Home » Pushpa 2
అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. ఈ కేసుతో అల్లు అర్జున్కు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు ఆయనను అనవసరంగా అరెస్ట్ చేశారని, తక్షణమే క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ..
పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు హీరో అల్లు అర్జున్ను బాధ్యుడిని చేస్తూ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
Allu Arjun Arrest: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అవడం సంచలనంగా మారింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పీఎస్కు తరలించారు పోలీసులు. ఈ ఘటనపై హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తాజాగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
Allu Arjun: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో నిందితుడిగా ఉన్న బన్నీని చిక్కడపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చారు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన షబ్బీర్ అనే వ్యక్తి ``పుష్ప 2`` సినిమా చూసేందుకు ఆదివారం నాడు ఇందర్గంజ్ ప్రాంతంలోని కైలాష్ టాకీస్కు వెళ్లాడు. ఇంటర్వెల్ సమయంలో స్నాక్స్ కొన్నాడు. అయితే ఆ స్నాక్స్ బిల్లు విషయంలో షబ్బీర్కు, క్యాంటిన్ ఓనర్ రాజుకు మధ్య వాగ్వాదం మొదలైంది.
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందడం దురదృష్టకరం అని.. అయితే ఆ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటుడు అల్లు అర్జున్ పేర్కొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఈ ఆసక్తికర పోస్టర్ వార్ చోటుచేసుకుంది. 'పుష్ప 2' చిత్రంలోని పాపులర్ డైలాగ్ 'తగ్గేదేలే' అంటూ కేజ్రీవాల్ పార్టీ గుర్తు 'చీపురు' చేత పట్టుకున్న పోస్టర్ను ఆప్ విడుదల చేసింది.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చిన దిల్సుక్నగర్కు చెందిన రేవతి అనే మహిళ మృతిచెందింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసులో ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేశారు.
సంధ్య థియేటర్లో ‘పుష్ప 2’ సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ ఇంకా స్పృహలోకి రాలేదని కిమ్స్ వైద్యులు వెల్లడించారు.