• Home » Railway Zone

Railway Zone

కామికేజ్‌ డ్రోన్లు తయారు చేద్దాం రండి!

కామికేజ్‌ డ్రోన్లు తయారు చేద్దాం రండి!

సైనిక అవసరాల కోసం వినియోగించే అత్యాధునిక కామికేజ్‌ డ్రోన్ల తయారీ, అభివృద్ధి చేసేందుకు నేషనల్‌ ఏరోస్పేస్‌ లాబొరేటరీ్‌స(ఎన్‌ఏఎల్‌).. రిక్వస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌(ఆర్‌ఎ్‌ఫపీ)ను ఆహ్వానించింది.

Delhi : బెంగళూరు, ఠాణె, పుణెల్లో మెట్రో విస్తరణ

Delhi : బెంగళూరు, ఠాణె, పుణెల్లో మెట్రో విస్తరణ

కేంద్ర మంత్రివర్గం శుక్రవారం అయిదు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. బెంగళూరులో మెట్రో రైలు విస్తరణ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలోని పుణె, ఠాణేల్లో మెట్రో రైళ్ల ఏర్పాటు ఇందులో ప్రధానమైనవి.

South Central Railway : క్యూఆర్‌ కోడ్‌తో రైలు టిక్కెట్‌

South Central Railway : క్యూఆర్‌ కోడ్‌తో రైలు టిక్కెట్‌

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్‌లలో క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌ సదుసాయంతో టిక్కెట్లను కొనుగోలుచేసే అవకాశం కలిగింది. మొదట్లో ఎంపిక చేసిన ప్రధాన స్టేషన్‌లలోనే ఈ

 MP Raghurami Reddy : కరోనావల్ల రద్దు చేసిన రైళ్లను మళ్లీ నడపాలి

MP Raghurami Reddy : కరోనావల్ల రద్దు చేసిన రైళ్లను మళ్లీ నడపాలి

కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లన్నింటినీ పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్‌ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Railway Line: ఒడిశా, ఏపీ, తెలంగాణ.. అనుసంధానం

Railway Line: ఒడిశా, ఏపీ, తెలంగాణ.. అనుసంధానం

కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిన మల్కన్‌గిరి-పాండురంగాపురం రైల్వే లైన్‌తో ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అనుసంధానం కానున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Cabinet Committee : 8 రైల్వే ప్రాజెక్టులకు క్యాబినెట్‌ ఆమోదం

Cabinet Committee : 8 రైల్వే ప్రాజెక్టులకు క్యాబినెట్‌ ఆమోదం

రైల్వే శాఖలో ఎనిమిది కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.24,657 కోట్లు.

Ponguleti Srinivas Reddy: నూతన రైల్వేలైన్ల అలైన్‌మెంట్‌ మార్చండి

Ponguleti Srinivas Reddy: నూతన రైల్వేలైన్ల అలైన్‌మెంట్‌ మార్చండి

దక్షిణ మధ్య రైల్వే ఖమ్మం, వరంగల్‌ జిల్లాల మీదుగా ప్రతిపాదించిన నూతన రైలు మార్గాల్లో మార్పులు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు.

రైల్వే స్టేషన్ల ఆధునికీకరణను వేగవంతం చేయాలి

రైల్వే స్టేషన్ల ఆధునికీకరణను వేగవంతం చేయాలి

కుప్పం, చిత్తూరు, చంద్రగిరి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని ఇండియన్‌ రైల్వే బోర్డు చైర్మన్‌ను ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కోరారు.

Warangal: కోచ్‌ ఫ్యాక్టరీ.. తూచ్‌

Warangal: కోచ్‌ ఫ్యాక్టరీ.. తూచ్‌

ఉమ్మడి వరంగల్‌ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్‌ ఏర్పాటు కలగానే మిగులుతున్నాయి. 55 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు, ఉద్యోగులు కోచ్‌ ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు చేస్తున్నా ఫలితం లేదు.

Railways: జనరల్‌లో ఎక్కితే చుక్కలే..!

Railways: జనరల్‌లో ఎక్కితే చుక్కలే..!

వ్యాపారమే పరమావధిగా మారిపోయిన రైల్వేకు పేదల ఇబ్బందులు పట్టడం లేదు. లాభార్జన కోసం జనరల్‌ బోగీలను కుదించడంతో సామాన్య ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. స్లీపర్‌ కోచ్‌లను కూడా రెట్టింపు సంఖ్యలో కుదించేయడంతో పరిస్థితి అదుపు తప్పింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి