Home » Rajahmundry
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని రైలు ప్రయాణికులకు రాజమహేంద్రవరం, సామర్లకోట ప్రధాన రైల్వే స్టేషన్లు. ఇటు ఏజెన్సీ ప్రాంతం, అటు కోనసీమ, కాకినాడ జిల్లాల ఈ స్టేషన్ల గుండానే ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. ప్రతి రోజూ సుమారు 10 వేల మంది రాకపోకలు సాగిస్తుండగా.. రాను, పోను 120 రైళ్లు నడుస్తాయి.
టీడీపీ మహానాడుకు (TDP Mahanadu) ప్రజలు రాకుండా వైసీపీ (YCP) కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.
అన్నంపెట్టే రైతు తరచూ కన్నీరు పెడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసుల అక్రమ అరెస్ట్కు నిరసనగా రాజమండ్రిలో సోమవారం అఖిలపక్ష సమావేశమైంది.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని (TDP MLA Adireddy Bhavani)కి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ను (Adireddy Srinivas) ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
మే 27, 28 తేదీల్లో రాజమండ్రి (Rajahmundry)లో మహానాడు నిర్వహిస్తామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) పెద్ద కుమారుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్కు నోటీసు
టీడీపీ నేత పట్టాభి (Pattabhi)కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో అరెస్టయిన టీడీపీ నేతలకు కూడా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ (Bail) ఇచ్చింది.
గన్నవరంలో ఘర్షణల్లో అరెస్టయిన కొమ్మారెడ్డి పట్టాభి (Kommareddy Pattabhi) కస్టడీ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. పట్టాభిని రెండు రోజులపాటు కస్టడీ..
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram)తో సహా 11 మంది టీడీపీ నేతలను రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail)కు తరలించాలని జడ్జి ఆదేశించారు.