• Home » Railway Zone

Railway Zone

Ashwini Vaishnaw: ఏపీ, తెలంగాణ రైల్వే బడ్జెట్ వివరాలు ఇవే..

Ashwini Vaishnaw: ఏపీ, తెలంగాణ రైల్వే బడ్జెట్ వివరాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌-2024లో రూ.9,151కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల రైల్వేల కోసం కేటాయించిన బడ్జెట్ వివరాలను ఆయన వెల్లడించారు.

Railway Budget : రైల్వేకు రూ.2.62 లక్షల కోట్లు

Railway Budget : రైల్వేకు రూ.2.62 లక్షల కోట్లు

కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయించారు. నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో కేవలం ఒక్కసారి మాత్రమే రైల్వే అనే మాటను పలికారు. కీలక ప్రకటనలు లేవు. కొత్త రైళ్ల ఊసు

Delhi : ఇక ‘ఏసీ ఎకానమీ’గా గరీబ్‌ రథ్‌ రైళ్లు

Delhi : ఇక ‘ఏసీ ఎకానమీ’గా గరీబ్‌ రథ్‌ రైళ్లు

కొత్తగా రూపొందించిన ఏసీ ఎకానమీ కోచ్‌లను అన్ని గరీబ్‌ రథ్‌ రైళ్లకు అమర్చాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ‘ప్రస్తుతం గరీబ్‌ రథ్‌ రైళ్లకు ఉన్న కోచ్‌లన్నీ పురాతనమైనవి.

Rail accident: పట్టాలు తప్పిన మరో రైలు..

Rail accident: పట్టాలు తప్పిన మరో రైలు..

సరిగ్గా నెల రోజుల వ్యవధిలో మరో రైలు ప్రమాదం.. పశ్చిమబెంగాల్‌లో గత నెలలో కాంచన్‌ జంగా ఎక్స్‌ప్రె్‌సను గూడ్స్‌ రైలు ఢీకొట్టిన ఘటనను మర్చిపోకముందే యూపీలోని గోండా జిల్లాలో రైలు పట్టాలు తప్పింది.

Yadagirigutta: ఘట్‌కేసర్‌-యాదాద్రి ఎంఎంటీ ‘ఎస్’

Yadagirigutta: ఘట్‌కేసర్‌-యాదాద్రి ఎంఎంటీ ‘ఎస్’

హైదరాబాద్‌ నుంచి యాదగిరిగుట్ట క్షేత్రానికి వెళ్లే భక్తులకు రద్దీ పరంగా త్వరలోనే ఊరట లభించే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సహా గ్రేటర్‌ పరిఽధిలో వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలోనూ నారసింహుడి సన్నిధికి భక్తులు వెళ్లొచ్చు!

G.Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్‌కు రూ. 22.57 కోట్లు

G.Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్‌కు రూ. 22.57 కోట్లు

బేగంపేట రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులకు కేంద్రం ప్రభుత్వం రూ.22.57 కోట్లు కేటాయించిందని కేంద్ర బొగు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Kishan Reddy: చర్లపల్లి స్టేషన్ నిర్మాణ పనులు 98% పూర్తి

Kishan Reddy: చర్లపల్లి స్టేషన్ నిర్మాణ పనులు 98% పూర్తి

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.434 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ స్టేషన్‌ రాష్ట్రంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతుందని వెల్లడించారు.

Railaway Station: చర్లపల్లి స్టేషన్ నిర్మాణ పనులు 98% పూర్తి..

Railaway Station: చర్లపల్లి స్టేషన్ నిర్మాణ పనులు 98% పూర్తి..

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.434 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ స్టేషన్‌ రాష్ట్రంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతుందని వెల్లడించారు.

Arakuloya : బొర్రా గుహలకు ముప్పు!

Arakuloya : బొర్రా గుహలకు ముప్పు!

సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలకు.. కొత్తవలస-కిరండోల్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులతో ముప్పు వాటిల్లేలా ఉంది. రెండో ట్రాక్‌ను బొర్రా గుహలపై నుంచి నిర్మిస్తే గుహలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

CBI : ఇంకొక్కటి అడిగి.. దొరికారు..!

CBI : ఇంకొక్కటి అడిగి.. దొరికారు..!

గుంతకల్లు, జూలై 6: ఎప్పుడూ ఒక శాతం కమీషన(లంచం) తీసుకునేవారట..! కానీ ఈసారి ఇంకొక్కశాతం ఎక్కువ కావాలని అడిగారట. ఆ దురాశే వారిని ఊచలు లెక్కబెట్టేలా చేసింది. సీబీఐ వలలో చిక్కి.. పరువు బజారున పడేలా చేసింది. గుంతకల్లు రైల్వే డివిజన కేంద్రంలో తొలిసారి సీబీఐ దాడులు జరగడానికి కారణం ఇదే అంటున్నారు. డీఆర్‌ఎం కార్యాలయంలో ఓ శాఖాధికారిపై కాంట్రాక్టర్లు చేసిన ఫిర్యాదు అవినీతి వృక్షాలను పెకిలించింది. రైల్వే అకౌంట్స్‌ విభాగంలో అవినీతి బురద డీఆర్‌ఎం కార్యాలయానికి మాసిపోని మరకలను అంటించింది. తిరుపతిలో ఆరు నెలల కిందట జరిగిన సీబీఐ దాడులు మరువకనే.. అంతకు మించిన అవినీతిని బయట పెట్టేదాడులు గుంతకల్లులో ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి