• Home » Raghunandan Rao

Raghunandan Rao

Raghunandan Rao PM Modi: ఆపరేషన్‌ సింధూర్‌ శాలువాతో ప్రధాని నరేంద్ర మోదీకి సన్మానం

Raghunandan Rao PM Modi: ఆపరేషన్‌ సింధూర్‌ శాలువాతో ప్రధాని నరేంద్ర మోదీకి సన్మానం

ఆపరేషన్‌ సింధూర్‌ డిజైన్‌తో నేసిన శాలువాను మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు ప్రధాని మోదీకి బహూకరించారు.

Raghunandan Rao: కేటీఆర్, ఎంపీ సీఎం రమేష్ ఎపిసోడ్‌పై రఘునందన్  ఏమన్నారంటే..

Raghunandan Rao: కేటీఆర్, ఎంపీ సీఎం రమేష్ ఎపిసోడ్‌పై రఘునందన్ ఏమన్నారంటే..

తెలంగాణకి రెండు కేంద్రమంత్రి పదవులు ఇస్తే ఓ బీసీకి మంత్రి పదవి ఇచ్చామని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. బీజేపీ 68 మంది సీఎంలను చేస్తే అందులో 21 మంది ఓబీసీలు ఉన్నారని రఘునందన్ స్పష్టం చేశారు.

Raghunandan Rao: ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎంపీలకు 40% కోటా ఇవ్వండి

Raghunandan Rao: ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎంపీలకు 40% కోటా ఇవ్వండి

ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా 40 శాతం కోటా కేటాయించాలని ఎంపీ రఘునందన్‌రావు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

Phone Tapping: నేడు మళ్లీ సిట్‌ ముందుకు ప్రభాకర్‌రావు?

Phone Tapping: నేడు మళ్లీ సిట్‌ ముందుకు ప్రభాకర్‌రావు?

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బాధితుల నుంచి వాంగ్మూలాల సేకరణ చాలా వరకు పూర్తి కావడంతో ట్యాపింగ్‌ సూత్రధారి ప్రభాకర్‌రావును గురువారం మరోసారి విచారణ చేయడానికి సిట్‌ అధికారులు సన్నద్దమైనట్లు తెలుస్తోంది.

Kishan Reddy: ఎంపీ రఘునందన్‌కు కిషన్‌ రెడ్డి పరామర్శ

Kishan Reddy: ఎంపీ రఘునందన్‌కు కిషన్‌ రెడ్డి పరామర్శ

పార్లమెంటు సభ్యుడు రఘునందన్‌ రావును సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పరామర్శించారు.

Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్.. రోజుకొకరి విచారణ.. ఇదేమన్న డైలీ సీరియలా: ఎంపీ రఘునందన్

Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్.. రోజుకొకరి విచారణ.. ఇదేమన్న డైలీ సీరియలా: ఎంపీ రఘునందన్

Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు సంబంధించి ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిర్యాదు చేసిన తమను సిట్ ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు.

Kishan Reddy: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలి

Kishan Reddy: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించి సీఎం రేవంత్‌ రెడ్డి చిత్తశుద్ధి చాటుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు.

Raghunandan Rao: రఘునందన్‌.. నిన్ను చంపేస్తాం

Raghunandan Rao: రఘునందన్‌.. నిన్ను చంపేస్తాం

బీజేపీ నేత, మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావుకు మావోయిస్టుల పేరిట బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. సోమవారం మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడలో ఓ పాఠశాలలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి..

MP Raghunandan Rao: ఎంపీ రఘునందన్‌రావుని చంపేస్తాం.. మావోయిస్టుల వార్నింగ్

MP Raghunandan Rao: ఎంపీ రఘునందన్‌రావుని చంపేస్తాం.. మావోయిస్టుల వార్నింగ్

బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావుని చంపేస్తామని పీపుల్స్ వార్ మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి బెదిరించారు. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ ఎంపీని హెచ్చరించారు. తాను మధ్యప్రదేశ్‌కి చెందిన మావోయిస్టునని బెదిరింపులకు పాల్పడ్డాడు.

 MP Raghunandan Rao: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే.. రేవంత్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు పోవాలి

MP Raghunandan Rao: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే.. రేవంత్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు పోవాలి

కేసీఆర్, కేటీఆర్, కవితలది ఇంటి సమస్య, పైసల పంచాయితీ, రాజకీయ వారసత్వ పంచాయితీ అని ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. కవిత ఏం మాట్లాడుతుందో ఆమెకే తెల్వదని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి