Home » Railway Zone
విజయనగరం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని రాజాం పట్టణానికి రైల్వేలైన్ను వేయాలని కలిశెట్టి అప్పలనాయుడు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మీరు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండి రైల్వే ఉద్యోగాల(railway jobs) కోసం చుస్తున్నారా. అయితే ఈ మీకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(RRB JE Recruitment 2024) 7,951 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయగా, రేపటి(జులై 30, 2024) నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది.
సికింద్రాబాద్(secunderabad) పరిధిలోని పూణే డివిజన్(Pune Division)లో వచ్చే మూడు రోజులు పలు ట్రైన్స్ రద్దయ్యాయి. ఈ మేరకు అధికారులు రద్దైన ట్రైన్ల వివరాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూణే డివిజన్లో జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దయ్యాయి.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చిన్న చిన్న విషయాలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. కొందరైతే నిజానిజాలు నిర్ధారించుకోకుండానే.. ఏవేవో వీడియోలు షేర్ చేస్తుంటారు. వాటిపై తమ అభిప్రాయాలు..
రైల్వే మౌలిక సదుపాయాల కోసం తెలంగాణకు ఈసారి రూ.5,336 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. ఇది నాటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి 2009-14 మధ్య ఏటా సగటున కేటాయించిన రూ.886 కోట్ల కన్నా ఆరు రెట్లు అధికమన్నారు.
ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్-2024లో రూ.9,151కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల రైల్వేల కోసం కేటాయించిన బడ్జెట్ వివరాలను ఆయన వెల్లడించారు.
కేంద్ర బడ్జెట్లో రైల్వే శాఖకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయించారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కేవలం ఒక్కసారి మాత్రమే రైల్వే అనే మాటను పలికారు. కీలక ప్రకటనలు లేవు. కొత్త రైళ్ల ఊసు
కొత్తగా రూపొందించిన ఏసీ ఎకానమీ కోచ్లను అన్ని గరీబ్ రథ్ రైళ్లకు అమర్చాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ‘ప్రస్తుతం గరీబ్ రథ్ రైళ్లకు ఉన్న కోచ్లన్నీ పురాతనమైనవి.
సరిగ్గా నెల రోజుల వ్యవధిలో మరో రైలు ప్రమాదం.. పశ్చిమబెంగాల్లో గత నెలలో కాంచన్ జంగా ఎక్స్ప్రె్సను గూడ్స్ రైలు ఢీకొట్టిన ఘటనను మర్చిపోకముందే యూపీలోని గోండా జిల్లాలో రైలు పట్టాలు తప్పింది.