెట్ల పెంపుతో హీరోలకు పనేంటి? ప్రభుత్వాల దగ్గరకు హీరోలు ఎందుకు రావాలి? అది మాకు ఇష్టం లేదు. నిర్మాతలు రండి. ఒక ట్రేడ్‌ బాడీ లేదా యూనియన్‌గా రండి. మేం అనుమతులు ఇస్తాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి