• Home » Railway News

Railway News

Special Trains: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు

Special Trains: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప స్వామి భక్తుల కోసం మరో 4 ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

1,465 కి.మీ మేర ‘కవచ్‌’ విస్తరణ

1,465 కి.మీ మేర ‘కవచ్‌’ విస్తరణ

రైలు ప్రమాదాల నివారణ కోసం వినియోగంలోకి వచ్చిన ఆటోమేటిక్‌ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్‌’ను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,465 కి.మీ మేర ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

RAILWAY EMPLOYEES: హక్కుల కోసం అలుపెరగని పోరాటం

RAILWAY EMPLOYEES: హక్కుల కోసం అలుపెరగని పోరాటం

రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కారం, హక్కుల సాధనకు తమ యూనియన అలుపెరగని పోరాటాలు చేసిందని దక్షిణ మధ్య రైల్వే మజ్దూరు యూనియన ప్రధాన కార్యదర్శి, అల్‌ ఇండియా రైల్వే ఫెడరేషన జాతీయ కోశాధికారి సీహెచ శంకర్‌రావు పేర్కొన్నారు.

Hyderabad: వియ్‌ వాంట్‌ మెట్రో.. నగర ఉత్తర ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్‌

Hyderabad: వియ్‌ వాంట్‌ మెట్రో.. నగర ఉత్తర ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్‌

నగర రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చేసిన మెట్రోరైళ్లు.. మాకూ కావాలంటూ ఆయా ప్రాంతాల్లో డిమాండ్లు అధికమవుతున్నాయి. ట్రాఫిక్‌ చిక్కులను తప్పించి వేగంగా గమ్యం చేరేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. అధునాతన రవాణా వ్యవస్థ ద్వారా తమ పరిసరాలు మరింత వృద్ధి చెందుతాయని ఆయా ప్రాంతాల వారు ఆశిస్తున్నారు.

Terror Attack:  రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు.. 25 మంది మృతి..

Terror Attack: రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు.. 25 మంది మృతి..

Blast in Railway Station: పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి చెందగా.. 46 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 14 మంది సైనికులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

త్వరలో ‘రైల్వే సూపర్‌ యాప్‌’ ఆవిష్కరణ

త్వరలో ‘రైల్వే సూపర్‌ యాప్‌’ ఆవిష్కరణ

రైల్వే సేవలన్నీ ఒకే చోట లభ్యమయ్యే ‘సూపర్‌ యాప్‌’ త్వరలో అందుబాటులోకి రానుంది. టిక్కెట్ల బుకింగ్‌, రిజర్వేషన్లు, ప్లాట్‌ఫారం టిక్కెట్లు, కేటరింగ్‌...

రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ గడువు కుదింపు అమల్లోకి

రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ గడువు కుదింపు అమల్లోకి

ప్రయాణికులు అందరూ లబ్ధి పొందేలా రైల్వే తన టికెటింగ్‌ పాలసీలో మార్పులు చేసింది. ఈ మార్పులు నవంబరు 1, శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి.

Bandra Stampede: తొక్కిసలాటకు ముందు జరిగిందిదే.. సీసీటీవీ ఫుటేజ్ వెల్లడి

Bandra Stampede: తొక్కిసలాటకు ముందు జరిగిందిదే.. సీసీటీవీ ఫుటేజ్ వెల్లడి

రైల్వే యార్డ్ నుంచి తెల్లవారుజామున 2.44 గంటలకు 22 బోగీల అన్‌రిజర్వ్‌డ్ బాంద్రా-గోరఖ్‌పూర్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రాగానే ఒక్కసారిగా ప్రయాణికులు రైలుఎక్కేందుకు పోటీపడ్డారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. పండుగ సీజన్లలో ప్రయాణికుల రద్దీ సహజంగానే ఉంటుంది.

RAILOFY: ట్రైన్ జర్నీలో ప్రముఖ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఇలా ఆర్డర్ చేయొచ్చు

RAILOFY: ట్రైన్ జర్నీలో ప్రముఖ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఇలా ఆర్డర్ చేయొచ్చు

బస్సులు, విమానాలతో పోల్చితే రైలు ప్రయాణాలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవే. అందుకే సామాన్యులు రైలు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే చాలామంది ప్రయాణీకులకు ఆహారానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి. పరిశుభ్రత ప్రమాణాలు సరిగా లేకపోవడంతో రైల్వే స్టేషన్లలో దొరికే ఫుడ్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే ఇందుకు ఓ చక్కటి పరిష్కారం మార్గం ఉంది.

Mumbai stampede: రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.. 9 మందికిపైగా తీవ్ర గాయాలు

Mumbai stampede: రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.. 9 మందికిపైగా తీవ్ర గాయాలు

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఘోర ప్రమాదం జరిగింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో ముంబయి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి