• Home » Railway News

Railway News

CM Chandrababu : ఐకానిక్‌గా కృష్ణా రైలు బ్రిడ్జి

CM Chandrababu : ఐకానిక్‌గా కృష్ణా రైలు బ్రిడ్జి

అమరావతి రైలుమార్గంలో కృష్ణానదిపై కొత్తగా ఏర్పాటుచేసే రైలు బ్రిడ్జి ఐకానిక్‌గా ఉండేలా చూడాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

అమరావతికి  రైల్వే లైన్‌!

అమరావతికి రైల్వే లైన్‌!

అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివా్‌సతో కలిసి తెలుగు మీడియాతో మాట్లాడారు.

Cyclone Dana: దానా తుపాను ఎఫెక్ట్.. 150కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు.. వివరాలు ఇవే

Cyclone Dana: దానా తుపాను ఎఫెక్ట్.. 150కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు.. వివరాలు ఇవే

దానా తుపాను ముప్పు ముంచుకొస్తోంది. 25న ఈ తీవ్ర తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ అప్రమత్తమైంది. 150కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి