• Home » Railway News

Railway News

Hyderabad: శబరిమలకు 34 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

Hyderabad: శబరిమలకు 34 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

అయ్యప్పస్వామి భక్తుల రద్దీ మేరకు వచ్చే జనవరి, ఫిబ్రవరిలో శబరిమలకు వెళ్లి రావడానికి వేర్వేరు స్టేషన్‌ల నుంచి 34 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Hyderabad: 19 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు  అదనపు జనరల్‌ కోచ్‌లు

Hyderabad: 19 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు జనరల్‌ కోచ్‌లు

ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా 19 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనంగా 66 జనరల్‌ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Railways Subsidy: ప్రతి ప్రయాణీకుడి టిక్కెట్‌పై 46 శాతం సబ్సిడీ.. రైల్వే మంత్రి కీలక ప్రకటన

Railways Subsidy: ప్రతి ప్రయాణీకుడి టిక్కెట్‌పై 46 శాతం సబ్సిడీ.. రైల్వే మంత్రి కీలక ప్రకటన

రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులకు భారత ప్రభుత్వం భారీ సబ్సిడీని ఇస్తుంది. పార్లమెంటు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి సమాధానమిస్తూ ఈ మేరకు పేర్కొన్నారు. రైల్వే ప్రయాణికులందరికీ భారత ప్రభుత్వం టిక్కెట్లపై 46 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

AP News: ఆ పనుల కోసం టాస్క్‌ఫోర్స్ కమిటీలు నియమించిన ఏపీ ప్రభుత్వం..

AP News: ఆ పనుల కోసం టాస్క్‌ఫోర్స్ కమిటీలు నియమించిన ఏపీ ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారి పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసింది.

Viral News: ట్రైన్లలో దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు..

Viral News: ట్రైన్లలో దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు..

రైళ్లలో అందించే దుప్పట్లు, దిండ్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారనే ప్రశ్న అనేక మందికి ఎదురవుతుంది. అయితే ఇదే ప్రశ్నను పార్లమెంటులో రైల్వే మంత్రిని ఓ ఎంపీ తాజాగా అడిగారు. అందుకు మంత్రి ఏం సమాధానం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

రైల్వే జోన్‌ కార్యాలయాలకు టెండర్లు

రైల్వే జోన్‌ కార్యాలయాలకు టెండర్లు

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యాలయాల నిర్మాణానికి శనివారం రాత్రి టెండర్‌ ప్రకటన జారీ అయింది.

AP News: విశాఖ రైల్వే  డీఆర్ఎం అరెస్టును  ధ్రువీకరించిన సీబీఐ

AP News: విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ

వాల్తేరు రైల్వే డివిజన్‌లో ఆదివారం కలకలం రేగింది. లంచం తీసుకుంటూ డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌ ముంబైలో సీబీఐ అధికారులకు చిక్కారనే వార్త డివిజన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు నగర వాసుల్లోనూ సంచలనం కలిగింది. డివిజన్‌ చరిత్రలో డీఆర్‌ఎం స్థాయి అధికారి సీబీఐకి పట్టుబడడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Special Trains: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు

Special Trains: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప స్వామి భక్తుల కోసం మరో 4 ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

1,465 కి.మీ మేర ‘కవచ్‌’ విస్తరణ

1,465 కి.మీ మేర ‘కవచ్‌’ విస్తరణ

రైలు ప్రమాదాల నివారణ కోసం వినియోగంలోకి వచ్చిన ఆటోమేటిక్‌ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్‌’ను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,465 కి.మీ మేర ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

RAILWAY EMPLOYEES: హక్కుల కోసం అలుపెరగని పోరాటం

RAILWAY EMPLOYEES: హక్కుల కోసం అలుపెరగని పోరాటం

రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కారం, హక్కుల సాధనకు తమ యూనియన అలుపెరగని పోరాటాలు చేసిందని దక్షిణ మధ్య రైల్వే మజ్దూరు యూనియన ప్రధాన కార్యదర్శి, అల్‌ ఇండియా రైల్వే ఫెడరేషన జాతీయ కోశాధికారి సీహెచ శంకర్‌రావు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి