Home » Raghurama krishnam raju
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. సమావేశంలో పురందేశ్వరి, కిషన్ రెడ్డి సైతం ఉన్నారన్నారు.
కృష్ణ నదీజలాల సమస్యను తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ పరిష్కరించాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) వ్యాఖ్యానించారు.
ఓ వైసీపీ ఎంపీ తన టికెట్ కోసం ముఖ్యమంత్రి జగన్రెడ్డికి 12 కోట్లు ఇచ్చారని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) ఆరోపించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసు(skill development case)లో ఏమీ లేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు(Supreme Court)లో వాదనలు చూసిన తీరు చూస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు రిలీఫ్ ఖాయం అనిపిస్తుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju ) వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్కు నిరసనగా ఆ పార్టీ నేత నారా లోకేష్(Nara Lokesh) సత్యగ్రహా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సంఘీభావం తెలిపారు.
చంద్రబాబు నాయుడుకి మద్దతుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, సతీమణి బ్రహ్మణి పిలుపునిచ్చిన ‘‘మోత మోగిద్దాం’’ కార్యక్రమానికి ఎంపీ రఘురామ సంఘీభావం తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా, రాజ్యాంగాన్ని నమ్మేవారు అందరూ చంద్రబాబుకు మద్దతు తెలపాలని కోరారు.
ఏపీలో లేనిది ఉన్నట్టు - ఉన్నది లేనట్టు వైసీపీ ప్రభుత్వం(YCP Govt) చూపిస్తోందని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ట్విట్టర్ వేదికగా ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సెటైర్లు వేశారు.
ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతల అభ్యర్ధన మేరకు రాష్టప్రతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu)కు ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishna Raju) లేఖ రాశారు.