Home » Raghunandan Rao
ఎన్డీయే ఎంపీలు గాయపడటానికి కారణమైన లోక్సభలో విపక్షనేత రాహుల్గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు.
ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు బీఆర్ అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటున్నారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు ధ్వజమెత్తారు. అంబేద్కర్ నడయాడిన ప్రాంతాలను పంచ తీర్ధ్గా బీజేపీ సర్కార్ అభివృద్ధి చేసిందని తెలిపారు. పార్లమెంట్లో జరిగిన దాడికి తాను ప్రత్యక్ష సాక్షిని అని ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు.
కేసీఆర్ సర్కారు హయాంలో మల్లన్నసాగర్ రైతులపై దాడులు చేయించి కేసులు పెట్టించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు గిరిజన రైతుల కోసం పోరాడటం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎంపీ రఘునందన్రావు ఎద్దేవా చేశారు.
Gautam Adani Bribery Case: ప్రముఖ బిలియనీర్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కేసు ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. ఆయన మోసానికి పాల్పడినట్లు న్యూయార్క్లో కేసు నమోదైంది. ఇప్పుడంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
కాంగ్రెస్ పది నెలల పాలనే విసుగొస్తే బీఆర్ఎస్ పాలనను ప్రజలు ఎలా భరించారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు. కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసిన ప్రజలు విశ్వసించరని విమర్శించారు. కేటీఆర్కు తన నాన్న, చెల్లె, బావతో పాటు ఎవరిపై నమ్మకం లేదని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు.
అవినీతిపరులను అరెస్టు చేస్తే బీజేపీ స్వాగతిస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ వెళ్లే ప్రసక్తేలేదని, బీఆర్ఎ్సకు ప్రజలు సీ స్థానం ఇచ్చారని పేర్కొన్నారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పల్లె ప్రగతి నిధులను దారి మళ్లించారని మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు కావాలని కానీ.. కేంద్ర పేరు చెప్పేందుకు మాత్రం మనసు రాదంటూ వ్యాఖ్యలు చేశారు.
సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రార్థనా మందిరం నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. నిర్మాణాన్ని అడ్డుకొని గోడ కూల్చారంటూ ఓ వర్గంపై మరో వర్గం కుకూనురుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్టుయిన వారికి బీజేపీ ఎంపీ ఆర్ రఘునందన్రావు మద్దతుగా నిలిచారు.
జన్వాడ ఫాంహౌ్సలో రేవ్ పార్టీపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫాంహౌస్ ఎవరిదైనా దర్యాప్తు జరపాల్సిందేనన్నారు.
కేటీఆర్ బామ్మర్ది రాజ్ ఫాంహౌజ్లో రేవ్ పార్టీ నిర్వహించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ టార్గెట్గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో.. బామ్మర్ది ఫాంహౌజ్లోనే రేవ్ పార్టీలా? డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో.