• Home » Raghurama krishnam raju

Raghurama krishnam raju

MVV Satyanarayana: కిడ్నాప్‌ను కూడా రాజకీయం చేస్తున్నారు.. ఎంపీ రఘురామపై ఎంవీవీ ఫైర్

MVV Satyanarayana: కిడ్నాప్‌ను కూడా రాజకీయం చేస్తున్నారు.. ఎంపీ రఘురామపై ఎంవీవీ ఫైర్

ఎంపీ రఘురామకృష్ణరాజుపై మరో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రఘురామకృష్ణ గజ్జి కుక్క అని.. ఇష్టం వచ్చినట్లు ఢిల్లీ నుంచి మాట్లాడుతారని మండిపడ్డారు. ఎంపీ కొడుకుని, భార్యని 50 గంటల బంధించి, హింసిస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ మీద 13 కేసు, రాజేష్ మీద 45 కేసులు ఉన్నాయని తెలిపారు.

Raghurama: జగనన్న ఆణిముత్యాలేంటో అర్థం కావడం లేదు..

Raghurama: జగనన్న ఆణిముత్యాలేంటో అర్థం కావడం లేదు..

ఢిల్లీ: జగనన్న ఆణిముత్యాలేంటో అర్థం కావడం లేదని, సాక్షికి తప్ప ఎవరికీ లాభం లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.

Raghurama Krishnaraju : రూ.1500 కోట్ల కాంట్రాక్టుల గురించి కీలక విషయాన్ని వెల్లడించిన రఘురామ

Raghurama Krishnaraju : రూ.1500 కోట్ల కాంట్రాక్టుల గురించి కీలక విషయాన్ని వెల్లడించిన రఘురామ

సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేశారని.. ఆమె పట్టువదలని వీరవనిత లాగా ముందుకు వెళుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు వెల్లడించారు. అవినాష్ రెడ్డి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. సీబీఐ విచారణ జూన్ 30 లోగా పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇప్పుడు సీబీఐ విచారణ పొడగించాల్సిన అవసరం కూడా ఉందన్నారు.

Raghurama: ఆ మూడు పార్టీలతో ప్రజలకు మంచే జరుగుతుంది..

Raghurama: ఆ మూడు పార్టీలతో ప్రజలకు మంచే జరుగుతుంది..

న్యూఢిల్లీ: మాజీ మంత్రి పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆ వ్యాఖ్యలు తనకు బాధనిపించాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

Raghurama: జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షణలోనే నాపై కుట్ర..

Raghurama: జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షణలోనే నాపై కుట్ర..

న్యూఢిల్లీ: గతంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌పై నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయని, తన సెక్యూరిటీని రానివ్వకుండా పోలీసులు తనను తీసుకువెళ్లి మెడికల్ పరీక్షలు చేయించారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

RaghuramaKrishna Raju: ఎంపీ రఘురామ కస్టోడియల్ టార్చర్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

RaghuramaKrishna Raju: ఎంపీ రఘురామ కస్టోడియల్ టార్చర్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్‌పై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2021 మే 15, 16 తేదీల్లో రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్‌పై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నివేదికలను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Raghurama: వైసీపీతో బీజేపీ దూరం అంటున్నారు...వ్యక్తులతో కదా?..

Raghurama: వైసీపీతో బీజేపీ దూరం అంటున్నారు...వ్యక్తులతో కదా?..

న్యూఢిల్లీ: వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ రద్దుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని, డాక్టర్ సునీత తన కేసును తానే వాదించుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

AP Highcourt: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్‌పై హైకోర్టులో మరో పిటిషన్

AP Highcourt: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్‌పై హైకోర్టులో మరో పిటిషన్

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్‌పై ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వైద్య పరీక్షల నివేదికలు భద్రపరచాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Raghurama: కేంద్ర మంత్రి భేటీలో రఘురామ కీలక వ్యాఖ్యలు

Raghurama: కేంద్ర మంత్రి భేటీలో రఘురామ కీలక వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి హర్ధీప్ సింగ్ పూరీతో ఎంపీ రఘురామ (Raghurama Krishnam Raju) భేటీ అయ్యారు.

MP Raghurama: అవినాష్ రెడ్డి అరెస్టు తథ్యం: ఎంపీ రఘురామ

MP Raghurama: అవినాష్ రెడ్డి అరెస్టు తథ్యం: ఎంపీ రఘురామ

న్యూఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తథ్యమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి