Home » Purandeswari
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్ (Chandrababu Arrest).. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్షాతో (Amit Shah) యువనేత నారా లోకేష్ (Nara Lokesh) భేటీపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeswari) స్పందించారు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఏపీ మంత్రి మేరుగ నాగార్జున (AP Minister Merugu Nagarjuna) విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) రోజుకో మలుపు తిరుగుతున్నాయి.! ఎన్నికలు రేపో.. మాపో అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి.! ముఖ్యంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.!
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) భేటీ అయ్యారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసే ప్రతి కామెంటుపై తాను స్పందించాల్సిన అవసరం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి(Purandeswari) వ్యాఖ్యానించారు.
ఈరోజు బీజేపీ పార్టీ(BJP Party) కోర్ కమిటీ అత్యవసరంగా సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు(Chandrababu)ను అక్రమ అరెస్ట్ చేసిన విధానంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందిస్తున్న తీరుపై ఈ సమావేశంలో చర్చించారు.
గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారి చిత్రపటాలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, సోమువీర్రాజు పుష్పాంజలి ఘటించారు.
ఎంఎస్ స్వామినాథన్(MS Swaminathan) వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం తదితర అంశాల్లో వారు చేసిన కృషిని దేశం ఎప్పటికీ గుర్తుంచు కుంటుందని. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి(Daggubati Purandeswari) వ్యాఖ్యానించారు.
దీన్ దయాల్(Deen Dayal)ఉపాధ్యాయ మనోభావాలు ఈ సంకలనాల రూపంలో మన ముందుకు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి(Purandeswari) వ్యాఖ్యానించారు.
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోందని.. జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.