• Home » Purandeswari

Purandeswari

Prandeshwari: కూటమి ప్రభుత్వ సారధ్యంలో ఏపీ అభివృద్ధి ఖాయం

Prandeshwari: కూటమి ప్రభుత్వ సారధ్యంలో ఏపీ అభివృద్ధి ఖాయం

Andhrapradesh: వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పారిశుద్ద్య కార్మికులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సన్మానించారు. వరద అనంతరం ప్రాంతాలను క్లీన్ చేయడంలో కార్మికుల కృషి చెప్పలేనిదంటూ వారికి వస్త్రాలను అందజేశారు. అనంతరం పురేందేశ్వరి మాట్లాడుతూ... విజయవాడ, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.

Daggubati Purandeswari: ఏపీలో సెప్టెంబర్ ఒకటి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం..

Daggubati Purandeswari: ఏపీలో సెప్టెంబర్ ఒకటి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం..

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ ముందుంటుందని, అందుకే ప్రజలు ముడోసారి మోదీని ప్రధానిని చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రామమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించి పేదల పక్షాన నిలుస్తుంది కాబట్టే మూడోసారి తమ పార్టీకి పట్టం కట్టారని ఆమె చెప్పారు.

Andhra Pradesh: పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతల కీలక భేటీ..

Andhra Pradesh: పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతల కీలక భేటీ..

ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పినా వైసీపీలో ఇంకా మార్పు రావడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు. ఈ ఘోర ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోందన్నారు. వైసీపీ అరాచక పాలనను దించడానికి ప్రజలు కూటమికి ఓట్లు వేశారని పేర్కొన్నారు.

Purandeshwari: లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ముందుకు అడుగులు..

Purandeshwari: లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ముందుకు అడుగులు..

Andhrapradesh: నగరంలో బీజేపీ సభత్వ నమోదు కార్యక్రమం బుధవారం ఉదయం ప్రారంభమైంది. సభ్యత్వ నమోదుపై అవగాహన సమావేశాన్ని ఏపీ బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది మన బాధ్యత అని.. లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.

Purandheswari : సేవకులమై ప్రజల కన్నీరు తుడుస్తాం

Purandheswari : సేవకులమై ప్రజల కన్నీరు తుడుస్తాం

‘ప్రజలే దేవుళ్లన్న ఎన్టీ రామారావు, జనతా జనార్దన్‌ అన్న నరేంద్ర మోదీ.. వ్యాఖ్యల స్ఫూర్తితో ప్రజలకు సేవకులమై వారి కన్నీరు తుడుస్తాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Purandeswari: ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి..  పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

Purandeswari: ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

ప్రపంచ దేశాలు భారతదేశం వైపు నేడు చూస్తున్నాయని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నాడు జరిపారు. జాతీయ పతాకాన్ని పురందేశ్వరి ఎగుర వేశారు.

Purandeshwari: ఏపీలో తిరంగా యాత్ర.. ప్రారంభించిన పురందేశ్వరి

Purandeshwari: ఏపీలో తిరంగా యాత్ర.. ప్రారంభించిన పురందేశ్వరి

Andhrapradesh: బీజేపీ ఎన్డీఏ పక్షాల భాగస్వామ్యంతో తిరంగా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా యాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. నేటి స్వాతంత్ర ఫలాలు ఆనాటి నేతల పోరాట ఫలితమన్నారు. ఈ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియచేయాలన్నారు.

Heavy rain: తమిళనాడుకు మూడు రోజులు భారీ వర్ష సూచన..

Heavy rain: తమిళనాడుకు మూడు రోజులు భారీ వర్ష సూచన..

రాష్ట్రానికి ఈ నెల 13వ తేదీ వరకు భారీ వర్ష(Heavy rain) సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవన సీజన్‌ ప్రాంభంకావడంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. దీనికితోడు వాతావరణంలో మార్పుల కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పాడుతున్నాయి.

Delhi : మోదీతో బీజేపీ రాష్ట్ర నేతల సమావేశం

Delhi : మోదీతో బీజేపీ రాష్ట్ర నేతల సమావేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ సీఎం రమేష్‌ సమావేశమయ్యారు.

Central Budget: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు ఏమన్నారంటే?

Central Budget: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు ఏమన్నారంటే?

లోక్ సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉపాధి, నైపుణ్య శిక్షణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి