• Home » Raghurama krishnam raju

Raghurama krishnam raju

Raghurama: సీఎం జగన్ వింత, విచిత్ర వాదనలు చేస్తున్నారు

Raghurama: సీఎం జగన్ వింత, విచిత్ర వాదనలు చేస్తున్నారు

సీఎం జగన్ జీపీఎస్‌ను తీసుకొచ్చారని, గ్యారంటీ లేని పెన్షన్ స్కీమ్.. అన్ని రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయిని అంటున్నారు... వారికి సిగ్గు ఉండాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

Raghurama: లోకేష్ నడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి కాళ్లకు నొప్పి

Raghurama: లోకేష్ నడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి కాళ్లకు నొప్పి

న్యూఢిల్లీ: గన్నవరంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు పెద్ద స్పందన వచ్చిందని, వేలమంది ప్రజలు అర్ధరాత్రి దాటిన రోడ్లపైనే ఉన్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

MP Raghurama: షర్మిల కాంగ్రెస్‌తో కలిస్తే.. వైసీపీకి ఇబ్బందే..

MP Raghurama: షర్మిల కాంగ్రెస్‌తో కలిస్తే.. వైసీపీకి ఇబ్బందే..

వైఎస్ షర్మిల(YS Sharmila) తన పార్టీని కాంగ్రెస్‌(Congress)లో విలీనం చేస్తే వైసీపీ(YCP)కి ఏపీ(AP)లో ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(YCP rebel MP Raghurama Krishnaraju) అన్నారు.

MP Raghurama: ఏపీ సర్కార్‌కు చిరంజీవి బాగా గడ్డిపెట్టారు

MP Raghurama: ఏపీ సర్కార్‌కు చిరంజీవి బాగా గడ్డిపెట్టారు

‘‘వాల్తేరు వీరయ్య’’ సినిమా 200 రోజుల వేడుకల్లో భాగంగా ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఎంపీ రఘురామకృష్ణ రాజు సమర్ధించారు.

Raghurama: బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్

Raghurama: బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్

బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి( CM Jagan Mohan Reddy) అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(Raghurama Krishnaraju) అన్నారు.

AP Sarpanch: జంతర్‌మంతర్‌లో ఏపీ సర్పంచ్‌ల ఆందోళన.. మద్దతు తెలిపిన ఎంపీ రఘురామ

AP Sarpanch: జంతర్‌మంతర్‌లో ఏపీ సర్పంచ్‌ల ఆందోళన.. మద్దతు తెలిపిన ఎంపీ రఘురామ

దేశరాజధాని ఢిల్లీ జంతర్ మంతర్‌ వద్ద ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

MP Raghurama: అందుకే ఒకే డోర్ నెం.పై అనేక దొంగ ఓట్లు..

MP Raghurama: అందుకే ఒకే డోర్ నెం.పై అనేక దొంగ ఓట్లు..

న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదని.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిందని.. అందుకే ఒకే డోర్ నెంబర్‌పై అనేక దొంగ ఓట్లు నమోదు చేశారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ఇంటింటికి తిరిగి దొంగ ఓట్లను తీసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

Raghurama: బాబాయ్‌ని హత్య చేసిన వ్యక్తి బయట.. కోడికత్తి శ్రీను జైల్లో..

Raghurama: బాబాయ్‌ని హత్య చేసిన వ్యక్తి బయట.. కోడికత్తి శ్రీను జైల్లో..

న్యూఢిల్లీ: కోడికత్తి శ్రీను పాపం జైల్లో ఉన్నాడని, బాబాయ్ వివేకను హత్య చేసిన వ్యక్తి బయట ఉన్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Raghurama: జగనన్న రాజ్యంలో పెరిగిపోతున్న వికలాంగులు..

Raghurama: జగనన్న రాజ్యంలో పెరిగిపోతున్న వికలాంగులు..

న్యూఢిల్లీ: జగనన్న రాజ్యంలో వికలాంగులు విపరీతంగా పెరిగిపోతున్నారని, ఓటర్ల ఓట్లు కొనుగొలు కోసం ఓటర్లను వికలాంగులగా మార్చారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.

Raghurama: నాలాగే ఆయన మాయగాడి వలలో పడ్డారు

Raghurama: నాలాగే ఆయన మాయగాడి వలలో పడ్డారు

న్యూఢిల్లీ: ఏపీ మాజీ సీఎస్ అజయ్ కల్లం మంచి వ్యక్తి అని రాష్ట్రానికి ఎనలేని సేవ చేశారని, ఆయన అవినీతి మరకలేని వ్యక్తి అని, తనలాగే ఒక మాయగాడీ వలలో పడ్డారని ఎంపీ రఘురమకృష్ణంరాజు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి