Home » Punjab
ఇండియాలో ఎయిర్పోర్ట్లో అయినా విదేశాలకు వెళ్లినపుడే చూపించాల్సి వస్తుంది. కానీ, రైల్వేస్టేషన్కు వెళ్తే వీసా లేదా పాస్పోర్ట్ అడుగుతారని ఎప్పుడైనా విన్నారా.. అదీ ఇండియాలో.. అదేంటీ, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఏ రాష్ట్రానికి ప్రయాణించడానికి వీసా లేదా పాస్పోర్ట్ అవసరం లేదు కదా అనుకోవచ్చు. కానీ, ఈ రైల్వేస్టేషన్ మాత్రం చాలా ప్రత్యేకం. అదెక్కడుందంటే..
కొందరు చూసేందుకు దర్జాగా, హుందాగా కనిపించినా.. వాళ్లు చేసే పనులన్నీ అంతా అసహ్యించుకునేలా, ఆగ్రహించుకునేలా ఉంటాయి. కొందరైతే మరీ చిల్లర పనులు చేస్తూ అందరికీ ఛీకొట్టించుకుంటుంటారు. ఖరీదైన కార్లలో వచ్చి రోడ్ల పక్కన పూల కుండీలు, నాలాలపై మూసే ఇనుప మూతలు తదితరాలను ఎత్తుకెళ్లే వారిని నిత్యం చూస్తుంటాం. ఇలాంటి..
దల్లేవాల్ ఆరోగ్య పరిస్థితి, పంజాబ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై జస్టిస్ సూర్యకాంత్, సుదాన్షు ధులియాతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం సమీక్షించింది. పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ హాజరయ్యారు.
Abhishek Sharma: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. ఊర మాస్ బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్టును షేక్ చేశాడు. నెవర్ బిఫోర్ హిట్టింగ్తో బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు.
ఇన్నాళ్లూ వాట్సాప్ లింకులు, ఫ్రాడ్ కాల్స్, పార్ట్ టైం జాబ్స్, జాబ్స్ స్కామ్ పేరిట సైబర్ మోసాలు జరగడం చూసే ఉంటారు. ప్రజల్లో ఆయా నేరాలపై కాస్త అవగాహన కలిగిన వెంటనే.. కొత్త మార్గాల్లో జనాలను సొమ్ము దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ పేరిట కోట్లు నొక్కేసిన సైబర్ మాయగాళ్లు.. ఇప్పుడు మరో కొత్త అవతారమెత్తారు. పంజాబ్లో జరిగిన ఆ ఘటన..
Punjab: పంజాబ్లోని బఠిండాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన రెయిలింగ్ ఢీకొని బస్సు కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు.
ఖనౌరీలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న దలేవాల్ను టికాయత్ గత వారంలో కలుసుకున్నారు. 70 ఏళ్ల కేనర్స్ పేషెంట్ అయిన దలేవాల్ నవంబర్ 26వ తేదీ నుంచి పంజాబ్-హర్యానా కనౌరి సరిహద్దు ప్రాంతం వద్ద ఆమరణ దీక్షలో ఉన్నారు.
007-2017 మధ్య శిరోమణి అకాలీ దళ్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన తప్పునకు శిక్షగా సుఖ్బీర్కు మత పెద్దలు తంఖా (మతపరమైన శిక్ష) విధించారు. దీంతో ఆయన శిక్షకు సంబంధించిన ఫలకను మెడలో వేసుకుని, వీల్చైర్పై సేవాదార్గా మంగళవారం నుంచి సేవ కొనసాగిస్తున్నారు.
శిరోమణి అకాలీ దళ్ అధికారంలో ఉన్న సమయంలో మతపరమైన తప్పదాలకు పాల్పడినందున సుఖ్బీర్ సింగ్ మంగళవారం నుంచి 'సేవాదార్'గా శిక్ష అనుభవిస్తున్నారు. సుఖ్బీర్ తప్పిదాలకు స్వర్ణదేవాలయంలో పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని అఖల్ తఖ్త్ ఆయనకు శిక్ష విధించింది.