• Home » Purandeswari

Purandeswari

Delhi : మోదీతో బీజేపీ రాష్ట్ర నేతల సమావేశం

Delhi : మోదీతో బీజేపీ రాష్ట్ర నేతల సమావేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ సీఎం రమేష్‌ సమావేశమయ్యారు.

Central Budget: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు ఏమన్నారంటే?

Central Budget: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు ఏమన్నారంటే?

లోక్ సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉపాధి, నైపుణ్య శిక్షణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.

Purandareshwari: వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం

Purandareshwari: వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం

కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పరస్పరం సమన్వయంతో ముందుకుపోవడం వల్లే ఈ భారీ విజయం సాధించామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి (Purandareshwari) తెలిపారు.

Minister Durgesh: ప్రభుత్వ పథకాలను సకాలంలో అందేలా చూస్తాం

Minister Durgesh: ప్రభుత్వ పథకాలను సకాలంలో అందేలా చూస్తాం

ప్రభుత్వ పథకాలపై మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సకాలంలో చేరువచేయాలని నిర్ణయించామని తెలిపారు. రాజమండ్రి కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు(గురువారం) ఆరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు.

Minister Durgesh: త్వరలోనే కూరగాయల ధరలు తగ్గిస్తాం...

Minister Durgesh: త్వరలోనే కూరగాయల ధరలు తగ్గిస్తాం...

Andhrapradesh: సంక్షేమ కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.... ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ధరలు స్థిరీకరించాల్సిన అవసరం ఉందన్నారు.

MP Purandershwari: మోరంపూడి వంతెన నిర్మాణంపై మార్గాని భరత్‌ది అబద్దపు ప్రచారం...

MP Purandershwari: మోరంపూడి వంతెన నిర్మాణంపై మార్గాని భరత్‌ది అబద్దపు ప్రచారం...

Andhrapradesh: తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి ప్లైవోవర్ వంతెన నిర్మాణ పనులను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ... మోరంపూడి ప్లైవోవర్ వంతెన నిర్మాణం కోసం...

MP Purandheswari : జగన్‌ పాలన మరో ఎమర్జెన్సీ

MP Purandheswari : జగన్‌ పాలన మరో ఎమర్జెన్సీ

రాష్ట్రంలో గత ఐదేళ్ల జగన్‌ పాలన మరో ఎమర్జెన్సీని తలపించిందని, నోరు విప్పి ప్రశ్నించడమే పాపం అన్నట్టుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నిప్పులు చెరిగారు.

Purandeswari: ‘మన్ కీ బాత్’పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

Purandeswari: ‘మన్ కీ బాత్’పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతీ శక్తి కేంద్రంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబును బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) కోరారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తిరిగి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభిస్తున్నారని తెలిపారు.

Nara Bhuvaneshwari: భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లి చేరుకుంటున్న ప్రముఖులు..

Nara Bhuvaneshwari: భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లి చేరుకుంటున్న ప్రముఖులు..

ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లి(Undavalli) నివాసానికి పార్టీ శ్రేణులు, అభిమానులు ఇవాళ(గురువారం) ఉదయం నుంచీ పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు.

Purandeswari: గత పాలనలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు.. వైసీపీపై  పురందేశ్వరి ఫైర్

Purandeswari: గత పాలనలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు.. వైసీపీపై పురందేశ్వరి ఫైర్

గత జగన్ పాలనలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. బీజేపీ ఏపీ ఆధ్వర్యంలో విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాలులో ప్రజా ప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి