• Home » Raghu Rama Krishnam Raju

Raghu Rama Krishnam Raju

Raghu Rama Case: రఘురామ థర్డ్ డిగ్రీ కేసు.. కీలక పోలీస్ అధికారికి రిమాండ్

Raghu Rama Case: రఘురామ థర్డ్ డిగ్రీ కేసు.. కీలక పోలీస్ అధికారికి రిమాండ్

ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, ఉండి తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును అక్రమంగా అరెస్టు చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్‌ను మంగళవారం రాత్రి ఒంగోలు ఎస్పీ దామోదర్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విజయ్ పాల్‌కు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది.

RRR: పీవీ సునీల్ కుమార్‌కి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వాలి: డిప్యూటీ స్పీకర్ రఘురామ..

RRR: పీవీ సునీల్ కుమార్‌కి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వాలి: డిప్యూటీ స్పీకర్ రఘురామ..

కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ హర్షించదగ్గ విషయమని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ కేసులో అసలు కుట్రదారు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ అని రఘురామ చెప్పారు.

AP NEWS: రఘురామ టార్చర్ కేసులో.. ఆ అధికారి అరెస్ట్

AP NEWS: రఘురామ టార్చర్ కేసులో.. ఆ అధికారి అరెస్ట్

డిప్యూటీ స్పీకర్, ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణమరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

AP NEWS: రఘురామ కేసులో ట్విస్ట్.. విజయ్ పాల్ అరెస్ట్‌కు సన్నాహాలు

AP NEWS: రఘురామ కేసులో ట్విస్ట్.. విజయ్ పాల్ అరెస్ట్‌కు సన్నాహాలు

ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ (Vijaypal)కు ఎదురుదెబ్బ తగిలింది. గత విచారణలో విజయపాల్‌ని ఎన్ని ప్రశ్నలు అడిగినా గుర్తు లేదు... తెలియదు అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పారు.

జగన్‌.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చుగా..!

జగన్‌.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చుగా..!

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఇంట్లో కూర్చుని మాట్లాడే బదులు.. శాసనసభకు వచ్చి మాట్లాడొచ్చని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు అన్నారు.

Pawan Kalyan: క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి రాజ్యాన్ని ఏలితే..

Pawan Kalyan: క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి రాజ్యాన్ని ఏలితే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కె. రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Chandrababu: జైలులో నా గదిలో సీసీ కెమెరాలు.. ఆ నాటి చేదు ఘటనలు గుర్తు చేసిన

CM Chandrababu: జైలులో నా గదిలో సీసీ కెమెరాలు.. ఆ నాటి చేదు ఘటనలు గుర్తు చేసిన

గత ఐదేళ్లలో ఒక్క రోజు కూడా అసెంబ్లీ సజావుగా... బూతులు లేకుండా సభ జరగలేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. నాటి ఈ కౌరవ సభ కనుక వెళ్లిపోయి.. ప్రస్తుతం గౌరవ సభలో తాను అడుగుపెట్టానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

CM Chandrababu: రఘురామపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu: రఘురామపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎంపికైన ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘు రామకృష్ణరాజు (ట్రిపుల్ ఆర్)పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయంగా ట్రిపుల్ ఆర్ చిత్రం సంచలనం సృష్టింస్తే.. ఈ లీడర్ ట్రిపుల్ ఆర్‌ పోలిటికల్‌గా సంచలనం సృష్టించారన్నారు.

AP Govt: పీవీ సునీల్‌ కుమార్‌పై ప్రభుత్వం చర్యలు

AP Govt: పీవీ సునీల్‌ కుమార్‌పై ప్రభుత్వం చర్యలు

Andhrapradesh: పీవీ సునీల్ కుమార్‌పై ఛార్జెస్ ప్రేమ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ పోలిటికల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ సీఐడీ ఛీఫ్, అడిషన్ డీజీపీ, డీజీ సునీల్ కుమార్‌పై అఖిలభారత సర్వీసు నిబంధనలు

Raghurama Case: రఘురామ కేసులో కీలక పరిణామం

Raghurama Case: రఘురామ కేసులో కీలక పరిణామం

వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నాడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ రాజుకు సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కస్టడీలో చిత్రహింసలు పెట్టడం నిజమేనని తేలింది. ఈ మేరకు నాటి సీఐడీ సిబ్బంది వాంగూల్మంలో కీలక విషయాలు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి