• Home » Raghurama krishnam raju

Raghurama krishnam raju

Raghurama Krishnaraju : ఉదయాన్నే ఈరోజు ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది..!

Raghurama Krishnaraju : ఉదయాన్నే ఈరోజు ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది..!

ఉదయాన్నే ఈ రోజు ఒక దుర్వార్త వినాల్సి వచ్చిందని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. విశాఖలో వరలక్ష్మి అనే మహిళలను వలంటీర్ హత్య చేశాడని.. ఎలాంటి బాధ్యతలు లేని వారిని ఊరు మీదకు.. ఇంటి మీదకు జగన్ వదిలేశారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు.

Raghurama Krishnaraju : అంబటి గురించి బ్రో మూవీలో మంచి మాటలున్నాయి

Raghurama Krishnaraju : అంబటి గురించి బ్రో మూవీలో మంచి మాటలున్నాయి

తమ పార్టీ నోటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురించి బ్రో సినిమాలో మంచి మంచి మాటలు ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఎంత సంపాదించినా పోవాల్సిందే అనే అంశాన్ని చెప్పారన్నారు. మార్గదర్శి పై పైశాచిక దాడిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడన్నారు.

Raghurama: మా పార్టీకి కష్టాలు తప్పేలా లేవు..

Raghurama: మా పార్టీకి కష్టాలు తప్పేలా లేవు..

DelhiRaghurama Press Meet in Delhi న్యూఢిల్లీ: కొన్ని సర్వే ఏజెన్సీల ద్వారా వచ్చిన రిపోర్టులను చూస్తుంటే... వైసీపీ పార్టీకి కష్టాలు తప్పేలా లేవని, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ వాళ్లకు 4,5 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

MP Raghurama: ఇంత ఎర్రిపప్పలా దొరికేస్తారని అనుకోలేదు..

MP Raghurama: ఇంత ఎర్రిపప్పలా దొరికేస్తారని అనుకోలేదు..

న్యూఢిల్లీ: ఎంపీ అవినాష్ రెడ్డి జూన్ 19వ తేదీన సీబీఐకు లేఖ రాశారు అంటా.. ఇంతకు ఆయనే 95 పేజీల లేఖ రాశారా? అని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

Raghurama: వివేకా హత్య కేసు.. షర్మిల క్లియర్‌గా చెప్పారు

Raghurama: వివేకా హత్య కేసు.. షర్మిల క్లియర్‌గా చెప్పారు

న్యూఢిల్లీ: వివేక హత్య కేసులో సీబీఐ ఛార్జిషీట్‌లో అనేక అంశాలు ఉన్నాయని, వివేక హత్య కేసులో సీబీఐ చేతులు ఎత్తేశారాని సాక్షిలో రాసుకున్నారని, ఐ ఏమో ఓ యాప్ ద్వారా మెసేజ్ చేసినట్టు ఉందని క్లియర్‌గా అందులో రాశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

Janasena Leader: ఎంపీ ఎంవీవీ స్థాయి దిగజారి ప్రవర్తించారు.. చాలా దారుణం

Janasena Leader: ఎంపీ ఎంవీవీ స్థాయి దిగజారి ప్రవర్తించారు.. చాలా దారుణం

పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో ఎంపీ రఘురామకృష్ణరాజును ఎంపీ ఎంవీవీ ఇష్టం వచ్చినట్లు దూషించడంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్పందించారు.

Raghurama: ఆ ఎంపీ చెప్పుకోలేని విధంగా దూషించారు..

Raghurama: ఆ ఎంపీ చెప్పుకోలేని విధంగా దూషించారు..

న్యూఢిల్లీ: పార్లమెంట్ సెంట్రల్ హాల్లో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తనను చెప్పుకోలేని విధంగా దూషించారని, ఎంపీ వ్యాఖ్యలపై లోక్ సభ స్పీకర్‌కు లేఖ రాశానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు.

MVV Satyanarayana : రఘురామపై పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో వైసీపీ ఎంపీ తిట్ల దండకం

MVV Satyanarayana : రఘురామపై పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో వైసీపీ ఎంపీ తిట్ల దండకం

పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో వైసీపీ ఎంపీ తిట్ల దండకం అందుకున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అసభ్య పదజాలంతో విశాఖ ఎంపీ ఎంవీవీ దండెత్తారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ వ్యవహారంపై స్పీకర్‌, హోం మంత్రిత్వ శాఖకు రఘురామ లేఖ రాయడంపై ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

NTR Flexie : ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు పెట్టిందెవరో చెప్పేసిన ఎంపీ రఘురామ

NTR Flexie : ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు పెట్టిందెవరో చెప్పేసిన ఎంపీ రఘురామ

ఒంగోలులో పెద్ద ఎత్తున నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు.

RRR: ఈసీని కలిసిన ఎంపీ రఘురామ.. దొంగ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు

RRR: ఈసీని కలిసిన ఎంపీ రఘురామ.. దొంగ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఎంపీ రఘురామ కృష్ణంరాజు కలిశారు. ఈ మేరకు సీఈసీ డిప్యూటీ చీఫ్ ధర్మేంద్రశర్మను కలిసి వైసీపీ సర్కారు చేపడుతున్న దొంగ ఓట్ల వ్యవహారం, ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు అందజేశారు. ఆగస్ట్ తొలివారంలో విశాఖలో పర్యటించి రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం అవుతానని డిప్యూటీ చీఫ్ ధర్మేంద్రశర్మ తనకు చెప్పారని రఘురామ వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి