• Home » Raj Bhavan

Raj Bhavan

Congress: రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌

Congress: రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌

గౌతమ్‌ అదానీ ఆర్థికంగా అవకతవకలకు పాల్పడి దేశ ప్రతిష్టను దెబ్బతీయడం, మణిపూర్‌లో అల్లర్లు జరిగినా ప్రధాని మోదీ ఇప్పటి దాకా ఆ రాష్ట్రాన్ని సందర్శించక పోవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం జరగనుంది.

Hyderabad: గవర్నర్‌ ప్రతిభా పురస్కారాల దరఖాస్తు గడువు 30 వరకు పొడిగింపు

Hyderabad: గవర్నర్‌ ప్రతిభా పురస్కారాల దరఖాస్తు గడువు 30 వరకు పొడిగింపు

గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు-2024కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. గతంలో ప్రకటించిన గడువు శనివారంతో ముగిసింది.

Raj Bhavan: గవర్నర్‌తో మంత్రి ఉత్తమ్‌ భేటీ

Raj Bhavan: గవర్నర్‌తో మంత్రి ఉత్తమ్‌ భేటీ

నీటిపారుదలశాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మతో బుధవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఆయనతో పాటు కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కూడా ఉన్నారు.

University VC's: రాజ్‌భవన్‌కు చేరిన వీసీల నియామక పత్రాలు

University VC's: రాజ్‌భవన్‌కు చేరిన వీసీల నియామక పత్రాలు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్ల (వీసీ) నియామకానికి సంబంధించిన పత్రాలు గవర్నర్‌ కార్యాలయానికి చేరాయి.

Batukamma festival: ఉద్యమంగా బహుజన బతుకమ్మ

Batukamma festival: ఉద్యమంగా బహుజన బతుకమ్మ

బతుకమ్మ పండుగ ఉత్సవం మాత్రమే కాదని ఉద్యమంలా బహుజన బతుకమ్మను నిర్వహిస్తున్నామని ప్రజాగాయని విమలక్క పేర్కొన్నారు.

TG News: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..

TG News: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం 9గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

CP Radhakrishnan: ఏడు బిల్లులకు గవర్నర్‌ ఆమోదం!

CP Radhakrishnan: ఏడు బిల్లులకు గవర్నర్‌ ఆమోదం!

దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్‌ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక బిల్లులకు తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆమోదం తెలిపారు.

Hyderabad: నీట్‌పై చలో రాజ్‌భవన్‌  ఉద్రిక్తం..

Hyderabad: నీట్‌పై చలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తం..

నీట్‌ పరీక్షలో అవకతవకలు జరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పి తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఛలోరాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.

TS News: రాజ్‌భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం.. ఉద్రిక్తత

TS News: రాజ్‌భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం.. ఉద్రిక్తత

Telangana: విద్యార్థి, యువజన సంఘాల నేతల రాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన ఐక్య కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. అయితే అపాయింట్‌‌‌‌మెంట్ ఇచ్చేందుకు గవర్నర్ నిరాకరించడంతో రాజ్‌భవన్‌ ముట్టడికి నేతలు బయలు దేరారు.

Hyderabad: ‘రామచిలుక’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌..

Hyderabad: ‘రామచిలుక’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌..

గోవా గవర్నర్‌ శ్రీధరన్‌ పిళ్లై వివిధ కథాంశాలతో ‘రామచిలుక’ పేరిట రచించిన తెలుగు అనువాద కథల సంపుటిని రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆవిష్కరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి