• Home » Rajamahendravaram

Rajamahendravaram

Rajamahendravaram : పడవెనుక పడవ పెట్టి...!

Rajamahendravaram : పడవెనుక పడవ పెట్టి...!

నిండు గోదావరిలో పడవెనుక పడవను పెట్టి... నీటిలో మునిగి బకెట్‌తో లోపలున్న ఇసుకను తోడి.. పైకి తెచ్చి పడవలో నింపి ఒడ్డుకు చేర్చడం...

పేకాట సొమ్ము నొక్కేసిన సీఐ, ఎస్‌ఐపై వేటు

పేకాట సొమ్ము నొక్కేసిన సీఐ, ఎస్‌ఐపై వేటు

పేకాట సొమ్ము నొక్కేసిన ఘటనలో సీఐ, ఎస్‌ఐ సహా నలుగురు పోలీసు సిబ్బందిపై వేటు పడింది.

Cinema Tree: ఊపిరి పోసుకున్న సినిమా చెట్టు.. ఫలించిన ప్రయత్నాలు..

Cinema Tree: ఊపిరి పోసుకున్న సినిమా చెట్టు.. ఫలించిన ప్రయత్నాలు..

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి ఒడ్డున సినీ వృక్షం ఉంది. దాని వయస్సు సుమారు 150 సంవత్సరాలు. దాదాపు 300సినిమాలు ఆ చెట్టు వద్ద చిత్రీకరించారు.

21వేల మంది విద్యార్థులతో స్వచ్ఛత హి సేవ మానవహారం

21వేల మంది విద్యార్థులతో స్వచ్ఛత హి సేవ మానవహారం

స్వచ్ఛత హి సేవ కార్యక్రమాల్లో భాగంగా 21వేల మంది విద్యార్థులతో మానవహారం నిర్వహించారు.

Nara Bhuvaneswari: ప్రజలకు ఎల్లప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుంది

Nara Bhuvaneswari: ప్రజలకు ఎల్లప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుంది

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్‌తో పాటు అంబులెన్స్ సేవలను నారా భువనేశ్వరి ప్రారంభించారు. ప్రజల రుణం తీర్చుకుంటున్నామని అన్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి బ్లడ్ బ్యాంక్‌ల ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉచితంగా రక్తం అందించామని ప్రకటించారు.

రాజమహేంద్రవరం సరికొత్తగా!

రాజమహేంద్రవరం సరికొత్తగా!

ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా ముందుచూపుతో తీసుకునే నిర్ణయాలే ఆధారమవుతాయి. సరైన ప్రణాళిక ఉంటేనే ఆ నగరం అందంగా, శుభ్రతకు మారుపేరుగా నిలుస్తుంది. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతో అభివృద్ధి చేసుకుంటూపోతే నిష్ప్రయోజనమే.

డబ్బు కొట్టు సీటు పట్టు!

డబ్బు కొట్టు సీటు పట్టు!

కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి మూడు నెలలు దాటింది. అయినా పోలీస్‌ శాఖలో బదిలీల పందేరం సా..గుతూనే ఉంది. డబ్బు కొట్టిన వాళ్లకే సీట్లు దక్కుతున్నాయనే వాదన పెద్ద ఎత్తున వినవస్తోంది. గతంలో పని చేసిన చోట పలు ఆరోపణలు ఎదుర్కొన్న వారు సైతం మళ్లీ అదే స్థానం దక్కించుకోవడం దానికి బలాన్ని చేకూరుస్తోంది. పైగా వైసీపీకి తమ వంతు సాయం చేసిన వాళ్లకూ మంచి పోస్టింగులే వచ్చాయి. వీఆర్‌, లూప్‌లైన్లలో ఏళ్ల తరబడి చేసిన వా

ఉచిత ఇసుక సరఫరాకు పకడ్బందీ ప్లాన్‌

ఉచిత ఇసుక సరఫరాకు పకడ్బందీ ప్లాన్‌

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఇసుక పథకాన్ని పకడ్బందీగా అమలుచేయడానికి ప్రణాళి కను సిద్ధంచేసింది. కేవలం ఇసుకతీత, ఎగుమతి, పరిపా లనాపరమైన చార్జీలు, రవాణా చార్జీలతోనే ఇసుకను లబ్ధి దారులకు చేరేలా చేయడం ప్రభుత్వ లక్ష్యం. ఇసుక తవ్వ కం, లోడింగ్‌ రూ.30, రీలోడింగ్‌కు రూ.30, సీనరేజి రూ. 66, జీఎస్‌టీ 18శాతం, డిస్ర్టిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌) రూ.19.68, మెరిట్‌ (ఖనిజాన్వేషన్‌ నిధి) 2 శాతం వసూ లుచేస్తారు.

గణపతికి ఘన వీడ్కోలు

గణపతికి ఘన వీడ్కోలు

రాజమహేంద్రవరం సిటీ/కల్చరల్‌, సెప్టెంబరు 16: గణపతి నవరాత్రులు ముగిసిన సందర్భంగా జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం డివిజన్‌లోని పలు మండపాల్లో పూజలందుకున్న గణపతులకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాజమహేంద్రవరంలో ఉత్సవ కమిటీలు వారి గణపతుల విగ్రహాలను అ

Rajamahendravaram : తగ్గుతున్న గోదావరి నీటిమట్టం

Rajamahendravaram : తగ్గుతున్న గోదావరి నీటిమట్టం

గోదావరి నీటిమట్టం గురువారం తగ్గుముఖం పట్టింది. వరద తగ్గినప్పటికీ ఇంకా ఉగ్రంగానే ప్రవహిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి