• Home » Railway Zone

Railway Zone

 MP Putta Mahesh Kumar : ఏలూరులో వందేభారత్‌ రైలుకు హాల్ట్‌ ఇవ్వాలి

MP Putta Mahesh Kumar : ఏలూరులో వందేభారత్‌ రైలుకు హాల్ట్‌ ఇవ్వాలి

ఏలూరు రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌ రైలుకు హాల్టింగ్‌ ఇవ్వాలని రైల్వే ప్రిన్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(కోచింగ్‌) దేవేంద్రకుమార్‌కు ఎంపీ పుట్టా మహే్‌ష కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

Railway Projects: తెలంగాణలో 32వేల కోట్లతో రైల్వే పనులు

Railway Projects: తెలంగాణలో 32వేల కోట్లతో రైల్వే పనులు

తెలంగాణలో రూ.32 వేలకోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై ఇలాక్కూడా జరగొచ్చు.. ప్రయాణికుల మధ్యలో పడుకున్న వ్యక్తి.. చివరకు..

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై ఇలాక్కూడా జరగొచ్చు.. ప్రయాణికుల మధ్యలో పడుకున్న వ్యక్తి.. చివరకు..

దొంగలు రోజురోజుకూ తెలివిమీరిపోతున్నారు. కొందరు నగలు, నగదు దోచుకునేందుకు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. పోలీసులకు దొరక్కుండా వారు వేసే ప్లాన్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొందరు..

ప్రత్యేక రైలుమార్గం

ప్రత్యేక రైలుమార్గం

రేణిగుంట- సీఆర్‌ఎస్‌ మధ్య ప్రత్యేక రైలు మార్గం ఏర్పాటు చేయడానికి ఉన్నత స్థాయి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

రాజాంకు రైల్వే లైను వేయండి: కలిశెట్టి

రాజాంకు రైల్వే లైను వేయండి: కలిశెట్టి

విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రాజాం పట్టణానికి రైల్వేలైన్‌ను వేయాలని కలిశెట్టి అప్పలనాయుడు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Parigi: వికారాబాద్‌-కృష్ణా రైల్వే లైన్‌పై కసరత్తు..

Parigi: వికారాబాద్‌-కృష్ణా రైల్వే లైన్‌పై కసరత్తు..

వికారాబాద్‌- కృష్ణా రైల్వే లైన్‌ నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

RRB JE Recruitment 2024: 7,951 పోస్టులకు రేపటి నుంచే దరఖాస్తు ప్రారంభం

RRB JE Recruitment 2024: 7,951 పోస్టులకు రేపటి నుంచే దరఖాస్తు ప్రారంభం

మీరు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండి రైల్వే ఉద్యోగాల(railway jobs) కోసం చుస్తున్నారా. అయితే ఈ మీకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(RRB JE Recruitment 2024) 7,951 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయగా, రేపటి(జులై 30, 2024) నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది.

Alert: ప్రయాణికులకు అలర్ట్.. జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..

Alert: ప్రయాణికులకు అలర్ట్.. జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..

సికింద్రాబాద్(secunderabad) పరిధిలోని పూణే డివిజన్‌(Pune Division)లో వచ్చే మూడు రోజులు పలు ట్రైన్స్ రద్దయ్యాయి. ఈ మేరకు అధికారులు రద్దైన ట్రైన్ల వివరాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూణే డివిజన్‌లో జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దయ్యాయి.

Viral Video: ఒకే ట్రాక్‌పై నాలుగు రైళ్లు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్!

Viral Video: ఒకే ట్రాక్‌పై నాలుగు రైళ్లు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్!

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చిన్న చిన్న విషయాలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. కొందరైతే నిజానిజాలు నిర్ధారించుకోకుండానే.. ఏవేవో వీడియోలు షేర్ చేస్తుంటారు. వాటిపై తమ అభిప్రాయాలు..

Railways: తెలంగాణ రైల్వే బడ్జెట్‌ 5,336 కోట్లు..

Railways: తెలంగాణ రైల్వే బడ్జెట్‌ 5,336 కోట్లు..

రైల్వే మౌలిక సదుపాయాల కోసం తెలంగాణకు ఈసారి రూ.5,336 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఇది నాటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి 2009-14 మధ్య ఏటా సగటున కేటాయించిన రూ.886 కోట్ల కన్నా ఆరు రెట్లు అధికమన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి