Home » Rahul Dravid
టీ 20 వరల్డ్ కప్ ముగిసింది. భారత్ విశ్వ విజేతగా నిలిచింది. భారత జట్టును ముందుండి నడిపింది కోచ్ రాహుల్ ద్రావిడ్. 17 ఏళ్ల తర్వాత భారత్కు ప్రపంచ కప్ను అందించారు. వరల్డ్ కప్ తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని ముందే ద్రావిడ్ ప్రకటించారు. కప్పు గెలిచి ద్రావిడ్కు గిప్ట్ అందించాలని టీమ్ మెంబర్స్ భావించి, అందజేశారు కూడా. నెక్ట్స్ టీమ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైంది. మరి రాహుల్ ద్రావిడ్ ఏం చేస్తారు.
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్గా ఎవరు బాధ్యతలు చేపడతారనే ప్రశ్నకు ఇంతవరకు క్లారిటీ రాలేదు. కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ దాదాపు కన్ఫమ్ అనే వార్తలు వచ్చాయి. ఈ రేసులో...
దాదాపు 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా ప్రపంచకప్ సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ను చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లకు క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. దేశ ప్రధాని మోదీ కూడా క్రికెటర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు.
బ్యాట్స్మెన్ మైదానంలో చేసిన అద్భుతమైన ప్రదర్శనను అతడు చేసిన పరుగులను బట్టి కొలుస్తాం. ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే అంత బాగా ఆడినట్టు భావిస్తుంటాం. అయితే టెస్ట్ మ్యాచ్ల్లో మాత్రం ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే అంత బాగా ఆడినట్టు లెక్క.
బార్బడోస్ నుంచి టీ20 వరల్డ్కప్ ట్రోఫీతో భారత్కు తిరిగొచ్చిన టీమిండియా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. ఆటగాళ్లతో కలిసి ఆయన కాసేపు..
బార్బడోస్ నుంచి భారత్కు తిరిగొచ్చిన టీమిండియా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యింది. తొలుత ఐటీసీ మౌర్యలో కేక్ కట్ చేసిన ఆటగాళ్లు.. అక్కడి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి మోదీని కలిశారు.
బెరిల్ హరికేన్ కారణంగా మూడు రోజుల పాటు బార్బడోస్లోనే చిక్కుకున్న భారత ఆటగాళ్లు.. ఎట్టకేలకు ఇండియాకు తిరిగొచ్చేశారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఆ ద్వీపదేశం నుంచి..
సుమారు 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టు ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2013లో చాంఫియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. 2024లో టీ20 వరల్డ్కప్ని సొంతం చేసుకుంది. ఇదే ఊపులో..
టీ20 ప్రపంచకప్ 2024 ముగిసింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తైంది. మరోవైపు రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో భారత పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్తో పాటు టీ20 కెప్టెన్ను ఎంపిక చేయాల్సి ఉంది.
టీ20 వరల్డ్ కప్ 2024ను ముద్దాడిన టీమిండియా ఆటగాళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ప్రపంచ కప్ను సాధించిన ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. ఇక రెండున్నరేళ్ల పాటు టీమ్ ఇండియా ప్రధాన కోచ్గా కొనసాగిన రాహుల్ ద్రవిడ్కు ప్రధాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.