• Home » Raghu Rama Krishnam Raju

Raghu Rama Krishnam Raju

AP NEWS: రఘురామ టార్చర్ కేసులో.. ఆ అధికారి అరెస్ట్

AP NEWS: రఘురామ టార్చర్ కేసులో.. ఆ అధికారి అరెస్ట్

డిప్యూటీ స్పీకర్, ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణమరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

AP NEWS: రఘురామ కేసులో ట్విస్ట్.. విజయ్ పాల్ అరెస్ట్‌కు సన్నాహాలు

AP NEWS: రఘురామ కేసులో ట్విస్ట్.. విజయ్ పాల్ అరెస్ట్‌కు సన్నాహాలు

ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ (Vijaypal)కు ఎదురుదెబ్బ తగిలింది. గత విచారణలో విజయపాల్‌ని ఎన్ని ప్రశ్నలు అడిగినా గుర్తు లేదు... తెలియదు అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పారు.

జగన్‌.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చుగా..!

జగన్‌.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చుగా..!

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఇంట్లో కూర్చుని మాట్లాడే బదులు.. శాసనసభకు వచ్చి మాట్లాడొచ్చని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు అన్నారు.

Pawan Kalyan: క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి రాజ్యాన్ని ఏలితే..

Pawan Kalyan: క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి రాజ్యాన్ని ఏలితే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కె. రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Chandrababu: జైలులో నా గదిలో సీసీ కెమెరాలు.. ఆ నాటి చేదు ఘటనలు గుర్తు చేసిన

CM Chandrababu: జైలులో నా గదిలో సీసీ కెమెరాలు.. ఆ నాటి చేదు ఘటనలు గుర్తు చేసిన

గత ఐదేళ్లలో ఒక్క రోజు కూడా అసెంబ్లీ సజావుగా... బూతులు లేకుండా సభ జరగలేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. నాటి ఈ కౌరవ సభ కనుక వెళ్లిపోయి.. ప్రస్తుతం గౌరవ సభలో తాను అడుగుపెట్టానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

CM Chandrababu: రఘురామపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu: రఘురామపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎంపికైన ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘు రామకృష్ణరాజు (ట్రిపుల్ ఆర్)పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయంగా ట్రిపుల్ ఆర్ చిత్రం సంచలనం సృష్టింస్తే.. ఈ లీడర్ ట్రిపుల్ ఆర్‌ పోలిటికల్‌గా సంచలనం సృష్టించారన్నారు.

AP Govt: పీవీ సునీల్‌ కుమార్‌పై ప్రభుత్వం చర్యలు

AP Govt: పీవీ సునీల్‌ కుమార్‌పై ప్రభుత్వం చర్యలు

Andhrapradesh: పీవీ సునీల్ కుమార్‌పై ఛార్జెస్ ప్రేమ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ పోలిటికల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ సీఐడీ ఛీఫ్, అడిషన్ డీజీపీ, డీజీ సునీల్ కుమార్‌పై అఖిలభారత సర్వీసు నిబంధనలు

Raghurama Case: రఘురామ కేసులో కీలక పరిణామం

Raghurama Case: రఘురామ కేసులో కీలక పరిణామం

వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నాడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ రాజుకు సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కస్టడీలో చిత్రహింసలు పెట్టడం నిజమేనని తేలింది. ఈ మేరకు నాటి సీఐడీ సిబ్బంది వాంగూల్మంలో కీలక విషయాలు వెల్లడించారు.

High Court: రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కీలక పరిణామం..

High Court: రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కీలక పరిణామం..

తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలని గుంటూరులో రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గుంటూరు నగరపాలెం పోలీసులు.. విజయపాల్‌తో పాటు అప్పటి సీఎం జగన్, సీఐడీ డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి.. సూపరింటెండెంట్‌ డాక్టర్ ప్రభావతిని నిందితులుగా పోలీసులు చేర్చారు. కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్‌ కోర్టులో పిటిషన్ వేశారు.

Raghurama: వైసీపీ ప్రభుత్వంలో భగవంతుడికి భక్తుడిని దూరం చేయాలనే కుట్ర పన్నారు

Raghurama: వైసీపీ ప్రభుత్వంలో భగవంతుడికి భక్తుడిని దూరం చేయాలనే కుట్ర పన్నారు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూ వివాదంపై హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులంతా వైసీపీ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ వివాదంలో ఒక్కో విషయం బయటికి వస్తుంటే.. అంతా షాక్ అవుతున్నారు. ఈ వివాదంపై ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి