• Home » Raghunandan Rao

Raghunandan Rao

Kaleshwaram Project: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి ఇవ్వాలి

Kaleshwaram Project: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి ఇవ్వాలి

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులను తక్షణమే సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. విద్యుత్తు కొనుగోలు అంశంలో జ్యుడీషియల్‌ కమిషన్‌ దర్యాప్తును వేగవంతం చేయాలని పేర్కొంది.

MP Raghanandana Rao:  అందుకే బీజేపీలో ఆ ఎమ్మెల్యేలను చేర్చుకోవట్లేదు

MP Raghanandana Rao: అందుకే బీజేపీలో ఆ ఎమ్మెల్యేలను చేర్చుకోవట్లేదు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వంపై మెదక్ ఎంపీ రఘనందనరావు (MP Raghanandana Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏడు నెలల్లో గులాబీ రంగు మూడు వర్ణాలు అయింది తప్ప.. పాలనలో మార్పు లేదని విమర్శించారు.

MP Raghunandan: కేటీఆర్, హరీశ్‌రావులకు రఘునందన్ మాస్ వార్నింగ్

MP Raghunandan: కేటీఆర్, హరీశ్‌రావులకు రఘునందన్ మాస్ వార్నింగ్

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై మరోసారి మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఅర్ చేసిన రాజకీయ దారిద్య్రాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని ధ్వజమెత్తారు.

Raghunandan Rao: కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మెదక్ ఎంపీగా నేనే గెలుస్తా..

Raghunandan Rao: కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మెదక్ ఎంపీగా నేనే గెలుస్తా..

జీవితాన్ని మెదక్(Medak) పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తానని ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) చెప్పారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఎంపీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికలపై రఘునందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Jaggareddy: కేంద్రమంత్రులను కలుస్తా.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

Jaggareddy: కేంద్రమంత్రులను కలుస్తా.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

మెదక్ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకోసారి పిచ్చిగా మాట్లాడితే బాగుండదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) వార్నింగ్ ఇచ్చారు. తాను చిన్నప్పుడు ఆర్ఎస్‌ఎస్ శాఖకి వెళ్లానని అన్నారు. తాను శాఖకు పోయినప్పుడు రఘునందన్‌కి శాఖ గుర్చి తెలియదన్నారు.

Hyderabad: తెలంగాణలో.. వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం..

Hyderabad: తెలంగాణలో.. వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం..

‘‘బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎంపీలు.. 8 మంది ఎమ్మెల్యేలున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో 88 స్థానాల్లో విజయం సాధించి, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం’’ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు.

TG Politics: డీజీపీ ఆదేశాలు ఇచ్చినా ఇలా చేస్తారా.. మెదక్ పోలీసులకు రఘునందన్‌రావు వార్నింగ్

TG Politics: డీజీపీ ఆదేశాలు ఇచ్చినా ఇలా చేస్తారా.. మెదక్ పోలీసులకు రఘునందన్‌రావు వార్నింగ్

మెదక్ పట్టణంలో జరిగిన ఘర్షణలో గో సంరక్షకుడు అరుణ్ రాజు గాయపడ్డాడు. ఆయన మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కత్తి పోట్లకు గురై చికిత్స పొందుతున్న అరుణ్ రాజును నేడు(ఆదివారం) మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) పరామర్శించారు.

TG News: రఘునందన్ ఆధారాలతో రావాలి..  సర్పంచ్ కొన్యాల బాల్‌రెడ్డి  సవాల్

TG News: రఘునందన్ ఆధారాలతో రావాలి.. సర్పంచ్ కొన్యాల బాల్‌రెడ్డి సవాల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట రామిరెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) చేసిన ఆరోపణలు నిరాధారణమైనవని క్షీరసాగర్ సర్పంచ్ కొన్యాల బాల్‌రెడ్డి (Sarpanch Konyala BalReddy) అన్నారు. ములుగు మండల కేంద్రం లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు.

KCR: కేసీఆర్‌పై కొద్దిసేపటి క్రితం ఈడీ కేసు నమోదు: ఎంపీ రఘునందన్ రావు

KCR: కేసీఆర్‌పై కొద్దిసేపటి క్రితం ఈడీ కేసు నమోదు: ఎంపీ రఘునందన్ రావు

మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని అన్నారు. కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని వ్యాఖ్యానించారు.

BJP: రేపు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. నేడు హస్తినకు బీజేపీ నేతలు..

BJP: రేపు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. నేడు హస్తినకు బీజేపీ నేతలు..

ఇవాళ హస్తినకు తెలంగాణ బీజేపీ నేతలు వెళుతున్నారు. ఎంపీలుగా విజయం సాధించిన బండి సంజయ్, డీకే అరుణ, రఘనందనరావు తదితరులు ఢిల్లీకి వెళుతున్న వారిలో ఉన్నారు. రేపు ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగనుంది. బీజేపీ ఎంపీలు సమావేశానికి హాజరుకానుంది. ఇప్పటికే ఢిల్లీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి