• Home » Raghurama krishnam raju

Raghurama krishnam raju

Kanumuri Bharat: వైసీపీ అరాచక పాలనపై ఎంపీ రఘురామ ప్రాణాన్ని పణంగా పెట్టారు

Kanumuri Bharat: వైసీపీ అరాచక పాలనపై ఎంపీ రఘురామ ప్రాణాన్ని పణంగా పెట్టారు

వైసీపీ ( YCP ) అరాచక పాలనపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ( MP Raghuramakrishnam Raju ) ప్రాణాన్ని పణంగా పెట్టి అలుపెరిగిన పోరాటం చేస్తున్నారని ఎంపీ రఘురామ తనయుడు కనుమూరి భరత్ ( Kanumuri Bharat ) తెలిపారు. మంగళవారం నాడు ఉండి మండలం మహదేవపట్నంలో ఎంపీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామరాజుతో పాటు కనుమూరి భరత్ పాల్గొన్నారు.

MP Raghurama: యువగళం సభకు పవన్ కళ్యాణ్ వస్తారు

MP Raghurama: యువగళం సభకు పవన్ కళ్యాణ్ వస్తారు

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ( MP Raghurama Krishnaraju ) స్పష్టం చేశారు. సోమవారం నాడు ఢిల్లీలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహించనుందని ఈ కార్యక్రమంలో అభిమానులు, జనసేన -టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి రావాలి’’ అని ఎంపీ రఘురామ పిలుపునిచ్చారు.

MP Raghurama: లోక్‌సభలో సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీ బిల్లుపై రఘురామ ఏమన్నారంటే..?

MP Raghurama: లోక్‌సభలో సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీ బిల్లుపై రఘురామ ఏమన్నారంటే..?

సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీ తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులకు ఉపయోగపడుతుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు ( MP Raghurama Krishnaraju ) వ్యాఖ్యానించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుపై గురువారం నాడు లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ చర్చలో ఎంపీ రఘురామ మాట్లాడుతూ.. గిరిజన యూనివర్సిటీ కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రఘురామ కృతజ్ఞతలు తెలిపారు

MP Raghurama: లోక్‌సభలో పంచాయతీ నిధుల మళ్లింపుపై  జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రఘురామ

MP Raghurama: లోక్‌సభలో పంచాయతీ నిధుల మళ్లింపుపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రఘురామ

లోక్‌సభలో పంచాయతీ నిధుల మళ్లింపుపై జగన్ ప్రభుత్వాన్ని ( YCP GOVT ) వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ( MP Raghurama Krishnaraju ) ప్రశ్నించారు. రఘురామ ఏమన్నారంటే... ‘‘ఏపీలో గ్రామస్వరాజ్యానికి జగన్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.569కోట్లలో ఒక్క పైసా కూడా పంచాయతీలకు వెళ్లలేదని ఎంపీ రఘురామ అన్నారు.

MP Raghurama: చెవిరెడ్డి బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేయలేదా..?

MP Raghurama: చెవిరెడ్డి బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేయలేదా..?

వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ( Chevireddy Bhaskar Reddy ) ప్రగతి భవన్‌లో కూర్చొని సర్వే చేసి బీఆర్ఎస్‌ ( BRS ) పార్టీని ఈ ఎన్నికల్లో ఎలా గెలిపించాలనే దానిపై చర్చించలేదా, బీఆర్ఎస్ గెలుపు కోసం ఆయన పని చేయలేదా అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ( MP Raghurama Krishnaraju ) ప్రశ్నించారు.

CM Jagan : జగన్‌కు సుప్రీంకోర్టులో షాక్.. బెయిల్ రద్దుపై సుప్రీం నోటీసులు..

CM Jagan : జగన్‌కు సుప్రీంకోర్టులో షాక్.. బెయిల్ రద్దుపై సుప్రీం నోటీసులు..

ఏపీ సీఎం జగన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వేరే రాష్ట్రానికి జగన్ కేసును బదిలీ చేయాలన్న కేసుతో పాటు బెయిల్ రద్దు పిటిషన్‌నూ విచారించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.

High Court: వైసీపీ ప్రభుత్వంలో అవినీతిపై హైకోర్టు విచారణ వాయిదా

High Court: వైసీపీ ప్రభుత్వంలో అవినీతిపై హైకోర్టు విచారణ వాయిదా

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరపాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణ డిసెంబర్ 14కు వాయిదా వేశారు.

Raghurama: సజ్జల మాటల కంటే.. సాక్షిలో రాతలు రోతగా ఉన్నాయి..

Raghurama: సజ్జల మాటల కంటే.. సాక్షిలో రాతలు రోతగా ఉన్నాయి..

న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంతో వైసీపీ అగ్రనేతలు తట్టుకోలేకపోతున్నారు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటల కంటే సాక్షిలో ఈరోజు రాసిన రాతలు రోతగా ఉన్నాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Raghurama: ఏపీలో ఆర్ధిక కుంభకోణాలపై పిటిషన్ దాఖలు చేశా..

Raghurama: ఏపీలో ఆర్ధిక కుంభకోణాలపై పిటిషన్ దాఖలు చేశా..

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక కుంభకోణాలపై పిటిషన్ దాఖలు చేశానని.. వేరే ధర్మాసనం ముందు త్వరలో విచారణకు రానుందని, వాలంటీర్లను అడ్డుపెట్టుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.

AP Highcourt: హైకోర్టులో రాఘురామ పిల్.. ‘నాట్‌ బిఫోర్ మి’ అన్న న్యాయమూర్తి

AP Highcourt: హైకోర్టులో రాఘురామ పిల్.. ‘నాట్‌ బిఫోర్ మి’ అన్న న్యాయమూర్తి

రాష్ట్రంలో ఆర్థిక కుంభకోణాలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిల్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి