Home » Purandeswari
తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు అంశాలకు సంబంధించి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర హెచ్చరిక చేశారు.
చిత్తూరు జిల్లా: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి బుధవారం తిరుపతిలో పర్యటిస్తున్నారు. అక్కడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్లో ఇసుక దోపిడీపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము తప్పు పట్టామని తెలిపారు.
విజయవాడ: ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. స్టిక్కర్ ప్రభుత్వంగా వైసీపీ పని చేస్తోందని విమర్శించారు.
విజయవాడ: ఏపీలోని డిస్టలరీస్ యజమానుల వివరాలు ఇవ్వగలరా? అని మేము సవాల్ విసిరామని.. కానీ ప్రభుత్వం స్పందించ లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు.
రాష్ట్ర ఆర్థిక అంశాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వినతి పత్రం అందజేశారు. ఏపీ ఆర్థిక స్థితి అంచనా కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని వినతిపత్రంలో కోరారు.
TV -D1టెస్ట్ ఫ్లైట్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) ట్వీట్ చేశారు.‘
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరోసారి వివాదాస్పదమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆయన మృతికి కారకులైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. చంద్రబాబు నాయుడిని చంపేసి లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్న కుటుంబం నారావారిది అంటూ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్ (Chandrababu Arrest).. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్షాతో (Amit Shah) యువనేత నారా లోకేష్ (Nara Lokesh) భేటీపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeswari) స్పందించారు...