• Home » Purandeswari

Purandeswari

Purandareshwari: వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం

Purandareshwari: వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం

కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పరస్పరం సమన్వయంతో ముందుకుపోవడం వల్లే ఈ భారీ విజయం సాధించామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి (Purandareshwari) తెలిపారు.

Minister Durgesh: ప్రభుత్వ పథకాలను సకాలంలో అందేలా చూస్తాం

Minister Durgesh: ప్రభుత్వ పథకాలను సకాలంలో అందేలా చూస్తాం

ప్రభుత్వ పథకాలపై మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సకాలంలో చేరువచేయాలని నిర్ణయించామని తెలిపారు. రాజమండ్రి కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు(గురువారం) ఆరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు.

Minister Durgesh: త్వరలోనే కూరగాయల ధరలు తగ్గిస్తాం...

Minister Durgesh: త్వరలోనే కూరగాయల ధరలు తగ్గిస్తాం...

Andhrapradesh: సంక్షేమ కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.... ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ధరలు స్థిరీకరించాల్సిన అవసరం ఉందన్నారు.

MP Purandershwari: మోరంపూడి వంతెన నిర్మాణంపై మార్గాని భరత్‌ది అబద్దపు ప్రచారం...

MP Purandershwari: మోరంపూడి వంతెన నిర్మాణంపై మార్గాని భరత్‌ది అబద్దపు ప్రచారం...

Andhrapradesh: తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి ప్లైవోవర్ వంతెన నిర్మాణ పనులను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ... మోరంపూడి ప్లైవోవర్ వంతెన నిర్మాణం కోసం...

MP Purandheswari : జగన్‌ పాలన మరో ఎమర్జెన్సీ

MP Purandheswari : జగన్‌ పాలన మరో ఎమర్జెన్సీ

రాష్ట్రంలో గత ఐదేళ్ల జగన్‌ పాలన మరో ఎమర్జెన్సీని తలపించిందని, నోరు విప్పి ప్రశ్నించడమే పాపం అన్నట్టుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నిప్పులు చెరిగారు.

Purandeswari: ‘మన్ కీ బాత్’పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

Purandeswari: ‘మన్ కీ బాత్’పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతీ శక్తి కేంద్రంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబును బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) కోరారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తిరిగి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభిస్తున్నారని తెలిపారు.

Nara Bhuvaneshwari: భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లి చేరుకుంటున్న ప్రముఖులు..

Nara Bhuvaneshwari: భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లి చేరుకుంటున్న ప్రముఖులు..

ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లి(Undavalli) నివాసానికి పార్టీ శ్రేణులు, అభిమానులు ఇవాళ(గురువారం) ఉదయం నుంచీ పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు.

Purandeswari: గత పాలనలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు.. వైసీపీపై  పురందేశ్వరి ఫైర్

Purandeswari: గత పాలనలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు.. వైసీపీపై పురందేశ్వరి ఫైర్

గత జగన్ పాలనలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. బీజేపీ ఏపీ ఆధ్వర్యంలో విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాలులో ప్రజా ప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు.

Chandrababu Naidu swearing in: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు

Chandrababu Naidu swearing in: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు

AP CM Chandrababu Naidu Swearing in Ceremony Live News Updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా.. ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు అత్యంత భారీ టెంట్లను ఏర్పాటు చేశారు.

Kolusu Parthasaradhi: ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకి ఉంది

Kolusu Parthasaradhi: ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకి ఉంది

కూటమికి ప్రజలు పట్టం కట్టిన తీరు అద్భుతమని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. తనపై నమ్మకంతో చంద్రబాబు తనకు మంత్రిగా అవకాశం కల్పించారన్నారు. పాత, కొత్త కలయికతో మంత్రి వర్గ కూర్పు చాలా బాగుందని పార్థసారధి ప్రశంసించారు. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకి ఉందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి