Home » Purandeswari
ఏపీ రాష్ట్ర బీజేపీ (AP BJP) కార్యవర్గ సభ్యులు, జనరల్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులను ప్రకటించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) తెలిపారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ నేతలతో ఆపార్టీ రాష్ట్ర అధినేత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి వర్చువల్ విధానంలో శనివారం సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శలు గుప్పించారు.
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 10న కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు ఏపీ బీజేపీ పిలుపునిచ్చింది.
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానము బోర్డ్ చైర్మన్ అన్నది రాజకీయ పునరావాస పదవి కారాదన్నారు. హిందూ ధర్మంపై నమ్మకమున్న వాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు (jagan govt) తీరుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైనింగ్ మాఫియాపై (Mining Mafia) లీగల్సెల్, ఆర్టీఏ సెల్ సంయుక్త పోరాటం చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) సూచించారు.
పురందేశ్వరి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. పురంధేశ్వరి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. విశాఖ అభివృద్ధి చూసి మాట్లాడుతున్నారంటే.. జగనన్న మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. విశాఖ నగర అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నాం.