• Home » Railway Zone

Railway Zone

Yadagirigutta: ఘట్‌కేసర్‌-యాదాద్రి ఎంఎంటీ ‘ఎస్’

Yadagirigutta: ఘట్‌కేసర్‌-యాదాద్రి ఎంఎంటీ ‘ఎస్’

హైదరాబాద్‌ నుంచి యాదగిరిగుట్ట క్షేత్రానికి వెళ్లే భక్తులకు రద్దీ పరంగా త్వరలోనే ఊరట లభించే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సహా గ్రేటర్‌ పరిఽధిలో వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలోనూ నారసింహుడి సన్నిధికి భక్తులు వెళ్లొచ్చు!

G.Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్‌కు రూ. 22.57 కోట్లు

G.Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్‌కు రూ. 22.57 కోట్లు

బేగంపేట రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులకు కేంద్రం ప్రభుత్వం రూ.22.57 కోట్లు కేటాయించిందని కేంద్ర బొగు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Kishan Reddy: చర్లపల్లి స్టేషన్ నిర్మాణ పనులు 98% పూర్తి

Kishan Reddy: చర్లపల్లి స్టేషన్ నిర్మాణ పనులు 98% పూర్తి

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.434 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ స్టేషన్‌ రాష్ట్రంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతుందని వెల్లడించారు.

Railaway Station: చర్లపల్లి స్టేషన్ నిర్మాణ పనులు 98% పూర్తి..

Railaway Station: చర్లపల్లి స్టేషన్ నిర్మాణ పనులు 98% పూర్తి..

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.434 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ స్టేషన్‌ రాష్ట్రంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతుందని వెల్లడించారు.

Arakuloya : బొర్రా గుహలకు ముప్పు!

Arakuloya : బొర్రా గుహలకు ముప్పు!

సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలకు.. కొత్తవలస-కిరండోల్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులతో ముప్పు వాటిల్లేలా ఉంది. రెండో ట్రాక్‌ను బొర్రా గుహలపై నుంచి నిర్మిస్తే గుహలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

CBI : ఇంకొక్కటి అడిగి.. దొరికారు..!

CBI : ఇంకొక్కటి అడిగి.. దొరికారు..!

గుంతకల్లు, జూలై 6: ఎప్పుడూ ఒక శాతం కమీషన(లంచం) తీసుకునేవారట..! కానీ ఈసారి ఇంకొక్కశాతం ఎక్కువ కావాలని అడిగారట. ఆ దురాశే వారిని ఊచలు లెక్కబెట్టేలా చేసింది. సీబీఐ వలలో చిక్కి.. పరువు బజారున పడేలా చేసింది. గుంతకల్లు రైల్వే డివిజన కేంద్రంలో తొలిసారి సీబీఐ దాడులు జరగడానికి కారణం ఇదే అంటున్నారు. డీఆర్‌ఎం కార్యాలయంలో ఓ శాఖాధికారిపై కాంట్రాక్టర్లు చేసిన ఫిర్యాదు అవినీతి వృక్షాలను పెకిలించింది. రైల్వే అకౌంట్స్‌ విభాగంలో అవినీతి బురద డీఆర్‌ఎం కార్యాలయానికి మాసిపోని మరకలను అంటించింది. తిరుపతిలో ఆరు నెలల కిందట జరిగిన సీబీఐ దాడులు మరువకనే.. అంతకు మించిన అవినీతిని బయట పెట్టేదాడులు గుంతకల్లులో ..

Railway : రైళ్లలో కొత్తగా 2,500 జనరల్‌ బోగీలు!

Railway : రైళ్లలో కొత్తగా 2,500 జనరల్‌ బోగీలు!

రైళ్లలో త్వరలో కొత్తగా 2,500 జనరల్‌ బోగీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ బోగీల తయారీకి ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి ఆశ్విన్‌ వైష్ణవ్‌ తెలిపారు.

Trains Cancellation: 45 రోజులపాటు.. 26 రైళ్ళ  రద్దు..

Trains Cancellation: 45 రోజులపాటు.. 26 రైళ్ళ రద్దు..

రాజమండ్రి: రైల్వే అధికారులు సోమవారం నుంచి 45 రోజులపాటు 26 రైళ్లను రద్దు చేశారు. రద్దు చేసిన వాటిలో రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ ఎక్స్‌ప్రెస్ సహా డిమాండ్ ఉన్న రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్ వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి.

Hyderabad: ‘సికింద్రాబాద్‌ స్టేషన్‌’లో 2 బోగీలకు మంటలు..

Hyderabad: ‘సికింద్రాబాద్‌ స్టేషన్‌’లో 2 బోగీలకు మంటలు..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆలుగడ్డ బావి వద్ద ఉన్న రైల్వే వాషింగ్‌ సైడ్‌ వద్ద ఆగి ఉన్న ఓ కొత్త రైలు రెండు బోగీలకు మంటలంటుకొని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు.

Passengers : ‘వందేభారత్‌’ భోజనంలో బొద్దింక

Passengers : ‘వందేభారత్‌’ భోజనంలో బొద్దింక

వందేభారత్‌ రైల్లో సరఫరా చేస్తున్న భోజనంలో బొద్దింక రావడంతో సదరు ప్రయాణికులు షాకైయ్యారు. మంగళవారం భోపాల్‌ నుంచి ఆగ్రాకు వెళ్తున్న ఓ దంపతులకు ఐఆర్‌సీటీసీ అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి