Home » Punjab
Udta Kerala:చరిత్రలో ఎన్నో పెద్ద సంక్షోభాలకు విజయవంతంగా అడ్డుకట్ట వేయగలిగిన కేరళ రాష్ట్రం ముంగిట మరో కొత్త సవాల్ నిలిచింది. ఇప్పుడు ఈ విషయంలో పంజాబ్ రాష్ట్రాన్ని మించిపోయింది కేరళ. ఇది కేరళ ప్రజల భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా మారింది. ఇది దక్షిణాదిలోని పక్క రాష్ట్రాల వారికి..
అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్లోని "విపశ్యన'' ధాన్య కేంద్రంలో బుధవారం నుంచి పదిరోజులు పాటు పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ట్రిప్ సైతం రాజకీయ విమర్శలకు దారితీసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎంపీగా పార్లమెంటులో కాలుపెడతారంటూ వస్తున్న వార్తలపై ఆప్ క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ప్రతిపక్షాలు వ్యాపిస్తున్న రూమర్లంటూ కొట్టి పారేసింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం బీజేపీతో టచ్లో ఉన్నారని బజ్వా మరో సంచలన ఆరోపణ చేశారు. కేజ్రీవాల్ ఆయనను తొలగిస్తే బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
పంజాబీ చిత్రాల్లోనే కాకుండా వివిధ భాషా చిత్రాల్లోనూ సోనియా మాన్ నటించారు. మలయాళం, హిందీ, తెలుగు, మరాఠీ భాషల్లో ఆమె నటించారు. ''హెడ్ ఎన్ సీక్'' అనే మలయాళ చిత్రంలో సినీరంగప్రవేశం చేసిన ఆమె 2014లో 'కహీ హై మేరా ప్యార్' అనే చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టారు.
మంత్రి కుల్దీప్ సింగ్ ధలివాల్కు కేటాయించిన డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ఉనికిలో లేదని పంజాబ్ ప్రభుత్వం అంగీకరించింది. 2023లో మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ఎన్ఆర్ఐ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్మెంట్ బాధ్యతలు ఆయనకు అప్పగించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ ఓడిన తర్వాత, పంజాబ్ రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యలు మరింత తీవ్రతరంగా మారాయి. అధికారులు, పోలీసులు, స్థానిక నాయకులు ఎవరు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే 52 మంది అధికారులను సస్పెండ్ చేశారు.
Indian Migrants: అమెరికా నుంచి మరో అక్రమ వలసదారుల విమానం భారత్కు రానుంది. అయితే అగ్రరాజ్యం నుంచి వచ్చే వలసదారుల విమానాలు పంజాబ్లోనే ల్యాండింగ్ అవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
అమెరికా విమానాల డెస్టినేషన్గా పంజాబ్ను కేంద్రం ఎంచుకోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారంనాడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వెనుక కేంద్రం ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వీరంతా, పంజాబ్, చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది.